అమెజాన్ లో ఉద్యోగం చేస్తున్న ఓ ఇద్దరు యువతీ యువకుల మధ్య ప్రేమ చిగురించింది. దానికి గుర్తుగా ఆ యువతి కంపెనీ లోగోను చేతిపై ధరించింది. అమెజాన్ ఉద్యోగి తన వివాహ మెహందీకి కంపెనీ స్మైల్ లోగోను ధరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రియాంషి శ్రీమల్, రజత్ వర్మ అమెజాన్ ఇండియాలో కలిసి పనిచేశారు. అక్కడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే […]
SSC GD రిక్రూట్మెంట్ 2026 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకానికి సంబంధించిన పరీక్ష ఫిబ్రవరి 23న జరగాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. నోటిఫికేషన్లోని వివరాల ప్రకారం, కొత్త పరీక్ష తేదీలను SSC అధికారిక వెబ్సైట్ ssc.gov.inలో త్వరలో ప్రకటిస్తారు. ఈ నియామక పరీక్షకు అభ్యర్థులకు సెల్ఫ్-స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం లేదని SSC […]
కవల పిల్లల్లో పోలికలు ఒకే తీరుగా ఉంటాయి. తల్లిదండ్రులు తప్పా మిగతా వారు గుర్తు పట్టలేకపోతుంటారు. ట్విన్స్ పోలికల్లోనే కాదు దాదాపు టాలెంట్ లో కూడా ఒకేలా ఉంటుంటారు. ఇలాగే ఓ ఇద్దరు ట్విన్ బ్రదర్స్ జేఈఈ మెయిన్స్ లో అద్భుతమైన ప్రతిభకనబర్చారు. కవల సోదరులు కవల మార్కులు సాధించారు. ఏకంగా 100 పర్సంటైల్ తో అదరగొట్టారు. ఈ సంవత్సరం, IITలు సహా దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష అయిన JEE మెయిన్ […]
గత సంవత్సరం భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ దాదాపు ఫ్లాట్గా ఉంది. మొత్తం షిప్మెంట్లు దాదాపు 152 మిలియన్ యూనిట్లు. ఈ మార్కెట్లో చైనాకు చెందిన వివో అగ్రస్థానంలో ఉంది. తరువాత దక్షిణ కొరియాకు చెందిన సామ్ సంగ్ ఉంది. ప్రీమియం, మిడ్-ప్రీమియం కేటగిరీలో ఆపిల్ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఈ మార్కెట్లో చైనాకు చెందిన షియోమి అమ్మకాలు తగ్గాయి. మార్కెట్ పరిశోధన సంస్థ IDC వరల్డ్వైడ్ క్వార్టర్లీ మొబైల్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. దేశంలో స్మార్ట్ఫోన్ […]
ప్రఖ్యాత బైక్ కంపెనీ జావా భారత్ లో దాని ప్రసిద్ధ మోటార్ సైకిల్ జావా 42 కొత్త ఐవరీ షేడ్ను విడుదల చేసింది. ఈ పాస్టెల్ కలర్ బైక్ సింప్లిసిటీ, క్లాసిక్ స్టైల్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,84,950. ఈ కొత్త బైక్ దేశవ్యాప్తంగా ఉన్న జావా డీలర్షిప్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ రెట్రో లుకింగ్ బైక్ ఆధునిక ఇంజిన్ను కలిగి ఉంది. లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీతో కూడిన 294 […]
ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్ మంగళవారం రాత్రి నుంచి అంతరాయాలను ఎదుర్కొంది. భారతదేశంలోని మిలియన్ల మంది యూజర్లు వెబ్సైట్, యాప్ను యాక్సెస్ చేయలేకపోతున్నారు. వరల్డ్ వైడ్ గా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. అవుట్టేజ్ ట్రాకింగ్ సైట్ డౌన్డెటెక్టర్ ప్రకారం, ఈ సమస్య రాత్రి 8 గంటల ప్రాంతంలో (EST) యునైటెడ్ స్టేట్స్లో ప్రారంభమైంది, ఇక్కడ 320,000 కంటే ఎక్కువ నివేదికలు నమోదయ్యాయి. భారతదేశంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ఉదయం భారతదేశంలో 18,000 […]
షార్ట్ హైట్ ఉన్న వధువు, వరుడు వారి పెళ్లి వేడుకతో నెట్టింటా వైరల్ గా మారారు. సోషల్ మీడియాలో మొదలైన ప్రేమాయణం పెళ్లి పీటలెక్కింది. అకోలా నివాసి ప్రతీక్ ధనుక, మధ్యప్రదేశ్లోని సిరోజ్ నివాసి రేణుక నామ్దేవ్ అనే జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 4.2 అడుగుల పొడవున్న వరుడు, 3.8 అడుగుల పొడవున్న వధువు నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు. ప్రతీక్, రేణుక సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి […]
పాకిస్తాన్ నుండి భారత్ కి వలస వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆరవ బిడ్డకు తల్లి అయ్యింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, సీమ తన భర్త సచిన్ మీనాతో కలిసి రబుపురలోని ఇంటికి చేరుకున్నారు. కొడుకు పుట్టడంతో కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. సీమా 2023 నుండి […]
వివో తన 4G స్మార్ట్ఫోన్ రిఫ్రెష్ వెర్షన్గా V60 లైట్ 4G అనే మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్ మొదటి వెర్షన్ను సెప్టెంబర్ 2025లో విడుదల చేసింది. అయితే, అప్ డేట్ మోడల్ ఇప్పుడు మునుపటి స్నాప్డ్రాగన్ 685 వెర్షన్ స్థానంలో కొత్త స్నాప్డ్రాగన్ 6s Gen 2 4G చిప్సెట్ను కలిగి ఉంది. హ్యాండ్సెట్ మిగిలిన స్పెసిఫికేషన్లు చాలావరకు ఒకేలా కనిపిస్తున్నాయి. కంపెనీ ఇంకా ధరను ప్రకటించలేదు. ఈ ఫోన్ […]
తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్ 2026) పరీక్షల షెడ్యుల్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ ఎప్ సెట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్ కుమార్ రెడ్డి , కన్వీనర్ ఎప్ సెట్ , జెఎన్టియూ హెచ్ మాట్లాడుతూ.. ఎప్ సెట్ పరీక్ష పూర్తి అవ్వగానే ప్రిలిమినరీ […]