-
Gold Rate Today: భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. నేడు రూ. 870 పెరిగిన పసిడి ధర..
బంగారం వెండి ధరలు తగ్గేదెలే అంటున్నాయి. ఒకదానితో ఒకటి పోటీపడుతూ పరుగులు తీస్తున్నాయి. నేడు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 870 పెరిగింది. కిలో వెండి ధర రూ. 1000 పెరిగింది. దరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,193, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,260 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 […] -
iOS 26 Update: iOS 26 అప్డేట్ రిలీజ్.. ప్రత్యేకతలు ఇవే.. ఏ ఐఫోన్లకు సపోర్ట్ చేస్తుందంటే?
గత వారం, ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ను దాని Awe Dropping ఈవెంట్తో ప్రారంభించింది. కొత్త సిరీస్ ప్రారంభించిన తర్వాత, ఆపిల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా iOS 26ని విడుదల చేయడం ప్రారంభించింది. సెప్టెంబర్ 15 రాత్రి నుండి అనుకూల హ్యాండ్ సెట్స్ కోసం కంపెనీ ఈ కొత్త అప్డేట్ను విడుదల చేసింది. ఇది గత కొన్ని సంవత్సరాలలో ఆపిల్ అతిపెద్ద iOS అప్గ్రేడ్లలో ఒకటి. డిజైన్లో ప్రధాన మార్పుల నుండి కొత్త AI ఫీచర్లు, […] -
Free Robotics Courses: రోబోటిక్స్పై బెస్ట్ ఫ్రీ కోర్సులు ఇవే.. విద్యార్థులకు గోల్డెన్ ఫ్యూచర్ పక్కా!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఏఐ టెక్నాలజీ మాయ చేస్తోంది. ఇక రోబోలు మానవుడు చేసే పనులను చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోబోటిక్స్ కు క్రేజ్ పెరిగింది. భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండకూడదు అనుకుంటే ఏఐ, రోబోటిక్ కోర్సులు నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోబోటిక్స్ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయమైన రంగాలలో ఒకటి. ఎందుకంటే ఇది మానవులతో సమానమైన పనులను చేయగల యంత్రాలను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది – నడక, […] -
Realme P3 Lite 5G: రియల్మీ పి 3 లైట్ 5G రిలీజ్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. చౌక ధరకే
రియల్మీ భారత్ లో రియల్మీ పి3 లైట్ 5జి అనే కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్ఫోన్. ఈ స్మార్ట్ఫోన్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపి కెమెరా, వర్చువల్ ర్యామ్ కింద 18 జిబి ర్యామ్ వరకు సపోర్ట్ ఉన్నాయి. Realme P3 Lite 5G ప్రారంభ ధర రూ.10,499. 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అదే సమయంలో, 6GB RAM తో 128GB స్టోరేజ్ వేరియంట్ ధర […] -
Train Ticket: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్వే రిజర్వేషన్లో కీలక మార్పులు.. సాధారణ రిజర్వేషన్కు అది తప్పనిసరి!
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రైల్వే రిజర్వేషన్ లో కీలక మార్పులు చేసింది. జూలై 1 నుంచి తత్కాల్ టిక్కెట్ల ఆన్లైన్ బుకింగ్లో కీలక మార్పు తర్వాత, ఇప్పుడు జనరల్ రిజర్వ్డ్ టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే నియమాలు కూడా అక్టోబర్ 1 నుంచి మారనున్నాయి. టికెట్ బుకింగ్ చేసిన మొదటి 15 నిమిషాలకు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి. అంటే, ఉదయం 8:00 గంటల నుండి 8:15 గంటల […] -
India US Trade Deal: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు.. ఢీల్ కుదిరేనా?
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని ప్రధాన వాణిజ్య ఒప్పంద సంధానకర్త బ్రెండన్ లించ్ మంగళవారం భారత ప్రతినిధులతో భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై పూర్తి రోజు చర్చలు జరపనున్నారు. భారత దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన తర్వాత ప్రభావితమైన వాణిజ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది. Also Read:Hyderabad : రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ భారతదేశం -అమెరికా వాణిజ్య సంబంధాలపై ట్రంప్ చేసిన సానుకూల […] -
KTR: రాష్ట్రంలో ఎన్నికల ముందు హామీల జాతర ఉండేది.. ఇప్పుడు యూరియా కోసం చెప్పుల జాతర కనిపిస్తుంది..
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ కార్యకర్తలతో సమావేశమయ్యారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ తో పాటు సమావేశంలో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ తయారు చేసిన క్యాడర్ ఇక్కడికి వచ్చింది.. మాగంటి గోపినాథ్ మూడు సార్లు మీ ఆశిస్సులతో గెలిచాడు.. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఒక్కరిని నమ్మలేదు.. ఒక్కరిని కూడా బిఆర్ఎస్ మినహా ఎవరిని అసెంబ్లీ కి పంపలేదు.. […] -
Bandi Sanjay: కేసీఆర్ కు, మీకు తేడా ఏముంది?.. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్
ఫీజు రీయంబర్స్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్లం తామేనని సంకలు గుద్దుకున్న కాంగ్రెస్ నేతల నిర్వాకంవల్లే కాలేజీలు మూతపడి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, మిస్ వరల్డ్ పోటీల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 15 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు కనబడటం లేదా? రాష్ట్ర బడ్జెట్ లో నుండి రూ.8 […] -
Priest: వాటర్ ట్యాంక్ ఎక్కి పురోహితుడు హల్ చల్.. కారణం ఇదే!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మిషన్ భగీరథా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. కాళేశ్వరంకి చెందిన ముమ్మడి రాకేష్ అనే తీర్థ్ర పురోహితుడుని గోదావరి వద్ద శ్రాద్ధకర్మ పూజలకు బ్రహ్మణ సంఘం సభ్యులు నిరాకరించారు.. దీంతో మనస్థాపం చెందిన రాకేష్ పెట్రోల్ బాటిల్ పట్టుకొని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానాని నిరసన తెలిపాడు. గత 3 సంవత్సరాలుగా గోదావరి వద్ద శ్రాద్ధ కర్మ పూజలు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు రాకేష్.. […] -
POCSO Court: పోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్ల శిక్ష, 30 వేల జరిమానా.. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం
నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు పోక్సో కేసులో సంచలన తీర్పునిచ్చింది. ఫోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్ల శిక్ష, 30 వేల జరిమానా ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 2018 లో చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. విచారణ అనంతరం కోర్టు పై తీర్పును వెలువరించింది. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వేధింపులకు అడ్డుకట్టపడడం లేదు. ఎక్కడో ఓ […]
తాజావార్తలు
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్ను చూసి నేర్చుకో!
-
Donald Trump: చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన.. 2 డాలర్ల దిగువకు..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!