అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి కీలకమైన ఆమోదం లభించింది. అమెరికా రూపొందించిన ముసాయిదా తీర్మానానికి ఓటింగ్లో మెజారిటీ మద్దతు లభించిన తర్వాత 20 పాయింట్ల రోడ్మ్యాప్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన శాంతి చట్రంగా మారింది. ఈ ప్రతిపాదనలో అంతర్జాతీయ దళాలను మోహరించడం కూడా ఉంది. వాషింగ్టన్ 20-పాయింట్ల చట్రం గాజాలో కాల్పుల విరమణ, పునర్నిర్మాణం, పాలన కోసం మొదటి సమగ్ర అంతర్జాతీయ రోడ్మ్యాప్ను వివరిస్తుంది. Also […]
ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ స్కిల్స్ ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. భారత ప్రభుత్వం SWAYAM పోర్టల్లో ఐదు కొత్త ఉచిత కృత్రిమ మేధస్సు కోర్సులను ప్రారంభించింది. ఈ కోర్సులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులకు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ కోర్సులు పూర్తిగా ఉచితం. విజయవంతంగా పూర్తి చేయడం వలన ప్రభుత్వ సర్టిఫికేట్ లభిస్తుంది. Also Read:Bullet Baba Temple: ఈ […]
వానాకాలం ముగిసి శీతాకాలం ఎంటర్ అయినప్పటికి వరుణుడు మాత్రం వదలనంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం మొంథా తుఫాన్ ఏపీ, తెలంగాణలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లాయి. భారీ వరదలతో లోతట్టు ప్రాంత్రాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆ తుఫాన్ ప్రభావం వీడి రోజులు గడవకముందే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బయపెడుతోంది. Also Read:Andhra Pradesh:విశాఖలో మేనేజ్ […]
అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమే కానీ, డబ్బు సంపాదించేందుకు మానవ అవయవాలతో వ్యాపారం చేయడం తప్పే కదా. అమాయకులకు డబ్బు ఎరగా చూపి దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు సంచలనం సృష్టిస్తోంది. నిందితుల రిమాండ్ రిపొర్టు లో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. రెండు అక్రమ కిడ్నీ ఆపరేషన్లను గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఒక్కో కిడ్నీ నీ పాతిక లక్షల అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు. […]
తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రూ.కోటి 20 లక్షల నజరానా ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో మంత్రి వాకిటి శ్రీహరి ఈ ప్రకటన చేశారు. టోక్యోలో జరుగుతున్న డెఫ్లంపిక్స్లో హైదరాబాద్కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. పురుషుల విభాగంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీలో ధనుష్ శ్రీకాంత్ ఈ ఘనత సాధించాడు. […]
కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. తమ కష్టాలను కడతేర్చమని, ఐష్టైశ్వర్యాలు ప్రసాదించమని కోరుకుంటూ శ్రీవారికి కానుకలు సమర్పించుకుంటారు. వచ్చే ఏడాది తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను అందించింది. ఎల్లుండి నుంచి ఆన్ లైన్ లో 2026 పిభ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయ్యనున్నట్లు టిటిడి ప్రకటించింది. ఎల్లుండి ఉదయం లక్కిడిఫ్ లో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చెయ్యనున్నది. […]
‘ఐబొమ్మ’ అనే వెబ్ సైట్ దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయమే.. అయితే దీని వల్ల సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఐబొమ్మ’ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టుకు తరలించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. విచారించిన […]
ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి, సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ మధ్య 2025 నవంబర్ 14-15 తేదీల్లో జరిగిన భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ సంస్థ విశాఖపట్నం నగరం, జిల్లాలో రూ. 150 కోట్లకు పైగా పెట్టుబడితో ఒక మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయాలని […]
ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన కస్టమర్ల కోసం క్రేజీ ప్లాన్స్ ను తీసుకొస్తోంది. డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లతో కూడిన ప్లాన్స్ ను అందిస్తోంది. అయితే జియోలో 84 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. జియో రూ. 448 వాయిస్ ఆన్ ప్లాన్ మీకు ఉత్తమ ఎంపిక కావచ్చు. ఇంటర్నెట్ యాక్సెస్ కంటే కాల్ చేయడానికి ఇష్టపడే వారి కోసం ఇది ప్రవేశపెట్టింది. Also Read:Hindupuram: వైసీపీ […]
ప్రధానమంత్రి కిసాన్ యోజన లాగే, ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన (PM-KISAN ) కూడా చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చే భారత ప్రభుత్వ పథకం. ఈ పథకం వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. దేశానికి అన్నం పెట్టడానికి కష్టపడి పనిచేసే రైతులకు పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయ వనరు ఉండేలా చూడటం ఈ పథకం లక్ష్యం. ఇది నెలవారీ ఆదాయం ఒత్తిడి నుండి వారిని విముక్తి చేస్తుంది. వృద్ధాప్యం కోసం తక్కువ పొదుపు లేదా […]