Tirumala : తిరుమల ఘాట్ రోడ్డు వద్ద మరో ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు పై ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. గత పది రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరో ప్రమాదం జరిగింది.. ఇలా వెంట వెంటనే ఇలాంటి ప్రమాదాలు జరగడం తో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.. మొన్న ఎలక్ట్రిక్ బస్సు లోయలో పడిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. కానీ గాయ్యాలయ్యాయి. అలాగే టెంపో వాహనం ప్రమాదానికి గురైంది.. మరో ఘాట్ వద్ద కారు ప్రమాదం జరిగింది.. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా జరిగిన ప్రమాదం మరోసారి జనాలకు వణుకు పుట్టించింది..
ఈ రోజు ఉదయం ఓ టెంపో వాహనం ప్రమాదానికి గురైంది.. ఈ ప్రమాదం రెండో ఘాట్ రోడ్ లో జరిగింది.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు..టెంపో 6 అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. సైడ్ సేఫ్టీ వాల్ లేకపోవడంతో వాహనం నేరుగా కొండను ఢీకొట్టి ఆగిపోయింది.. ముందు వెళుతున్న బస్సును ఓవర్ టెక్ చెయ్యబోయి కొండను ఢీ కొట్టింది.. అయితే ఈ ప్రమాద సమయంలో టెంపో లో ఏ ఒక్కరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది..
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
ప్రమాద సమయంలో వేగంగా కొండను ఢీ కొట్టడంతో వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.ఇటీవల ఘాట్ రోడ్ ప్రమాదాలపై సమీక్ష నిర్వహించారు ఈవో ధర్మారెడ్డి. అతివేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణకోసం చర్యలు చేపట్టాలని సూచించారు. కొండపైకి వెళ్లే వాహనాలు, కిందకు వచ్చే వాహనాల అతి వేగ నియంత్రణకోసం చర్యలు చేపట్టారు.. నిదానంగా వెళ్ళాలని సూచించారు.. నెమ్మదిగా ఘాటును దిగడం, ఎక్కడం చెయ్యాలని సూచించారు.. ప్రమాధాలకు సరైన కారణాన్ని కనుక్కోవాలని అధికారులకు సూచించారు.. ఆ సమీక్ష జరిగిన వారంలోపే మరో ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది..వరుస ప్రమాదాలపై టీటీడీ సీరియస్ గా దృష్టిసారించింది.. ఈ ప్రమాదాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు
తాజావార్తలు
-
Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
-
Bollywood Controversy: ‘ఈమె ఎలాంటి సీత?’.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!