-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
Nepal-Tibet Flash Floods: నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావం కైలాస మానస సరోవర్ యాత్రపై పడింది. జలప్రళయం కారణంగా కీలకమైన రహదారులు దెబ్బతినడంతో నేపాల్ మీదుగా జరగాల్సిన మానస సరోవర్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటికే యాత్రకు బుక్ చేసుకున్న శివ భక్తుల్లో ఆందోళన నెలకొంది. రేపటి నుంచి షెడ్యూల్ చేసిన యాత్రలు నిలిపివేత నేపాల్ మీదుగా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు భక్తుల […] -
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
Car Malware Alert: టెక్నాలజీ పెరుగుతోంది.. ఇంట్లో, జేబులో.. చివరకు ప్రయాణించే వాహనాల్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వస్తువులు ఉండాల్సిందే.. కార్లు ఇప్పుడు కేవలం ప్రయాణ సాధనాలుగా మాత్రమే కాకుండా.. ఎంటర్టైన్మెంట్, నావిగేషన్, కమ్యూనికేషన్ వంటి ఎన్నో స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడుల ముప్పు కూడా పెరుగుతోంది. తాజాగా కార్ల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించిన ఒక మాల్వేర్పై సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ హెచ్చరించింది. కార్ […] -
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
Nepal-Tibet Flood: నేపాల్-చైనా (టిబెట్) సరిహద్దు ప్రాంతంలో భారీ వరదలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వరదల ప్రభావంతో కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికులు గిరాంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయినట్లు సమాచారం. యాత్రికులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇషా ఫౌండేషన్ నిర్వహించిన కైలాష్ మానసరోవర్ యాత్రలో భాగంగా యాత్రికులు టిబెట్లోని గిరాంగ్ ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చైనా ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్న సమయంలో […] -
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
IND vs SL 2nd Test Day 4: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే ముగిసింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 229/6 స్కోరుతో ఉండగా, ఆట నిలిచిపోయే సమయానికి ఆ జట్టుకు భారత్పై 16 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అయితే, నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే భారత బౌలర్లు శ్రీలంకను కట్టడి చేశారు. అరంగేట్రం చేసిన సారాంశ్ […] -
Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
Kitchen Tips: అల్లం భారతీయ వంటగదిలో తప్పనిసరిగా ఉపయోగించే పదార్థాల్లో ఒకటి. టీ, కూరలు, పప్పులు, గ్రేవీలు, వేపుడు కూరలు ఇలా ఎన్నో వంటకాలకు అల్లం ప్రత్యేకమైన రుచి, సువాసనను అందిస్తుంది. అయితే అల్లం వాడే ముందు దాని పలుచని తొక్కను తీయడం చాలామందికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే, అల్లం వంకరటింకర ఆకారంలో ఉండటంతో కత్తి లేదా పీలర్తో తొక్క తీసేటప్పుడు, తొక్కతో పాటు అల్లం కూడా ఎక్కువగా తొలగిపోతుంది. దీంతో అల్లం వృథా అవుతుంది. […] -
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
IND vs SL: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఓ ఇబ్బందికరమైన రికార్డుతో వార్తల్లో నిలిచాడు. టెస్టు క్రికెట్లో 2021 నుంచి అత్యధిక నో-బాల్స్ వేసిన స్పిన్నర్గా జడేజా నిలిచాడు. గత ఆరేళ్లలో అతని ఖాతాలో ఏకంగా 88 నో-బాల్స్ నమోదయ్యాయి. టెస్టు క్రికెట్లో నో-బాల్ వేయడం ఏ బౌలర్కైనా ఇబ్బందికరమే. ముఖ్యంగా స్పిన్నర్లు నో-బాల్ వేయడం వల్ల ప్రత్యర్థి జట్టుకు అదనపు […] -
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
LPG వినియోగదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఎల్పీజీ కనెక్షన్కు సంబంధించిన ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. వినియోగదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీ పేరుపై గృహ ఎల్పీజీ కనెక్షన్ ఉంటే, వీలైనంత త్వరగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే ఏం జరుగుతుంది? ఆగస్టు 31లోపు ఈ-కేవైసీ పూర్తి చేయనంత మాత్రాన ఎల్పీజీ కనెక్షన్ వెంటనే రద్దు చేయబడుతుందని భావించాల్సిన అవసరం లేదు. […] -
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
IND vs SL: భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినూష అద్భుతమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు. కొలంబో టెస్టులో 103 పరుగులతో మెరిసిన దినూష.. ఈ సిరీస్లో వరుసగా రెండో శతకాన్ని నమోదు చేశాడు. గాలే టెస్టులో 100 పరుగులు చేసిన అతడు.. రెండో టెస్టులోనూ సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, భారత్పై తన తొలి రెండు టెస్టుల్లోనే రెండు సెంచరీలు సాధించిన ప్రపంచంలోని ఎనిమిదో బ్యాటర్గా […] -
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
Sugar Price Fall: దేశీయ మార్కెట్లో ఇటీవల భారీగా పెరిగిన చక్కెర ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, మార్కెట్పై పెంచిన పర్యవేక్షణతో చక్కెర మిల్లుల వద్ద ధరలు గణనీయంగా తగ్గాయి. ఇప్పటికే ఎక్స్-మిల్ ధరలు 18 శాతం మేర తగ్గి కిలోకు రూ.55కు చేరుకున్నాయి. దీంతో రానున్న రోజుల్లో చిల్లర మార్కెట్లోనూ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారిగా ఎందుకు పెరిగాయి చక్కెర ధరలు? గత 15 నుంచి […] -
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
Egg Prices Rise: వెంకీ పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందంటే ఇదేనేమో.. నిత్యావసర ఆహార పదార్థాల ధరలు సామాన్యులపై భారాన్ని పెంచుతున్నాయి. చక్కెర, ఇతర ఆహార వస్తువుల తర్వాత ఇప్పుడు గుడ్ల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది కాలంలో గుడ్ల ధరలు సుమారు 35-40 శాతం పెరిగినట్లు సమాచారం. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాల్లో కోళ్ల మేత ధరలు పెరగడం ఒకటి. ముఖ్యంగా కోళ్ల దాణాలో కీలకమైన మొక్కజొన్నకు ఇథనాల్ పరిశ్రమ నుంచి డిమాండ్ […]
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!