మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లో ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు కొందరు వ్యక్తులు. ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ చేతిలో అడ్డంగా బుక్కయ్యారు. ఎమ్మెల్యే రామచంద్రునాయక్ కౌసల్యదేవిపల్లికి వెళ్తున్న క్రమంలో ఆకేరువాగు బ్రిడ్జీ వద్ద కాన్వాయి ఆపి, ఇసుక ట్రాక్టర్లకు జారీ చేసిన కూపన్లను పరిశీలించారు. ఇసుక ఎక్కడకు తరలిస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కూపన్ ఒక చోట ఇసుక తరలింపు మరొక చోట కు ఉండడంతో ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ తహసీల్దార్ రమేష్ […]
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 515 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు NTPC అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25, 2026. NTPCలో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి BE లేదా BTech […]
ఆన్లైన్ గేమింగ్ అక్రమ వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం (డీజీజీఐ) కీలక పురోగతి సాధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న అడ్సమ్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ పంకజ్ కుమార్ను హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సంస్థ ప్రధానంగా మోసాల గుర్తింపు, కస్టమర్ వెరిఫికేషన్, డిజిటల్ కేవైసీ సేవలను అందిస్తున్నట్లు గుర్తించారు. Also Read:BMW CE 02: బీఎండబ్య్లూ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ. 2 […]
భారత్ లో కార్లు, బైక్ తయారీ కంపెనీలు ప్రీమియం విభాగంలో తమ కొత్త ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తాయి. కానీ తరువాత, అమ్మకాలు లేకపోతే, భారీ డిస్కౌంట్లను అందించడం ద్వారా స్టాక్ క్లియర్ చేసుకోవాలని భావిస్తుంటాయి. BMW ఇండియా, మోటార్ సైకిల్ బ్రాండ్, డివిజన్ అయిన BMW మోటార్ ఇండియా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇది 2024 చివరిలో తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ CE 02 ను దాదాపు రూ. 4.5 లక్షల ప్రారంభ […]
హైదరాబాద్ లో బిర్యానీ హోటల్స్ లో మొదలైన చిన్న తనిఖీ, దేశవ్యాప్తంగా దాదాపు రూ.70 వేల కోట్ల భారీ పన్ను ఎగవేతను బయటపెట్టింది. చాలా హోటళ్లు భారీగా లాభాలు సంపాదిస్తున్నా, ప్రభుత్వానికి మాత్రం తక్కువ ఆదాయం వస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఇలా పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. సమాచారం ప్రకారం, గత కొన్నేళ్లుగా ఇలా దాదాపు రూ.70వేల కోట్ల దాకా పన్ను ఎగవేత జరిగినట్లు తెలుస్తోంది. హోటళ్లలో బిల్లులు వేయడానికి ఉపయోగించే ఓ సాఫ్ట్వేర్ ద్వారా ఈ […]
మార్షల్ ఆర్ట్స్, రిథమిక్ డ్యాన్స్ తో చైనీస్ రోబోలు ఆశ్చర్యపరిచాయి. హ్యూమనాయిడ్ రోబోలు చేసిన ఆ పర్ఫామెన్స్ నెట్టింటా వైరల్ గా మారింది. రోబోలు గ్రూప్ డ్యాన్స్ చేస్తూ అబ్బురపరిచాయి. ఈ వీడియో ఇటీవల చైనీస్ బ్రాడ్కాస్టర్ CCTV నిర్వహించిన 2026 స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా నుండి వెలుగుచూసింది. ఈ కార్యక్రమం చైనాలోని యివులో జరిగింది. ఈ వార్షిక కార్యక్రమం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది, ఎందుకంటే చైనా కంపెనీలు వారి ఉత్తమ హ్యూమనాయిడ్ రోబోలను […]
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో చైనా నుంచి కొనుగోలు చేసిన రోబోట్ డాగ్ను తమ స్వంత అభివృద్ధి అని ప్రదర్శించిన వివాదం మధ్య, గల్గోటియాస్ యూనివర్సిటీకి ఎక్స్పో వేదికను వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి. గల్గోటియాస్ యూనివర్సిటీ తమ స్టాల్లో “ఓరియన్” అనే పేరుతో రోబోట్ డాగ్ను ప్రదర్శించింది. ఇది విద్యార్థులు అభివృద్ధి చేసినదిగా, యూనివర్సిటీ రూ. 350 కోట్ల AI ఎకోసిస్టమ్లో భాగంగా చూపించారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన […]
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్లో బెంగాల్ను ఓడించి తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ-ఫైనల్ మ్యాచ్లో నాల్గవ రోజు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్కు ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ విజయానికి నిజమైన హీరో ఆకిబ్ నబీ, ఈ మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు, అందులో మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కూడా ఉన్నాయి. అబ్దుల్ […]
జనవరి 31 నుండి ఫిబ్రవరి 16 వరకు 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు ఇండియా పోస్ట్ దరఖాస్తు ప్రక్రియను నిర్వహించింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇండియా పోస్ట్ ఇప్పుడు కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు ఏవైనా తప్పులు చేసిన అభ్యర్థులు ఈరోజు, ఫిబ్రవరి 18 నుండి రేపు, ఫిబ్రవరి 19, 2026 వరకు కరెక్షన్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్లో సవరణలు ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. మీరు మీ మొబైల్ […]
టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్ను 61 పరుగుల తేడాతో ఓడించి భారత్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో, ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి మ్యాచ్ హీరోగా నిలిచాడు. ఇషాన్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి, ఇది మ్యాచ్ స్థితినే మార్చేసింది. ఇషాన్ దూకుడు బ్యాటింగ్ ముందు పాకిస్తాన్ బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. ఈ విజయం టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచిపోయింది. మ్యాచ్ […]