స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ కెపాసిటీ కీలకంగా చూస్తుంటారు. దాదాపు యూజర్లందరు గంటలు గంటలు ఫోన్ యూజ్ చేస్తుంటారు. అందుకే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు 5000mAh బ్యాటరీ, 10000mAh వరకు బ్యాటరీలతో ఫోన్లను విడుదల చేశాయి. 7000mAh, అంతకంటే పెద్ద బ్యాటరీలు ఇప్పుడు సర్వసాధారణం అవుతున్నాయి. అయితే, ఈ అభివృద్ధి అంతా చైనీస్ బ్రాండ్లలో కనిపించింది. ప్రస్తుతం సామ్ సంగ్, […]
ఎలక్ట్రిక్ ఆఫ్-రోడ్ బైక్ల తయారీ కంపెనీ తలారియా, ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ అయిన తలారియా కొమోడోను పరిచయం చేసింది. ఇది సాధారణ ఎలక్ట్రిక్ బైక్ మాత్రమే కాదు, పనితీరు పరంగా పెట్రోల్ బైక్లకు పోటీగా ఉంటుంది. కొండలు, రాతి రోడ్లపై కూడా ఇది మెరుపు వేగంతో దూసుకెళ్తుంది. ఈ శక్తివంతమైన బైక్ బరువు 98 కిలోలు. దీని అధిక శక్తి, పెద్ద బ్యాటరీ కారణంగా, ఇది చిన్న బైక్ల కంటే కొంచెం బరువుగా […]
ప్రపంచంలోని అతిపెద్ద వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్లాట్ఫాం. ఇది ఇంటర్నెట్ లో వీడియోలను అప్లోడ్ చేయడం, చూడటం, ఇతరులతో పంచుకోవడం వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం బిలియన్ల మంది యూజర్లు ఉన్న ఈ ప్లాట్ఫాం, వినోదం, విద్య, సమాచారం నుంచి వ్యాపారం వరకు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే యూట్యూబ్ ను ఎంటర్ టైన్ మెంట్ కోసం మాత్రమే కాకుండా ఎర్నింగ్ సోర్స్ గా మార్చుకుంటున్నారు పలువురు […]
వందే భారత్ ట్రైన్ ప్రయాణ స్థితినే మార్చేసింది. హై స్పీడ్ తో దూసుకెళ్తూ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తోంది. అయితే ఇప్పటి వరకు వందే భారత్ కార్ చైర్ ట్రైన్స్ మాత్రమే దేశ వ్యాప్తంగా పలు రూట్లలో పరుగులు తీస్తున్నాయి. ఇక ఇప్పుడు దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కేందుకు రెడీ అయ్యింది. దేశీయంగా నిర్మించిన వందే భారత్ స్లీపర్ రైలు హై-స్పీడ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, కొత్త సంవత్సరం మొదటి రోజే […]
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది. కంపెనీ పే-డే సేల్ను ప్రారంభించింది, దేశీయ, అంతర్జాతీయ విమానాలలో డిస్కౌంట్ టిక్కెట్లను అందిస్తోంది. దేశీయ విమాన టిక్కెట్లు రూ.1,950 నుండి ప్రారంభమవుతాయి, అంతర్జాతీయ విమానాలకు రూ.5,590 నుండి బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ముఖ్యంగా తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలనుకునే, బడ్జెట్లో విమాన టిక్కెట్లను కొనుగోలు చేయాలనుకునే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఈ పేడే సేల్ సందర్భంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లైట్ ఫేర్ […]
న్యూ ఇయర్ లో జాబ్ కొట్టాలనే కసితో సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వేలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఐసోలేటెడ్ కేటగిరీ కింద వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వేలు ఐసోలేటెడ్ కేటగిరీ కింద మొత్తం 312 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు పోస్టును బట్టి 12వ తరగతి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. Also […]
పెట్టుబడులకు సంబంధించి మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం యథాతథ స్థితి మెసేజ్ ను జారీ చేసింది. బుధవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రాబోయే జనవరి-మార్చి 2026 త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి ప్రముఖ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు మారవు. వరుసగా ఏడవ త్రైమాసికంలో, ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చలేదు. చివరి వడ్డీ […]
భారత్ ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన మూడవ దేశంగా నిలిచింది. 2025 నాటికి భారత్లో 200 నుంచి 350 మంది వరకు బిలియనీర్లు ఉన్నారని వివిధ నివేదికలు (ఫోర్బ్స్, బ్లూమ్బెర్గ్, హురున్) వెల్లడించాయి. 2025 సంవత్సరంలో భారతదేశ బిలియనీర్ల సంపదలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2025 సంవత్సరంలో ముఖేష్ అంబానీ సంపద దాదాపు $16.5 బిలియన్లు పెరిగింది. Also Read:Jangaon : ట్రాన్స్ఫార్మర్ కోసం […]
టీసీఎల్ కంపెనీ తమ న్యూ ప్రొడక్ట్ TCL Note A1 NXTPAPERను విడుదల చేసింది. ఇది ఒక అత్యాధునిక డిజిటల్ నోట్-టేకింగ్ ట్యాబ్లెట్, ఇది కాగితంపై రాసినట్లు సహజమైన అనుభూతిని ఇస్తూ, కళ్లకు హాని కలిగించకుండా రూపొందించారు. ఈ ట్యాబ్లెట్ ప్రధానంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, క్రియేటివ్ వర్కర్ల కోసం రూపొందించారు. స్క్రీన్లపై ఎక్కువ గంటలు చదవడం, నోట్స్ తయారు చేయడం, స్కెచింగ్ చేసే యూజర్ల కోసం ఈ కొత్త హ్యాండ్ సెట్ తీసుకొచ్చారు. టాబ్లెట్ పెద్ద డిస్ప్లే, […]
ప్రస్తుత రోజుల్లో ఫోనే కాదు.. మొబైల్ నెంబర్స్ కూడా కీలకంగా మారాయి. మొబైల్ నంబర్లు కాల్స్ చేయడానికి లేదా ఇంటర్నెట్ను ఉపయోగించడానికే పరిమితం కాలేదు. వివిధ బ్యాంకింగ్, UPI, సోషల్ మీడియా యాప్లలోకి లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్స్ ను యూజ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, నంబర్ డియాక్టివేట్ అయితే, అది పెద్ద సమస్యకు కారణమవుతుంది. కానీ ఈ సమస్యను కేవలం 44 రూపాయలతో పరిష్కరించగలిగితే? Also Read:Moon Events 2026 : ఖగోళ ప్రేమికులకు పండగే.. […]