దేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. జనవరి 17న గౌహతి, కోల్కతాలను కలిపే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సోమవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని మాల్డా టౌన్లో ప్రధాని మోడీ దీనిని ప్రారంభిస్తారు. ఈ రైలు కామాఖ్య, హౌరా జంక్షన్ మధ్య వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఈ ప్రీమియం క్లాస్ ట్రైన్ ఛార్జీల […]
ప్రస్తుత కాలంలో చాలామంది టెక్నికల్ ఎడ్యుకేషన్ కే ప్రియారిటీ ఇస్తున్నారు. ఐఐటీ, ఐఐఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (BTech) విద్యను పూర్తి చేయాలని కలలు కంటున్నారు. అయితే బీటెక్ చేయాలనుకునే విద్యార్థులు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై ప్లేస్మెంట్ రికార్డులు, స్ట్రాంగ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ అందించే కాలేజీలను ఎంచుకోవడం ముఖ్యం. భారత్ లోని బెస్ట్ విద్యాసంస్థలను గుర్తించడంలో విద్యార్థులకు సహాయపడటానికి, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (NIRF) బోధనా నాణ్యత, పరిశోధన అవుట్పుట్, ప్లేస్మెంట్లు, మొత్తం పనితీరుతో […]
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16న ప్రారంభం కానున్నది. స్మార్ట్ ఫోన్లపై బ్లాక్ బస్టర్ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. 12GB RAM కలిగిన పవర్ ఫుల్ సామ్ సంగ్ స్మార్ట్ఫోన్పై క్రేజీ ఆఫర్ ఉంది. గత సంవత్సరం ప్రారంభించిన ఈ మీడియం రేంజ్ హ్యాండ్ సెట్ దాని అసలు లాంచ్ ధరలో దాదాపు సగం ధరకే లభిస్తుంది. రూ.42,999 ధర ఉన్న ఈ ఫోన్ 42 శాతం డిస్కౌంట్ తో రూ.24,999 కే వచ్చేస్తోంది. […]
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, సోఫీ షైన్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. తన మొదటి భార్య ఆయేషా నుంచి విడాకులు తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత, శిఖర్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు. జనవరి 12వ తేదీ సోమవారం తన ఇన్స్టాగ్రామ్లో తన, సోఫీ నిశ్చితార్థం వార్తను శిఖర్ వెల్లడించారు. Also Read:MSVG: ప్రీమియర్స్’తో 1.2 మిలియన్..నిర్మాతకు కారు కొనివ్వనున్న అనిల్ రావిపూడి ఉంగరంతో ఉన్న […]
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసు అధికారులు మరణించారు. పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ బాంబు దాడిని ఖండించారు. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలోని ట్యాంక్ జిల్లాలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. మరణించిన వారిలో స్థానిక పోలీసు చీఫ్ ఇషాక్ అహ్మద్ ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు అందించడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. ఈ దాడికి ఏ సంస్థ ఇంకా బాధ్యత వహించలేదు. […]
ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ సాధించడమంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలల్లో అసాధారణ ప్రతిభ చూపితే గాని కొలువు చేజిక్కించుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భంలో పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. మొత్తం 40 పోస్టలను భర్తీ చేయనున్నారు. […]
సంపూర్ణ ఆరోగ్యం కోసం నిద్ర చాలా ముఖ్యం. నిద్ర అలసటను దూరం చేస్తుంది. రోజుకు 8 గంటల నిద్రను వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఒక రాత్రి నిద్ర మన ఆరోగ్యం గురించి రాబోయే చాలా సంవత్సరాల వరకు సమాచారాన్ని అందించగలదని వెల్లడైంది. గుండె జబ్బులు, స్ట్రోక్, చిత్తవైకల్యం (జ్ఞాపకశక్తి వ్యాధి), మూత్రపిండాల వైఫల్యం, మరణ ప్రమాదాన్ని కూడా స్లీప్ ప్యాటర్స్న్ నుండి అంచనా వేయవచ్చు. ఈ పరిశోధన నేచర్ […]
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన మిలియన్ల మంది వినియోగదారుల కోసం కొత్త, సరసమైన రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ పరిమిత కాలపు పండుగ ఆఫర్, దీని ధర రూ. 450. ఈ ప్లాన్ డేటా, కాలింగ్, అనేక డిజిటల్ ప్రయోజనాలతో పాటు 36 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రూ. 450 ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2GB హై-స్పీడ్ 4G డేటాను అందిస్తుంది. మొత్తం 36 రోజుల్లో 72GB డేటాను అందిస్తుంది. అదనంగా, […]
సాధారణ జబ్బులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారు తరచుగా మెడిసిన్స్ వాడుతుంటారు. అయితే ఇటీవలికాలంలో ఓ సమస్య ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది. ఆ సమస్య కారణంగా ఒక్క నెలలోనే కోట్ల విలువైన మందులు అమ్ముడయ్యాయి. దేశంలోని నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం ప్రభావం పెరుగుతున్న వైద్య బిల్లులలో ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుంది. Also Read:PSLV-C62: పీఎస్ఎల్వీ ప్రయోగం ఎందుకు విఫలమైంది.. అంతరిక్షంలో ఏం జరిగింది? ఓ మీడియా నివేదిక ప్రకారం, అలెర్జీ, ఆస్తమా మందులు వంటి […]
గోల్డ్ విలువైన మెటల్ గా భావిస్తుంటారు. ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. పసిడితో తయారు చేసిన ఆభరణాలు ధరిస్తుంటారు. బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటారు. డిజిటల్ గోల్డ్ ను కూడా కొనుగోలు చేస్తున్నారు. మరి ఇంత ఆధరణ ఉండి ఇంత విలువైన లోహం కంటే అత్యంత ఖరీదైన మరో మెటల్ ఉందని మీకు తెలుసా? వరల్డ్ లోనే అత్యంత ఖరైదన మెటల్ ఉంది. ఆ మెటల్ ను జస్ట్ 1 […]