Kuna Ravikumar: నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే..
- కూన రవికుమార్ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు
- నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూన రవికుమార్ మాట్లాడుతూ.. నాపై కెజిబివి ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారు.. సభ్య సమాజం ఆమె ఆరోపణలు చూసి తలదించుకునే విధంగా ఉన్నాయి.. జెడ్పిటిసి నుంచి ఎమ్మెల్యేగా వివిధ పదవులు నిర్వహించాను.. నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటం దారుణం.. వైసీపీ తోక నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. నేను శారీరకంగా మానసికంగా హింసించినట్టు ఆధారాలు చూపించు.. తల్లిదండ్రుల ఫిర్యాదులు వస్తే ఎమ్మెల్యే గా ఎవరితోనైనా మాట్లాడతాను.. నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. తప్పు చేసి ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే అని అన్నారు.
Also Read:Priyanka Gandhi : ఓటు చోరీపై నిజాలు బయటపెట్టండి
Also Read
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
నేను అందరి ప్రిన్సిపల్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాను.. సాక్షి మీడియా చెత్త రాతలు రాస్తుంది.. అడ్మిషన్స్ విషయంలో తల్లిదండ్రుల కోరిక మేరకు ఆమెతో మాట్లాడి ఉంటాను.. ఎమ్మెల్యే తో వీడియో కాన్ఫరెన్స్ కు ఆమె ఏ విధంగా హాజరయ్యిందో చూస్తే అర్ధమౌతుంది.. జూన్ 2 న స్కూల్ తెరవకుండా 12 న ఓపెన్ చేసారు.. ఆమెపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా అధికారులకు చర్యలు తీసుకోమని కోరాను.. బదిలీ చేస్తే వేధింపులు ఎలా అవుతాయి.. పొందూరు కెజిబివిలో జాయినింగ్ కి వచ్చిన కొత్త ప్రిన్సిపల్ ను సౌమ్య బెదిరించారు.. అక్కడ విధుల్లో జాయిన్ అవ్వవద్దు అంటూ బ్లాక్ మెయిల్ చేశారు.. నాపై నిరాధార ఆరోపణలు చేసిన సౌమ్యతో పాటు వైసీపీ నేతలపై పరువునష్టం దావా వేస్తాను.
Also Read:CM Revanth Reddy : చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్, అసద్కు విజ్ఞప్తి చేస్తున్నా
అసెంబ్లీ ప్రివిలీజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాను.. వైసీపీ బ్లూ ఫిల్మ్ పార్టీ.. గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు లా గుడ్డలు విప్పి చూపించలేదు.. నా కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. నా కుటుంబ సభ్యుల జోలికి వస్తే తాట తీస్తా.. నా నీడ కూడా తాకలేని గల్లీ వైసీపీ నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. నాపై ఆరోపణలు చేస్తున్న మహిళకు కులం పేరిట బ్లాక్ మెయిల్ చేయటంలో సిద్ధ హస్తురాలు.. పనికిమాలిన కొంతమంది నాపై కుట్రలు చేస్తున్నారు.. ఇలాంటి కుట్రలు నన్ను ఏమి చేయలేవు.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం…ఏనాడూ నీచ రాజకేయాలు చేయలేదు.. నాపై నిరాధార ఆరోపణలు చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!