దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శనివారం మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టార్గెట్గా మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ కన్నుమూశారు. క్యాన్సర్తో పోరాడుతూ 30 ఏళ్లకే జీవితాన్ని ముగించింది. గత కొంత కాలంగా అండాశయ క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. కీలక నేతలంతా హస్తం పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నాయకులు పార్టీని వీడారు.
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. మరోవైపు తీవ్రమైన ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం నెలకొంది.
సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించేందుకు కొంత మంది ప్రాణాంతకమైన సాహసాలు చేసి కన్న తల్లిదండ్రులకు దు:ఖాన్ని కలుగజేస్తున్నారు. ఈ మధ్య యూత్ విపరీతమైన ధోరణిలోకి వెళ్లిపోతుంది. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక.. ఇష్టానురీతిగా ప్రవర్తిస్తున్నారు. లైకులు కోసమో… లేకపోతే క్రేజీ కోసమో తెలియదు గానీ.. ఉత్తి పుణ్యాన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. రీల్స్ వ్యామోహంలో పడిన ఓ బాలుడు అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ కోసం రీల్ రికార్డ్ […]
కాంగ్రెస్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు