Krishnappa Gowtham Retirement: ఐపీఎల్ సంచలనం కృష్ణప్ప గౌతమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.. 14 ఏళ్ల కెరీర్ తర్వాత కృష్ణప్ప గౌతమ్ భారత దేశవాళీ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెప్పేశారు.. కర్ణాటకకు చెందిన దిగ్గజ ఆల్ రౌండర్ అయిన కృష్ణప్ప గౌతమ్, అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.. దీంతో, భారత దేశీయ క్రికెట్లో 14 సంవత్సరాల కెరీర్కు ముగింపు పలికినట్టు అయ్యింది.. తన శక్తివంతమైన లోయర్-ఆర్డర్ బ్యాటింగ్తో పాటు నమ్మకమైన ఆఫ్-స్పిన్కు పేరుగాంచారు.. రంజీ […]
Pawan Kalyan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులాల గురించి మాట్లాడటానికి నాకు ఇబ్బంది ఉండదు.. అన్ని కులాలను పూర్తిగా అధ్యయనం చేసాను అన్నారు.. అయితే, వైసీపీని పొలిటికల్ పార్టీగా గుర్తించడం లేదు.. ఆకు రౌడీల పార్టీగా గుర్తిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బలమైన ఐడియాలజీ ఉంది కనుకే ధైర్యంగా […]
Pawan Kalyan: 21 ఎమ్మెల్యే, 2 ఎంపీలు ఉన్న పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీతో సహా జాతీయ స్థాయిలో మనకి గౌరవం ఇస్తున్నారంటే.. జనసేన అంత బలమైనది అని అర్థం అన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ దృక్పథంతో నేను పార్టీ పెట్టలేదు.. జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనుకుని పెట్టాను అన్నారు.. జనసేన ఐడియాలజీ గడిచే […]
Chairman’s Desk: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడూ డైనమిక్ మార్కెట్టే. చాన్నాళ్ల పాటు ముందడుగే కానీ.. వెనకడుగు లేకుండా సాగిన చరిత్ర దీనికి ఉంది. అయితే గత నాలుగైదేళ్లుగా మాత్రం మార్కెట్లో స్తబ్ధత ఏర్పడింది. మొదట్లో రియల్ ఎస్టేట్ లో డౌన్ ట్రెండ్కు సర్కారు మారటమే కారణమనే తప్పుడు ప్రచారం జరిగింది. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒడుదుడుకులకు.. రేవంత్ సర్కారుకు ఏమీ సంబంధం లేరు. ఇక్కడ 2022 నుంచే ఎన్టీవీ మార్కెట్ బాగాలేదని చెబుతూనే ఉంది. […]
Pawan Kalyan: రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ తీవ్ర నష్టాలను ఎదుర్కొందని, మళ్లీ రాష్ట్రం నష్టపోకుండా ఉండేందుకే తెలుగు జాతి ప్రయోజనాల కోసం కూటమిగా ఏకమయ్యామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టిన జలజీవన్ వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేసిన పవన్ కల్యాణ్.. ఈ […]
Deputy CM Pawan Kalyan: వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా రూ.3,050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో కూర్చుని […]
గుడ్న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. 600 ప్రత్యేక రైళ్లు సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగువారంతా సొంత ఊళ్లకు బయలుదేరుతారు.. సిటీలు వదిలి పల్లెకు ప్రయాణం అవుతారు.. దీంతో, బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎక్కడ చూసినా రద్దీ ఏర్పడుతుంది.. అంతేకాదు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోతాయి.. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరాన్ని […]
Film Actor, Director Sreenivasan Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి విచారకరమైన వార్తలు వెలువడ్డాయి. ప్రముఖ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు మరియు నిర్మాత శ్రీనివాసన్ కన్నుమూశారు.. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు శ్రీనివాసన్.. అయితే, శ్రీనివాసన్ చాలా కాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. అయితే, ఈ రోజు ఆయన […]
Google Warning to Employees: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. విదేశీయులను టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలతో.. భారతీయులపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి ఆ నిర్ణయాలు.. ఇక, ఎప్పుడు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ? ఏ పన్నులు పెంచుతారు కూడా తెలియని పరిస్థితి.. ఈ తరుణంలో తమ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది గూగుల్.. H-1B వీసా వివాదం నేపథ్యంలో అమెరికాలోని కొంతమంది ఉద్యోగులు విదేశాలకు వెళ్లవద్దని […]
Sankranti Special Trains: సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగువారంతా సొంత ఊళ్లకు బయలుదేరుతారు.. సిటీలు వదిలి పల్లెకు ప్రయాణం అవుతారు.. దీంతో, బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎక్కడ చూసినా రద్దీ ఏర్పడుతుంది.. అంతేకాదు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోతాయి.. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరాన్ని బట్టి ఈ సీజన్ మొత్తంలో […]