Kuna Ravikumar: నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే..
- కూన రవికుమార్ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు
- నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూన రవికుమార్ మాట్లాడుతూ.. నాపై కెజిబివి ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారు.. సభ్య సమాజం ఆమె ఆరోపణలు చూసి తలదించుకునే విధంగా ఉన్నాయి.. జెడ్పిటిసి నుంచి ఎమ్మెల్యేగా వివిధ పదవులు నిర్వహించాను.. నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటం దారుణం.. వైసీపీ తోక నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. నేను శారీరకంగా మానసికంగా హింసించినట్టు ఆధారాలు చూపించు.. తల్లిదండ్రుల ఫిర్యాదులు వస్తే ఎమ్మెల్యే గా ఎవరితోనైనా మాట్లాడతాను.. నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. తప్పు చేసి ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే అని అన్నారు.
Also Read:Priyanka Gandhi : ఓటు చోరీపై నిజాలు బయటపెట్టండి
Also Read
- Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
నేను అందరి ప్రిన్సిపల్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాను.. సాక్షి మీడియా చెత్త రాతలు రాస్తుంది.. అడ్మిషన్స్ విషయంలో తల్లిదండ్రుల కోరిక మేరకు ఆమెతో మాట్లాడి ఉంటాను.. ఎమ్మెల్యే తో వీడియో కాన్ఫరెన్స్ కు ఆమె ఏ విధంగా హాజరయ్యిందో చూస్తే అర్ధమౌతుంది.. జూన్ 2 న స్కూల్ తెరవకుండా 12 న ఓపెన్ చేసారు.. ఆమెపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా అధికారులకు చర్యలు తీసుకోమని కోరాను.. బదిలీ చేస్తే వేధింపులు ఎలా అవుతాయి.. పొందూరు కెజిబివిలో జాయినింగ్ కి వచ్చిన కొత్త ప్రిన్సిపల్ ను సౌమ్య బెదిరించారు.. అక్కడ విధుల్లో జాయిన్ అవ్వవద్దు అంటూ బ్లాక్ మెయిల్ చేశారు.. నాపై నిరాధార ఆరోపణలు చేసిన సౌమ్యతో పాటు వైసీపీ నేతలపై పరువునష్టం దావా వేస్తాను.
Also Read:CM Revanth Reddy : చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్, అసద్కు విజ్ఞప్తి చేస్తున్నా
అసెంబ్లీ ప్రివిలీజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాను.. వైసీపీ బ్లూ ఫిల్మ్ పార్టీ.. గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు లా గుడ్డలు విప్పి చూపించలేదు.. నా కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. నా కుటుంబ సభ్యుల జోలికి వస్తే తాట తీస్తా.. నా నీడ కూడా తాకలేని గల్లీ వైసీపీ నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. నాపై ఆరోపణలు చేస్తున్న మహిళకు కులం పేరిట బ్లాక్ మెయిల్ చేయటంలో సిద్ధ హస్తురాలు.. పనికిమాలిన కొంతమంది నాపై కుట్రలు చేస్తున్నారు.. ఇలాంటి కుట్రలు నన్ను ఏమి చేయలేవు.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం…ఏనాడూ నీచ రాజకేయాలు చేయలేదు.. నాపై నిరాధార ఆరోపణలు చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!