-
Bihar MLAs Assets: బీహార్ లో 90% మంది కొత్త ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. లిస్ట్ లో ఎవరున్నారంటే?
బీహార్లో కొత్తగా ఎన్నికైన 18వ శాసనసభ గతంలో ఎన్నడూ లేనంతగా రిచ్ అయిపోయింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మిలియనీర్ ఎమ్మెల్యేల సంఖ్య పెరగడమే కాకుండా, సభ్యుల సగటు సంపద కూడా దాదాపు రెట్టింపు అయింది. 243 మంది ఎమ్మెల్యేలలో 218 మంది మిలియనీర్లు, మొత్తం ఎమ్మెల్యేలలో దాదాపు 90 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మునుపటి కాలంలో, ఈ సంఖ్య 194, ఇది మొత్తంలో 81 శాతం. ఈసారి, మిలియనీర్ ఎమ్మెల్యేల సంఖ్య 9 శాతం పెరిగింది. Also […] -
IBomma Ravi: ఐ-బొమ్మ నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు..
పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఐబొమ్మ’ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టుకు తరలించారు. జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. విచారించిన జడ్జి ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవి ని చంచల్ గూడ జైలు కు తరలించారు. 2019 నుంచి ‘ఐబొమ్మ’ వెబ్సైట్లో […] -
Aam Aadmi Bima Yojana: అద్భుతమైన స్కీమ్.. కేవలం రూ. 200కే రూ. 75,000 పొందే ఛాన్స్..
ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో చెప్పలేము. కాబట్టి ఆరోగ్య బీమా చాలా అవసరం. అవగాహన లేక కొందరు, ఆర్థిక పరిస్థితుల కారణంగా మరికొందరు బీమా చేయించుకోలేకపోతున్నారు. భారతదేశ జనాభాలో ఎక్కువ భాగం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు, స్థిరమైన ఆదాయం లేదు. ఈ నిరుపేద వ్యక్తుల కోసం, ప్రభుత్వం “ఆమ్ ఆద్మీ బీమా యోజన” అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద, కేవలం రూ. 200 ప్రీమియం రూ. 75,000 కవరేజీని అందిస్తుంది. ఆమ్ ఆద్మీ బీమా […] -
Delhi Terror Blast: ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్ బయటకు.. వెన్నులో వణుకు పుట్టించే పేలుడు దృశ్యాలు
ఈనెల 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన కారు బ్లాస్ట్ దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక ప్రజలతోపాటు దేశం ఉలికిపడింది. సాయంత్రం వేళ అంతా ఇళ్లకు చేరుకునే సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. అయితే తాజాగా పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పేలుడు దృశ్యాలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. కార్లలో ఇరుక్కపోయిన జనం. ఓవైపు మంటలు.. మరోవైపు డెడ్బాడీలు.. బాధితులను […] -
e-Scooters: సింగిల్ ఛార్జ్ తో.. వందల కి.మీల దూరం ప్రయాణించే బెస్ట్ ఈ-స్కూటర్లు ఇవే
ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల రాక ఓ విప్లవాత్మక చర్య. పెట్రోల్ ఖర్చులను తగ్గించడమే కాకుండా పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్స్ తో.. సింగిల్ ఛార్జ్ తో వందల కి.మీల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మధ్యలో ఆగిపోతుందేమో అన్న టెన్షనే ఉండదు. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే తరచుగా ఛార్జింగ్ అవసరం […] -
RBI: జమ్మూ కాశ్మీర్లో 17 లక్షల బినామీ ఖాతాలు.. అకౌంట్లలో రూ.465 కోట్లు
జమ్మూ కాశ్మీర్లో 17.20 లక్షలకు పైగా బినామీ (అన్క్లెయిమ్డ్) బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిలో మొత్తం రూ.465.79 కోట్లు క్లెయిమ్డ్ లేకుండా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఖాతాల నిజమైన యజమానులను సంప్రదించి, వీలైనంత త్వరగా మొత్తాన్ని తిరిగి ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. జమ్మూ జిల్లాలో మాత్రమే 2,94,676 బినామీ ఖాతాలు ఉన్నాయని, వాటిలో రూ.107.27 కోట్లు జమ […] -
Le Bonnotte Potato: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంపలు.. కిలోకు ఏకంగా రూ. లక్ష!
అరుదైన మామిడి పండ్లు కిలోకు లక్షల రూపాయలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా బంగాళాదుంపలు లక్ష రూపాలయు పలుకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. భారత్ లో బంగాళాదుంపలను కూరగాయగా, ఇతర ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తుంటారు. బంగాళాదుంపలను అన్ని సీజన్స్ లో వినియోగిస్తుంటారు. ప్రస్తుతం, రిటైల్ మార్కెట్లో బంగాళాదుంపల ధర కిలోగ్రాముకు రూ. 25. అయితే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో, వాటి ధరలు భారతదేశంలో కంటే చాలా రెట్లు ఎక్కువ. Also Read:చలికాలంలో చిట్లిన పెదవులకు గుడ్బై చెప్పే సింపుల్ […] -
SBI mCASH: కస్టమర్లకు అలర్ట్.. ఆ సర్వీస్ ను నిలిపివేయనున్న SBI.. ఎప్పటినుంచంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్. తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలలో కీలక మార్పును ప్రకటించింది. నవంబర్ 30, 2025 తర్వాత ఆన్లైన్ SBI, YONO Lite ద్వారా mCash పంపే, క్లెయిమ్ చేసే ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. డిసెంబర్ 1, 2025 నుంచి, కస్టమర్లు ఇకపై mCash ద్వారా డబ్బు పంపలేరు లేదా క్లెయిమ్ చేయలేరు. ఇది మొబైల్ నంబర్లు లేదా ఇమెయిల్ ఐడిలను ఉపయోగించి డబ్బు పంపడంపై ఆధారపడిన వినియోగదారులపై […] -
BSNL: బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ప్లాన్.. డైలీ 2.5GB డేటా.. తక్కువ ధరకే
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన సిల్వర్ జూబ్లీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (TSP) తన సోషల్ మీడియా ఖాతాలో పరిమిత-కాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించి వివరాలను పంచుకుంది. ఇది వినియోగదారులకు 2.5GB రోజువారీ మొబైల్ డేటా, అపరిమిత కాల్స్, SMS ప్రయోజనాలను చాలా తక్కువ ధరకు అందిస్తుంది. ఈ ఆఫర్ కంపెనీ ఇప్పటికే ప్రకటించిన సిల్వర్ జూబ్లీ FTTH […] -
Maruti Grand Vitara Recall: గ్రాండ్ విటారాలో సాంకేతిక లోపం.. 39,000 కార్లు రీకాల్
కార్లు, బైక్ తయారీ కంపెనీలు తమ మోడల్స్ లోని కొన్నింటిలో టెక్నికల్ సమస్యలను గుర్తించి రీకాల్ జారీ చేస్తున్నాయి. తాజాగా దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ తన పాపులర్ గ్రాండ్ విటారా SUV కి చెందిన 39,000 యూనిట్లకు పైగా రీకాల్ చేసింది. రీకాల్ అంటే ఈ యూనిట్లలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. సమస్యను పరిష్కరించిన తర్వాత, వాటిని కస్టమర్లకు తిరిగి ఇస్తారు. Also Read:Bihar: లాలూ ఫ్యామిలీలో ముసలం.. కుమార్తె రోహిణి […]
తాజావార్తలు
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!