-
Adilabad: వీడు అసలు మనిషేనా.. బైక్ ను ఢీకొట్టి 3 కిలోమీటర్లు లాక్కెల్లిన కంటైనర్ డ్రైవర్
డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. అమాయకులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనంతో ఢీకొట్టి ఈడ్చుకుపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కంటైనర్ డ్రైవర్ బైకును ఢీకొట్టి 3 కి.మీలు లాక్కెళ్లాడు. మానవత్సం మరిచి వాహనాన్ని ఆపకుండా 3 కి.మీ. ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లింది కంటెయినర్. కంటైనర్ ముందు భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. మావల బైపాస్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. తలమడుగు మండలం దహేగాం […] -
ECGC PO Recruitment 2025: ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. అర్హులు వీరే
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ, ఇతర నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. Also Read:Shocking Video: అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. […] -
Google Advisory: ఉచిత VPN యాప్లు, ఎక్స్టెన్షన్లను ఉపయోగిస్తున్నారా?.. గూగుల్ హెచ్చరిక జారీ..
నకిలీ VPN యాప్లు, ఎక్స్టెన్షన్లు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ Google ఇటీవల ఒక కొత్త హెచ్చరికను జారీ చేసింది. ఈ యాప్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందాయి. ఉచిత VPNల వినియోగదారులు ప్రమాదంలో ఉన్నారు. అనేక ఉచిత VPN యాప్లు వినియోగదారు డేటాను లాగ్ చేస్తాయి, ట్రాకర్లను ఇన్స్టాల్ చేస్తాయి. నకిలీ సమీక్షలతో వారి ర్యాంకింగ్లను పెంచుతాయి అని Google చెబుతోంది. ఇప్పుడు, స్కామ్ గ్రూపులు మాల్వేర్ను వ్యాప్తి చేయడానికి ఈ యాప్లను ఉపయోగిస్తున్నాయి. Also […] -
DPDP Rules 2025: కొత్త DPDP రూల్స్ విడుదల.. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ప్రైవసీ చట్టం ప్రత్యేకత ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) రూల్స్ 2025ను విడుదల చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ కొత్త నియమాలు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023ను అమలు చేయడానికి ఉద్దేశించబడ్డాయి. కొత్త నిబంధనల ప్రకారం, సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, వినియోగదారుల వ్యక్తిగత డేటాను నిల్వ చేసే అన్ని కంపెనీలు తాము ఏ డేటాను నిల్వ చేస్తున్నారో, దానిని ఎలా ఉపయోగిస్తారో వెల్లడించాల్సి ఉంటుంది. […] -
Delhi Terror Blast Case: ఢిల్లీ ఉగ్రవాద పేలుడు కేసులో కీలక పరిణామం.. నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బ్లాస్ట్ భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా కేంద్ర ప్రకటించింది. తాజాగా ఢిల్లీ ఉగ్రవాద పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఢిల్లీ టెర్రర్ బ్లాస్ట్ కేసు దర్యాప్తు నేపథ్యంలో జమ్మూ & కాశ్మీర్ పోలీసుల నుండి వచ్చిన సమాచారం, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం, నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కీలక […] -
KTM Recalls: KTM బైక్ వాహనదారులకు అలర్ట్.. కంపెనీ ఈ మోడల్స్ డ్యూక్లను రీకాల్.. చెక్ చేసుకోండి
KTM తన 2024 మోడల్ ఇయర్ 125, 250, 390, 990 డ్యూక్ బైక్స్ కు స్వచ్ఛంద రీకాల్ జారీ చేసింది. కొన్ని బైక్లలో ఫ్యుయల్ ట్యాంక్ క్యాప్ సీల్లో పగుళ్లు ఏర్పడవచ్చని కంపెనీ గుర్తించింది. దీనివల్ల ఫ్యుయల్ లీక్ల ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల, KTM ఈ బైక్లన్నింటిపై ఇంధన ట్యాంక్ క్యాప్ సీల్ను ఉచితంగా భర్తీ చేస్తుంది. ఈ పని అధీకృత KTM డీలర్షిప్లలో మాత్రమే నిర్వహిస్తారు. కస్టమర్లు తమ బైక్ రీకాల్ జాబితాలో ఉందో […] -
Uber: ఉబర్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలకు చెక్.. వీడియో రికార్డింగ్ ఫీచర్ వచ్చేస్తోంది
ప్రముఖ బైక్ ట్యాక్సీ యాప్ ఉబర్ తన డ్రైవర్లకు గుడ్ న్యూస్ అందించింది. భారత్ లోని తన డ్రైవర్ల కోసం ఉబర్ యాప్లో వీడియో రికార్డింగ్ ఫీచర్ను పరీక్షించడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ఉద్దేశ్యం ఏమిటంటే, డ్రైవర్లు ప్రయాణీకులు చేసే తప్పుడు ఫిర్యాదులు లేదా అనుచిత ప్రవర్తన నుండి తమను తాము రక్షించుకోవడంలో సహాయపడుతుంది. డ్రైవర్లు ఇప్పుడు ఉబర్ యాప్లో వీడియోలను రికార్డ్ చేయడానికి వీలుంటుంది. వివాదం తలెత్తినప్పుడు ఆధారాలను అందించొచ్చు. ప్రముఖ రైడ్-హెయిలింగ్ సర్వీస్ (ప్రయాణీకులను […] -
Affordable Bikes: నెలకు రూ. 20 వేలు సంపాదించే వారి కోసం.. బెస్ట్ మైలేజ్ బైక్స్ ఇవే
ప్రస్తుత రోజుల్లో బైక్ నిత్యావసరం అయిపోయింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనులు చేసుకునే వారు బైక్ లనే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు నెలకు రూ. 20,000 సంపాదిస్తూ, తక్కువ ధరకు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ. 70-80 వేల వరకు ఉంటే, హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీల నుంచి వచ్చిన 9 బైక్లు బడ్జెట్ ధరలో క్రేజీ మైలేజ్ తో అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫైనాన్సింగ్ లభ్యతతో, […] -
PM Kisan Yojana: రైతన్నలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదలకు డేట్ ఫిక్స్.. ఆరోజే ఖాతాల్లోకి
రైతులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏడాదికి మూడు విడతల్లో రూ. 6 వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు 20 విడతలు పూర్తవగా 21 వ విడత నిధుల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగ కేంద్రం రైతులకు శుభవార్తను అందించింది. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది. నవంబర్ 19న […] -
Oil Imports: దేశంలో పెరుగుతున్న వంట నూనె వినియోగం.. 16 మిలియన్ టన్నుల ఆయిల్ ను దిగుమతి చేసుకున్న భారత్
నిత్యావసర వస్తువైన వంట నూనె వినియోగం పెరుగుతోంది. డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో భారత్ వంట నూనెను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దేశీయ డిమాండ్ను తీర్చడానికి, భారత్ 2024-25 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్ వరకు) 16 మిలియన్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంది. మొత్తం ఖర్చు రూ. 1.61 లక్షల కోట్లు అని పరిశ్రమ సంస్థ సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) గురువారం విడుదల చేసిన డేటా వెల్లడించింది. Also […]
తాజావార్తలు
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!