సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుపై నటి ప్రత్యూష తల్లి సరోజినిదేవి స్పందించారు. సరోజిని దేవి మాట్లాడుతూ.. “నాకు న్యాయం జరగలేదు.. నా కూతురు చంపబడిందనే చెబుతున్నాను.. సాక్ష్యాధారాలను తారుమారు చేశారు.. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే జీవితం ఖైదు పడేది.. ముని స్వామి రిపోర్టును కోర్టులు […]
హైటెక్స్ లో బయో ఏషియా 2026 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే చార్మినార్.. బిర్యానీ.. ఫార్మా.. సాఫ్ట్వేర్ అని గుర్తు.. కానీ ఇవాళ గ్లోబల్ మాన్యుఫాక్చర్ కి కేంద్రంగా మారిందన్నారు. నాణ్యమైన విద్య సంస్థలు.. ఇక్కడ ఉన్నాయి.. హైదరాబాద్ క్యాపబుల్ సెంటర్ గా మారిందన్నారు. గత రెండు సంవత్సరాల్లోనే, జీవవిజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. కొద్ది వారాల క్రితం దావోస్లో మా […]
ఈ కేసు 2002లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో మీడియా, సినీ వర్గాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రత్యూష తెలుగు టీవీ సీరియల్స్, కొన్ని సినిమాల్లో నటించారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించారు. హైదరాబాద్లో నివసించేవారు. 23 ఫిబ్రవరి 2002న హైదరాబాద్లోని ఆమె నివాసంలో ప్రత్యూష మృతి చెందిన స్థితిలో కనుగొన్నారు. ఆమెతో పాటు సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇద్దరూ విషం […]
సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం రిపోర్టు, మునిస్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగొలిపినట్లుగా లభించిన ఆధారాలు, హెల్త్ రిపోర్ట్స్ సహా ఏడు ఆధారాలను పరిశీలించి సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట్ సమర్థించింది. Also Read:Gold-Silver […]
డబ్బు మాయలో పడి మనుషులు విచక్షణ కోల్పోతున్నారు. ఆస్తిపాస్తుల కోసం అయినవారిని కడతేర్చుతున్నారు. ఇటీవల ఓ అన్న తన చెల్లిని భూమి కోసం హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా చేయించి.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నించారు ఇద్దరు వ్యక్తులు. బూర్గంపాడు మండలం మోతె పట్టీనగర్ లో రూ. కోటి బీమా కాజేసేందుకు ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని […]
స్టేట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖాళీగా ఉన్న 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16న ప్రారంభమైంది.. మార్చి 8, 2026 వరకు కొనసాగుతుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 650 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 346 జనరల్కు, 58 EWSకు, […]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత ఎస్సీఆర్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. దొంగతనానికి వచ్చి ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన వింతైన దొంగతనం వెలుగుచూసింది. తాళం వేసిన ఇంట్లో చొరబడ్డ దొంగలు.. నగలు తీసేందుకు సమయం లేక బీరువానే ఎత్తుకెళ్లారు ముగ్గురు దొంగలు. బీరువాలో రెండు తులాల బంగారం, నగదు దోపిడీ చేశారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న దేవునిపల్లి పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా […]
2026 T20 ప్రపంచ కప్ 28వ లీగ్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ UAEని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో UAEతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు, T20 ఫార్మాట్లో 700 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి బౌలర్గా నిలిచాడు. ప్రస్తుతం T20Iలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ యుఎఇపై వికెట్ తీయడం ద్వారా చరిత్ర సృష్టించాడు. టి20 ఫార్మాట్లో […]
జీప్ ఇండియా తన ప్రసిద్ధ 3-రో SUV మెరిడియన్కు కొత్త స్పెషల్ వెర్షన్ను పరిచయం చేసింది. అదే జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్. ఈ లిమిటెడ్ రన్ మోడల్ ఫిబ్రవరి 16, 2026న లాంచ్ అయింది. ఇది మెరిడియన్ టాప్ స్పెక్ ఓవర్ల్యాండ్ వేరియంట్ ఆధారంగా తయారైంది. ఇందులో కాస్మెటిక్ అప్గ్రేడ్లతో పాటు క్యాబిన్లో మరింత కంఫర్ట్ ఫోకస్ చేశారు. జీప్ దీన్ని “అత్యంత కంఫర్టబుల్ జీప్ మెరిడియన్ ఎవర్” అని పిలుస్తోంది. ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్, […]
తెలంగాణలో 11 మున్సిపాలిటీలలో కోరం లేక ప్రమాణస్వీకారం నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇల్లెందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగాం, తొర్రూర్ లలో వాయిదా పడింది. ఇవాళ కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో పీఠం దక్కించుకునేందుకు కొనసాగుతున్న కౌన్సిలర్ల బుజ్జగింపులు, బేరసారాలు..కొన్నిచోట్ల పార్టీల మధ్య చిత్రమైన పొత్తులు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. Also Read:Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ […]