-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. ఇక, రాజధాని పరిధిలోకి గ్రామాలను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మంజూరైన రూ.904 కోట్లకు అదనంగా మరో రూ.533 కోట్లను కేటాయించడంతో మొత్తం నిధులు రూ.1,437 కోట్లకు చేరాయి. 29 గ్రామాల్లో మౌలిక వసతులకు భారీగా నిధులు […] -
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
Raksha Bandhan 2026: శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకునే రక్షా బంధన్ పండుగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది ఆగస్టు 28న రక్షాబంధన్ జరుపుకోనున్నారు. అయితే పౌర్ణమి తిథి, చంద్రగ్రహణం, పంచక్ వంటి అంశాల కారణంగా రాఖీ కట్టే సమయం విషయంలో చాలామందిలో సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రక్షాబంధన్ తేదీ, శుభ సమయం, రాహుకాలం, రాఖీ కట్టే విధానం వంటి వివరాలను తెలుసుకుందాం. ఆగస్టు 28నే రక్షాబంధన్ ఈ సంవత్సరం శ్రావణ శుక్ల […] -
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
TVS Jupiter Dual Tone Spectral: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ కంపెనీ తన పాపులర్ స్కూటర్ జూపిటర్కు కొత్త వెర్షన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. TVS Jupiter Dual Tone Spectral పేరుతో వచ్చిన ఈ కొత్త సిరీస్లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లతో పాటు పలు కొత్త ఫీచర్లను జోడించారు. 110cc ఇంజన్తో వచ్చే ఈ స్కూటర్ ధర రూ.90 వేల లోపే ఉండటం విశేషం. ధర ఎంత? […] -
India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
India Test Record: శ్రీలంక గడ్డపై టీమ్ ఇండియా ఆధిపత్యం మరోసారి నిరూపితమైంది. కొలంబోలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ, రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. గాలేలో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. కొలంబో టెస్టులోనూ ఆధిక్యం సాధించింది. అయితే సోనల్ దినూష అద్భుతమైన 133 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్తో శ్రీలంకను ఓటమి నుంచి కాపాడింది. 2010 నుంచి శ్రీలంకలో అజేయంగా భారత్ శ్రీలంకలో […] -
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
India and Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. మ్యాచ్లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరించి ఆటను ముగించారు. దీంతో మూడు టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంతో విజేతగా నిలిచింది. సోనల్ దినూష అద్భుత పోరాటం ఫాలోఆన్ […] -
ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
ICC: డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిపోవడంతో ఓ స్టార్ క్రికెటర్పై వేటు వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. దీంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) స్టార్ బ్యాటర్ ఆసిఫ్ ఖాన్కు భారీ షాక్ తగిలింది. డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో ఐసీసీ అతనిపై 15 నెలల నిషేధం విధించింది. 36 ఏళ్ల ఆసిఫ్ ఖాన్ నమూనాలో నిషేధిత పదార్థమైన మెస్టెరోలోన్ మెటబొలైట్ ఉన్నట్లు పరీక్షలో నిర్ధారణ అయింది. డోపింగ్ టెస్ట్లో నిషేధిత పదార్థం […] -
Hyundai 26 New Cars: మారుతి, టాటా, మహీంద్రాకు షాక్.. హ్యుందాయ్ దూకుడు.. భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు
Hyundai 26 New Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో కొత్త కార్లు.. సరికొత్త మోడల్స్తో ఆకట్టుకుంటున్నాయి.. ఒక కారు కొనే సరికి.. మరో కొత్త మోడల్ కార్ల ప్రియులను ఊరించేలా చేస్తోంది.. ఇప్పటికే భారత్లో మంచి మార్కెట్ కలిగిన హ్యుందాయ్.. ఇప్పుడు పెద్ద ప్లానే వేస్తోంది.. భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు హ్యుందాయ్ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 2030 నాటికి భారత మార్కెట్లో ఏకంగా 26 కొత్త మోడళ్లను […] -
Lunar Eclipse 2026: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం: సమయం, ప్రభావాలు, చేయాల్సిన పనులు ఇవే
Lunar Eclipse 2026: ఈ సంవత్సరంలో రెండవది, చివరిది అయిన చంద్రగ్రహణం ఆగస్టు 28న సంభవించనుంది. ఈ చంద్రగ్రహణం ఉదయం 6:55 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుందని దృక్ పంచాంగం ప్రకారం సమాచారం. గ్రహణం గరిష్ఠ దశ ఉదయం 9:43 గంటలకు ఉంటుందని పేర్కొంటున్నారు. మొత్తం ప్రక్రియ సుమారు ఐదున్నర గంటల పాటు కొనసాగుతుంది. భారత్లో చంద్రగ్రహణం కనిపిస్తుందా? ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదని సమాచారం. అయితే అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలోని […] -
Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
Tamil Nadu: తమిళనాడు తిరుపత్తూరు జిల్లా వాణియంబడిలో పందెంకోడి కోసం యువకుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. రూ.25 వేల విలువైన కోడిని దొంగలించి చికెన్ షాపులో క్లీన్ చేసి తిన్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం చివరకు దాడికి దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాఫ్రాబాద్కు చెందిన ఖాదర్ పందెంకోళ్లను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి వద్ద ఉన్న సుమారు రూ.25 వేల విలువైన పందెంకోడి బుధవారం […] -
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
Nepal Floods: నేపాల్లో వరదలకు సంబంధించిన దృశ్యాలు చూస్తేనే షాక్ అయ్యే పరిస్థితి.. భారీ ఆస్తినష్టంతో పాటు.. పెద్ద ఎత్తున ప్రాణనష్టం కూడా జరిగింది.. ఇక ఎంతో మంది గల్లంతు అయ్యారు.. అయితే, నేపాల్లో భారీ వరదల కారణంగా చిక్కుకుపోయిన లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తెలంగాణకు చెందిన యాత్రికులు, పర్యాటకులు, ఇతర వ్యక్తులకు అవసరమైన సహాయం అందేలా చూడాలని […]
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!