Love Affair: నవ వధువు పెళ్లైన మూడు నెలలకే.. భర్తకు మత్తు మందు ఇచ్చి.. ప్రియుడితో కలిసి..
- నవ వధువు పెళ్లైన మూడు నెలలకే
- భర్తకు మత్తు మందు ఇచ్చి
- నగదు, బంగారం, వెండి తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు ఎక్కువై పోయాయి. పెళ్లికి ముందే మరో వ్యక్తితో లవ్ ఎఫైర్ పెట్టుకుని.. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని ఆఖరికి అమాయకులైన భర్తలను కాటికి పంపిస్తున్నారు కొందరు భార్యలు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటనలో భర్త ప్రాణాలు తీయడానికి బదులుగా నగదు, బంగారం, వెండి తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించింది ఓ నవ వధువు. పెళ్లైన మూడు నెలలకే వధువు బండారం బయటపడడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read:Luxury Cars Tax Penalty: అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ కార్లకు రూ.38 లక్షల జరిమానా..!
Also Read
- Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
- Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- Mohammed Siraj: కొలంబోలో 'డీఎస్పీ సాబ్' రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
ఝాన్సీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నవ వధువు, ఆమె ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివాహం అయిన మూడు నెలల తర్వాత, ఆ మహిళ, తన ప్రేమికుడితో కలిసి, తన భర్తకు మత్తుమందు తినిపించి, స్పృహ కోల్పోయేలా చేసి, బంగారం, వెండి ఆభరణాలు, నగదుతో ఇంట్లో నుంచి పారిపోయింది. సిటీ కొత్వాలి ప్రాంతంలోని నయా బస్తీలో నివసించే నావల్ కిషోర్ చిన్న కుమారుడు యశ్వంత్, పూంచ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అమరోఖ్ గ్రామానికి చెందిన రీనాను వివాహం చేసుకున్నాడు. మ్యారేజ్ జరిగిన మూడు నెలల తర్వాత, జూన్ 1న, రీనా మొదట తన భర్త యశ్వంత్ కు మత్తుమందు తినిపించి స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత ఆమె తన ప్రేమికుడు రింకుతో కలిసి ఇంట్లో ఉంచిన నగలు, దాదాపు 50 వేల రూపాయలను తీసుకుని పారిపోయింది.
Also Read:Singareni BTPS : మణుగూరులో బూడిద వర్షం.. కాలుష్యంపై ప్రజల్లో ఆందోళనలు
తేరుకున్న భర్త, అతని కుటుంబ సభ్యులు నావల్ కిషోర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్, ఆపై దొంగతనం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో, రీనా, రింకు ఇప్పటికే ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ అమరోఖ్ గ్రామ నివాసితులని తేలింది. పోలీసులు ఆ ప్రదేశాన్ని గుర్తించి సూరత్ నుంచి వారిద్దరినీ అరెస్టు చేశారు. వారు ఎత్తుకెళ్లిన బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీలసులు తెలిపారు.
తాజావార్తలు
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
-
YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!