Pawan Kalyan: రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ తీవ్ర నష్టాలను ఎదుర్కొందని, మళ్లీ రాష్ట్రం నష్టపోకుండా ఉండేందుకే తెలుగు జాతి ప్రయోజనాల కోసం కూటమిగా ఏకమయ్యామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టిన జలజీవన్ వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేసిన పవన్ కల్యాణ్.. ఈ […]
Deputy CM Pawan Kalyan: వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా రూ.3,050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో కూర్చుని […]
గుడ్న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. 600 ప్రత్యేక రైళ్లు సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగువారంతా సొంత ఊళ్లకు బయలుదేరుతారు.. సిటీలు వదిలి పల్లెకు ప్రయాణం అవుతారు.. దీంతో, బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎక్కడ చూసినా రద్దీ ఏర్పడుతుంది.. అంతేకాదు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోతాయి.. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరాన్ని […]
Film Actor, Director Sreenivasan Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి విచారకరమైన వార్తలు వెలువడ్డాయి. ప్రముఖ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు మరియు నిర్మాత శ్రీనివాసన్ కన్నుమూశారు.. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు శ్రీనివాసన్.. అయితే, శ్రీనివాసన్ చాలా కాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. అయితే, ఈ రోజు ఆయన […]
Google Warning to Employees: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. విదేశీయులను టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలతో.. భారతీయులపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి ఆ నిర్ణయాలు.. ఇక, ఎప్పుడు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ? ఏ పన్నులు పెంచుతారు కూడా తెలియని పరిస్థితి.. ఈ తరుణంలో తమ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది గూగుల్.. H-1B వీసా వివాదం నేపథ్యంలో అమెరికాలోని కొంతమంది ఉద్యోగులు విదేశాలకు వెళ్లవద్దని […]
Sankranti Special Trains: సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగువారంతా సొంత ఊళ్లకు బయలుదేరుతారు.. సిటీలు వదిలి పల్లెకు ప్రయాణం అవుతారు.. దీంతో, బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎక్కడ చూసినా రద్దీ ఏర్పడుతుంది.. అంతేకాదు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోతాయి.. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరాన్ని బట్టి ఈ సీజన్ మొత్తంలో […]
Diabetes and High Cholesterol Symptoms: డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అయిపోయింది.. లైఫ్ స్టైల్లో ఉండే మార్పులతో చాలా మంది వీటి బారిన పడుతున్నారు.. వీటిని ప్రధానంగా జీవనశైలి వ్యాధులుగా పరిగణిస్తారు. తరచుగా, ప్రజలు పరీక్షలు చేయించుకోరు.. అంతేకాదు, లక్షణాలను గమనించే వరకు తమకు సమస్య ఉందని కూడా వారు నమ్మరు.. కానీ, వైద్యులు మీ కళ్లను చూడటం ద్వారా డయాబెటిస్ మరియు అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను చెప్పవచ్చు అని వైద్య […]
Story Board: ఏపీ లో కూటమి పాలనకు సరిగ్గా ఏడాదిన్నర పూర్తయింది. 18 నెలల కాలంలో ప్రభుత్వం సాధించింది ఏదీ లేదని స్వయంగా సీఎం చంద్రబాబే ఒప్పుకున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. కలెక్టర్ల సమావేశం లో ప్రజలు మెచ్చేలా పాలన చెయ్యలేకపోతున్నాం. అంటున్నారు సీఎం చంద్రబాబు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే.మంత్రుల పనితీరు పై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికారుల పనితీరు కూడా సరిగ్గా లేదంటున్నారు. సీఎం చంద్రబాబు నిత్యం రకరకాల […]
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కొత్త కార్యక్రమం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, […]
Smart Ring: ఫిట్నెస్, హెల్త్పై ఫోకస్ పెరుగుతుంది.. అయితే, తమ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు ప్రతీసారి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. తమ హెల్త్, ఫిట్నెస్ లెవల్ తెలుసుకోవడానికి ఎన్నో గాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి.. స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ రింగ్లు కూడా వచ్చేశాయి.. భారతీయ ధరించగలిగే కంపెనీ బోఆట్ తన కొత్త స్మార్ట్ రింగ్ను విడుదల చేసింది. ఆ కంపెనీ భారత మార్కెట్లో వాలర్ రింగ్ 1 ను విడుదల చేసింది, ఇది ఆరోగ్యం […]