జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అనసూయ వెళ్లిపోవడం తో ఆమె ప్లేసు లో వచ్చింది యాంకర్ సౌమ్య రావు.. ఈ అమ్మడు మొదట్లో తెలుగు సీరియల్స్ లో నట�
మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే..ఈ ఎంగేజ్మెంట్ మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది.ఈ వేడుకక�
దొంగలు ఈ మధ్య రెచ్చిపోతున్నారు.. డబ్బుల కోసం అడ్డు వచ్చిన వారిని అతి దారుణంగా నిర్దాక్ష్యంగా చంపుతున్నారు.. పోలీసుల కళ్లు కప్పేందుకు కూడా కొత్త మార్గాల ను వెతుకుంటున్
ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్ పేరును ఎక్కువగా వింటున్నాము.. అందంతో యువకులను టార్గెట్ చేస్తూ దారుణంగా మోసం చేస్తున్నారు కిలేడీలు.. తాజాగా మరో లేడీ డేటింగ్ యాప్ పేరుతో యువకుల�
అమ్మాయిలకి అందం అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక సినీ ఇండస్ట్రీకి సంబందించిన వాళ్ళు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నిత్యం అందంగా కనిపించడ�
భార్యా భర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే కొన్ని గొడవలు మాత్రం చిలికి చిలికి పెద్దవి అవుతాయి..అప్పుడు కుటుంబాలు నాశనం అవుతాయి.. కానీ ఓ ఘటన వల్ల ఏకంగా 17 మంది ఆసుపత్రి పాల
సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. అంతేకాదు ట్రెండ్ కు తగ్గట్లు అదిరిపోయే డ్రెస్సులు వేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రాళ్�
కొబ్బరిబొండాలే కాదు కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. గోరు నుంచి జుట్టు వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.. అయితే కొబ్
పదో తరగతి పాసైన వారికి కేంద్రం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. రైల్వే లో ఖాళీలను భర్తీ చెయ్యడానికి కేంద్రం వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేసింది.. సౌత్ ఈస్ట్ సెంట్రల్
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ప్రజలు లబ్ది పొందారు.. ఇప్పుడు మరోసారి మరో గుడ్ న్యూస్ ను చెప్పిం�