Veerababu Burugadda
Author- NTV Telugu-
IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
బెంగాల్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్పై హుగ్లీ జిల్లాలోని మోగ్రా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత దాడికి పాల్పడి, బెదిరింపులకు గురిచేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో ఇండియా-ఎ జట్టుతో కలిసి యూకే, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లిన 23 ఏళ్ల పోరెల్.. ఈ ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించాడు. సదరు మహిళ, ఆమె తల్లి మంగళవారం ఇచ్చిన […] -
Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
ముంబై ఇండియన్స్ జట్టు నుండి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలోనే విడిపోనున్నట్లు ఐపీఎల్ వర్గాల సమాచారం. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఫ్రాంచైజీకి పాండ్యాను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకునేందుకు ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) నుండి ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్కు పాండ్యా తిరిగి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం, అతని సారథ్యంలో జట్టు కేవలం ఒకే ఒక్కసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంతో ఈ మార్పులకు […] -
T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మంగళవారం గ్రూప్-2 మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ తన సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, వరుసగా మూడో ఓటమితో స్కాట్లాండ్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఇజీ షార్ప్, బ్రూక్ హ్యాలీడే అద్భుత భాగస్వామ్యం.. స్కాట్లాండ్ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆరంభంలోనే తీవ్ర కష్టాల్లో పడింది. కేవలం 26 పరుగులకే […] -
Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ పురస్కారాల రెండో దశ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. వ్యక్తిగత కారణాల వల్ల మే నెలలో జరిగిన మొదటి దశ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన 39 ఏళ్ల రోహిత్ శర్మ, ఈ వేడుకకు తన భార్య రితికా సజ్దేతో కలిసి హాజరయ్యారు. అవార్డును స్వీకరించడానికి […] -
T20 World Cup: ‘కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి’.. భావోద్వేగానికి గురైన ఇండియన్ ప్లేయర్..
భారత మహిళా క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ తాను ఈ స్థాయికి చేరడానికి తన తల్లిదండ్రులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన 22 ఏళ్ల క్రాంతి గౌడ్, మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 లో అద్భుతంగా రాణించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకు ఒక క్రికెట్ కిట్ కొనివ్వడం కోసం తన తల్లి ఏకంగా తన నగలను అమ్ముకుందని […] -
Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత డిమాండ్ పరిస్థితుల మధ్య కూడా ప్రతిభావంతులను ఆకర్షించడంలో పెట్టుబడులను కొనసాగించింది. ఇందులో భాగంగానే ఆర్థిక సంవత్సరం 2026లో కంపెనీ 20,000 మందికి పైగా కాలేజీ గ్రాడ్యుయేట్లను కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంది. దీంతో ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,25,000 మార్కును దాటింది. కంపెనీ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో మేనేజ్మెంట్ మాట్లాడూతూ.. ఆర్థిక సంవత్సరం 2026 క్రమశిక్షణతో కూడిన అమలుతో సాగిందని, స్థిరమైన కరెన్సీ ఆదాయంలో 3.1 శాతం […] -
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
ఐర్లాండ్తో జరగబోయే రెండు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరిగాయి. జట్టులోని ఇద్దరు ముఖ్య ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి గాయాల కారణంగా ఈ సిరీస్కు దూరం కావడంతో సెలెక్టర్లు వారి స్థానంలో మార్పులు చేశారు. ఆల్రౌండర్ సూర్యాన్ష్ షెడ్గేను జట్టులోకి రీప్లేస్మెంట్గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, యువ బ్యాటర్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా […] -
Tragedy: ఫోన్ వాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకిన బాలుడు..
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఒక ఘోర ఘటన వెలుగుచూసింది. కేవలం మొబైల్ ఫోన్ వాడకం విషయంలో తల్లి మందలించిందనే చిన్న కారణంతో.. 17 ఏళ్ల సుశాంత్ అనే బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ ప్రతిరోజూ ఫోన్ను ఎక్కువగా చూస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. దీనిపై గమనించిన తల్లి, ఫోన్ అంతగా చూడొద్దని.. చదువుపై దృష్టి పెట్టాలని కాస్త గట్టిగా మందలించింది. తల్లి మాటలకు తీవ్రంగా […] -
Tilak Varma: నిన్న విధ్వంసకర బ్యాటింగ్.. నేడు అసెంబ్లీలో తిలక్ వర్మ..
భారత యువ సంచలనం, టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో సందడి చేశారు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ స్టార్ క్రికెటర్, రాజకీయ వేదికపై కనిపించడంతో అక్కడివారంతా ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. తిలక్ వర్మ అత్యంత ఆప్తమిత్రుడు విక్రమ్ కాకడే మహారాష్ట్ర కొత్త ఎమ్మెల్సీగా (MLC) ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తిలక్ వర్మ ప్రత్యేకంగా హాజరై, తన స్నేహితుడిని కలిసి హృదయపూర్వక అభినందనలు […] -
AP Cabinet: ఉద్యోగులకు గుడ్న్యూస్.. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్లో కీలక నిర్ణయాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కీలక మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా దాదాపు 85 కి పైగా కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కోట్లాది రూపాయల పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన , మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలను క్యాబినెట్ పరిశీలించింది. పారిశ్రామిక పెట్టుబడులు.. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు భారీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు, భూ కేటాయింపులపై క్యాబినెట్ ప్రత్యేక దృష్టి సారించింది. […]
తాజావార్తలు
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
-
Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!