Chinese Manja: చైనా మాంజాలు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీశాయి.. బైక్లపై వెళ్తున్నవారికి మాంజా అడ్డు పడడం.. గొంతుకు తాకడం.. గొంతు తెగి ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు.. తాజాగా గుజరాత్ రాష్ట్రం సూరత్లో సంక్రాంతి రోజున జరిగిన విషాద ఘటన స్థానికులను కలచివేసింది. గాలిపటాలకు ఉపయోగించే మాంజా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మోటార్సైకిల్ అదుపు తప్పి ఫ్లైఓవర్పై నుంచి కిందపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జనవరి 14న […]
Minister Satya Kumar Dance: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు రెండో రోజున మరింత ఉత్సాహంగా సాగాయి. ఈ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ తన సతీమణితో కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.సంప్రదాయ వాతావరణంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి సత్యకుమార్ డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమాలోని పాటకు మంత్రి ఉత్సాహంగా అడుగులు […]
Custodial torture : పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కలకలం సృష్టించింది.. బీహార్ రాష్ట్రంలో పోలీసుల దారుణ ప్రవర్తన తాజాగా వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్ జిల్లాలో దొంగతనం ఒప్పుకోలని ఒక ఆభరణాల దుకాణ కార్మికుడిని పోలీస్ కస్టడీలో తీవ్రంగా హింసించిన ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. డిసెంబర్ నెలలో సమస్తిపూర్లోని ఒక ఆభరణాల దుకాణం నుంచి 60 గ్రాముల బంగారం దొంగతనం జరిగిన కేసులో ఆ దుకాణంలో పనిచేసే వ్యక్తితో […]
Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యాపారవేత్తను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన స్థానిక హిందూ సమాజంలో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో నర్సింగ్డి జిల్లా పలాష్ ఉప జిల్లా పరిధిలోని చార్సింధుర్ మార్కెట్లో ఈ దారుణం జరిగింది. అక్కడ కిరాణా దుకాణం నిర్వహిస్తున్న 40 ఏళ్ల మోని చక్రవర్తి.. దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి […]
Toxic Air Turns Deadly: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రాణాంతక స్థాయికి చేరింది. శ్వాస తీసుకోవడమే కాదు, జీవితం కూడా కుదించేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, 2024 సంవత్సరంలో శ్వాసకోశ మరియు గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ గణాంకాలను సగటుగా తీసుకుంటే, ఢిల్లీలో ప్రతిరోజూ సుమారు 25 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, […]
Expensive Taxi Ride: స్విట్జర్లాండ్ పర్యటనలో అమెరికన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ గినా డార్లింగ్ ఊహించని షాక్ తగిలింది.. కేవలం గంటపాటు టాక్సీ ప్రయాణానికి ఆమెకు దాదాపు $338 అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.30,500 బిల్లు రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది వైరల్గా మారింది… వీడియోలో ప్రయాణం కొనసాగుతుండగానే టాక్సీ మీటర్ మొత్తం 225.70 స్విస్ […]
Se*xual Harassment: సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఎంతో మంది.. కొన్ని సందర్భాల్లో వారి బాల్యం గురించి.. నిజజీవితంలో వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి.. సంచలన విషయాలు బయటపెట్టిన సందర్భాలు లేకపోలేదు.. హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ల నుంచి టాలీవుడ్ ఇలా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందినవారు కూడా తమకు ఎదురైన బ్యాడ్ డేస్.. ఎదుర్కొన్న సమస్యలు కొన్ని సార్లు బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.. ఇప్పుడు.. జాతీయ అవార్డు గ్రహీత, దక్షిణాది ప్రముఖ నటి పార్వతి తిరువోతు.. […]
Cockfight: సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రెండో రోజు నిర్వహించిన కోడి పందాలు భారీగా సాగాయి. లక్షలాది రూపాయలు పందాల్లో పెట్టగా, కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో నిర్వహించిన కోడి పందెంలో ఏకంగా రూ.1 కోటి 53 లక్షల భారీ పందెం కుదిరింది. ఈ పందెం గుడివాడ ప్రభాకర్ సేతువ మరియు రాజమండ్రికి చెందిన రమేష్ […]
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో పర్యటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రామాల్లో వాతావరణం పూర్తిగా మారిందని, ప్రజలు ఉత్సాహంగా స్వగ్రామాలకు వచ్చి పండుగలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు గ్రామాలకు వెళ్లాలంటే భయం ఉండేదని, కానీ ఈ ఏడాది భోగి–సంక్రాంతి పండుగలను ప్రజలు ఎంతో ఆనందంగా తమ ఊళ్లలో జరుపుకున్నారని సీఎం చెప్పారు. జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదని, గ్రామాలతో ఉన్న అనుబంధమే మన సంస్కృతి అని చంద్రబాబు […]
భారత మార్కెట్లో మహీంద్రా కొత్తగా ప్రవేశపెట్టిన XUV 7XO SUV ఇప్పుడు అధికారికంగా డెలివరీ దశలోకి ప్రవేశించింది. ఆధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్తో ఈ 7-సీటర్ SUV టెక్-సావీ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఇటీవలే మహీంద్రా XUV 7XO కోసం బుకింగ్లను ప్రారంభించగా, దీని ప్రారంభ ధర రూ.13.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ప్రస్తుతం డెలివరీలు ప్రధానంగా AX7, AX7T మరియు AX7L వంటి టాప్ వేరియంట్లకే పరిమితమయ్యాయి. అయితే ఈ […]