Ranji Trophy 2026: 67 ఏళ్ల కల నిజమైంది.. తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు జమ్మూ & కాశ్మీర్
- తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు జమ్మూ & కాశ్మీర్
- సెమీ-ఫైనల్ మ్యాచ్లో బెంగాల్ను ఓడించి తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్లో బెంగాల్ను ఓడించి తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ-ఫైనల్ మ్యాచ్లో నాల్గవ రోజు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్కు ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ విజయానికి నిజమైన హీరో ఆకిబ్ నబీ, ఈ మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు, అందులో మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కూడా ఉన్నాయి. అబ్దుల్ బ్యాటింగ్తో కూడా తన వంతు పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్లో 82 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో అజేయంగా 30 పరుగులు చేసి జట్టు ఈ కీలకమైన విజయాన్ని సాధించడంలో సహాయపడ్డాడు.
Also Read
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
వాస్తవానికి ఫిబ్రవరి 16 సోమవారం వరకు జమ్మూ కాశ్మీర్, బెంగాల్ జట్ల మధ్య గట్టి పోటీగా భావించారు, ఫిబ్రవరి 17 మంగళవారం ఏకపక్ష పోరాటంగా మారింది. జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్లు అకిబ్ నబీ దార్ (4/36), సునీల్ కుమార్ (4/27) అకస్మాత్తుగా మ్యాచ్ను మలుపు తిప్పి తమ జట్టును తొలి రంజీ ట్రోఫీ ఫైనల్కు తీసుకెళ్లారు. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్లో బెంగాల్ 99 పరుగులకే ఆలౌట్ అయింది.
Also Read:Silver Rates: వెండి పతనం.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
జమ్మూ కాశ్మీర్ జట్టుకు కేవలం 126 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేశారు, నాలుగో రోజు ఇంకా 83 పరుగులు మాత్రమే అవసరం, వంశ్ శర్మ అజేయంగా 43 పరుగులు, అబ్దుల్ సమద్ అజేయంగా 30 పరుగులు చేయడంతో ఈ విజయాన్ని సాధించారు. ఈ మ్యాచ్లో కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్ 302 పరుగులకు ముగిసింది. మహమ్మద్ షమీ తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులకు 8 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 1 వికెట్ పడగొట్టాడు. బెంగాల్పై ఈ విజయంతో, జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లోని అతిపెద్ద ఫస్ట్-క్లాస్ క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరిన హిమాలయ ప్రాంతం నుండి తొలి జట్టుగా అవతరించింది.
తాజావార్తలు
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..