గూగుల్ టీవీ ప్లాట్ఫామ్ ఛార్జింగ్ లేదా బ్యాటరీ రీప్లేస్మెంట్ అవసరం లేని రిమోట్ను ప్రవేశపెట్టింది. కొత్త G32 రిమోట్ను ఓహ్సంగ్ ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేసింది. ఇండోర్ సోలార్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ రిమోట్ ముందు, వెనుక రెండింటిలోనూ సౌర ఘటాలను కలిగి ఉంటుంది. ఇవి LED బల్బ్, CFL, టీవీ స్క్రీన్ లేదా పగటి వెలుతురు నుంచి వచ్చే ఇండోర్ కాంతిని విద్యుత్తుగా మారుస్తాయి. రిమోట్ సోఫాపై ఉన్నా లేదా టేబుల్పై ఉంచినా, లైట్లు ఆన్లో ఉన్నంత […]
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. జపాన్లోని యమహా మోటార్సైకిల్స్ కొత్త యమహా జాగ్ E ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రవేశపెట్టింది. ఇది పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించిన కాంపాక్ట్, సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హైటెక్ ఫీచర్లతో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేక లక్షణం దాని స్వాప్పబుల్ బ్యాటరీ వ్యవస్థ. కంపెనీ దీనిని హోండా, సుజుకి, యమహా, కవాసకి సహకారంతో […]
ఓఆర్ఎస్ పేరుతో విక్రయించే అన్ని పండ్ల ఆధారిత డ్రింక్స్, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్, రెడీ-టు-సర్వ్ పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్లను మార్కెట్లు, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే తొలగించాలని భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల అథారిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. చాలా కంపెనీలు తమ పండ్ల రసాలను లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను ‘ORS’ పేరుతో అమ్మడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇవి నిజమైన ఓరల్ రీహైడ్రేషన్ పరిష్కారాలు కావు అని నిపుణులు […]
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండవ టెస్ట్ నేడు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాంటింగ్ ఎంచుకుంది. గౌహతి వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం. భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 0-1తో వెనుకబడింది. కోల్కతా టెస్ట్లో దక్షిణాఫ్రికా భారత్ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు, సిరీస్ను సమం చేయాలంటే భారత్ ఈ […]
బైక్ ప్రయాణించే వారికి హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ప్రమాద సమయాల్లో ప్రాణాపాయాన్ని తప్పిస్తుంది. హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు పదే పదే వాహనదారులకు సూచిస్తుంటారు. అయితే ఇప్పుడు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కానుంది. ఇటీవల, కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలకు పిల్లల సైజు హెల్మెట్లు, సేఫ్టీ హార్నెస్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని హైకోర్టు పేర్కొంది. […]
బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేసే వారికి గుడ్ న్యూస్. భారీ వేతనంతో బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు 60% (లేదా తత్సమానం) మార్కులతో BE/B.Tech (CS/IT/ECE), MCA, లేదా M.Sc ఉత్తీర్ణులై ఉండాలి. ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, LLB కలిగి ఉండాలి. […]
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలోనే అత్యంత చౌకైన టెలికాం ప్లాన్లను అందిస్తుంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ యూజర్లకు షాకిచ్చింది. రూ.107 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీని తగ్గించింది. ఈ ప్లాన్ గతంలో 35 రోజుల చెల్లుబాటుతో వచ్చింది. తరువాత దీనిని 28 రోజులకు తగ్గించారు. కంపెనీ ఇప్పుడు వ్యాలిడిటీని 22 రోజులకు తగ్గించింది. రూ. 107 రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు 22 రోజుల చెల్లుబాటును మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ కు సంబంధించిన అన్ని ప్రయోజనాలు […]
కొత్త బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నవారికి గుడ్ న్యూస్. కవాసకి బైక్స్ పై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏకంగా రూ. 55 వేల డిస్కౌంట్ లభిస్తోంది. కవాసకి తన కొన్ని బైక్లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ క్యాష్బ్యాక్ వోచర్ల రూపంలో కస్టమర్లకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ వోచర్ను ఎక్స్-షోరూమ్ ధరకు రీడీమ్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ ఆఫర్ను నవంబర్ 30, 2025 వరకు అందిస్తోంది. నవంబర్ 2025లో కవాసకి మోటార్సైకిళ్లపై ఈ ఆఫర్లో […]
ఎలక్ట్రిక్ ఆటోలు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ త్రీవీలర్ ను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలు ఉండడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. అయితే ఛార్జింగ్ విషయంలో కంపెనీలు సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తు్నాయి. పూణేకు చెందిన EV కంపెనీ Kinetic Green బెంగళూరులోని ఉత్తమ EV ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన Exponent Energyతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. Also Read:CM Chandrababu: సత్యసాయి సిద్ధాంతాన్ని అందరూ […]
ఇటీవలి కాలంలో AI వాడకం విపరీతంగా పెరిగింది. దేశవ్యాప్తంగా 5G విస్తరణతో, జియో తన AI ఆఫర్లలో గణనీయమైన మార్పు చేసింది. ఈ క్రమంలో జియో తన యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. కంపెనీ తన అపరిమిత 5G వినియోగదారులందరూ ఇప్పుడు Google జెమిని ప్రో ప్లాన్ను 18 నెలల పాటు ఉచితంగా పొందుతారని ప్రకటించింది. అంటే మీరు ఈ ఆఫర్ కింద దాదాపు రూ. 35,100 ప్రయోజనం పొందుతారు. ఈ ఫీచర్ ఈరోజు, నవంబర్ 19, […]