Jana Sena Party: ఈ నెల 26వ తేదీ నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది.. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రణాళికపై పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ఆదేశాలు జారీ చేశారు.. ప్రజలతో మమేకమై సభ్యత్వ నమోదును విస్తరించాలని సూచించారు.. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, […]
CM Chandrababu: పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర – స్వఛ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.. ఈ సందర్భంగా స్వచ్చ రథాలు ప్రారంభించారు సీఎం.. పారిశుద్ద్య కార్మికులకు పుష్ కాట్స్ పంపిణీ చేశారు.. ఉద్యానశాఖ స్టాల్స్ పరిశీలించారు.. గుంటూరు కారం గురించి అడిగ తెలుసుకున్నారు.. ఆ తర్వాత స్వచ్చ సర్వేక్షణ్ […]
Holi 2026 Dates Confusion: ప్రతి ఏడాది కొన్ని పండుగలపై గందరగోళం కొనసాగుతూనే ఉంటుంది.. ఈ సారి హోలీ మరియు కామ దహనం తేదీల విషయంలో గందరగోళం కొనసాగుతోంది. కొందరు మార్చి 3న హోలీ జరుపుకోవాలని చెబుతుండగా.. మరికొందరు మార్చి 4న జరుపుకోవాలని అంటున్నారు.. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా మరియు ఆనందంగా జరుపుకుంటారు. హిందూ మతంలో ఈ పండుగకు గణనీయమైన ప్రాముఖ్యత ఉంది. క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసంలోని కృష్ణ పక్షం (చీకటి పక్షం) […]
Eggs for Women: ఇటీవలి ఫిట్నెస్, ఆరోగ్యకరమైన ఆహారం గురించి అవగాహన పెరుగుతోంది. ప్రజలు తమ ఆహారంపై శ్రద్ధ చూపుతున్నారు, బాగా తింటున్నారు.. అంతేకాదు తినే ఆహారంలో ప్రోటీన్ తీసుకోవడం పెంచుతున్నారు. చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లను కూడా తీసుకుంటారు. గుడ్లు ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న సూపర్ ఫుడ్, కానీ కొలెస్ట్రాల్ కారణంగా, మహిళలు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి లేదా ఎన్ని గుడ్లు వారికి సురక్షితం అనే దాని గురించి […]
Minister Nara Lokesh: ప్రజా రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా ఉండాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో త్వరలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను మంత్రి పరిశీలించారు. సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి నిపుణులు రూపొందించిన వీడియోను వీక్షించారు. పలు సూచనలు చేశారు. ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక వసతులతో జ్ఞాన […]
Toll Tax Hike: వాహనదారులకు మరో షాక్ తగలనుంది.. టోల్ టాక్స్ భారీగా పెరగనుంది.. అయితే, ఇది దేశవ్యాప్తంగా కాకుండా.. ఓ రాష్ట్రానికి పరిమితం అయ్యింది.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై టోల్ పన్నును భారీగా పెంచింది. కొత్త రేట్ల ప్రకారం, బయటి రాష్ట్రాల నుండి కార్లు, జీపులు, వ్యాన్లు మరియు తేలికపాటి మోటారు వాహనాలు ఇప్పుడు రోజుకు రూ.170 టోల్ చెల్లించాలి. కొన్ని వర్గాల వాహనాలకు టోల్ రూ.130 వరకు […]
Perfect Boondi Raita Recipe: సీజన్ ఏదైనా సరే.. రైతాను తీసుకుంటారు.. చాలా మంది రైతాను అమితంగా ఇష్టపడతారు.. కొందరు తమ ఫుడ్లో కలిపి తీసుకోవడానికి ఇష్టపడితే.. మరికొందరు.. రైతాను తాగేస్తుంటారు.. పులావ్, బిర్యానీ, పరాఠా లేదా సాధారణ భోజనం.. ఏది అయినా సరే, బూందీ రైతా వడ్డిస్తే రుచి రెట్టింపు అవుతుంది. అయితే చాలామందికి రైతా చాలా మందంగా లేదా చాలా పలుచగా మారడం సాధారణ సమస్య. దీనికి కారణం బూందీని సరైన నిష్పత్తిలో కలపకపోవడమే.. […]
JC Prabhakar Reddy: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జేసీ.. తాడిపత్రిలో జన్మించిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు అని పేర్కొన్నారు జేసీ.. “తాడిపత్రిలో తినడానికి మూడు పూటలా అన్నం దొరుకుతుంది. ఈ భూమి ఎంతో శక్తివంతమైనది. చరిత్రలో శ్రీ కృష్ణదేవరాయలు తాడిపత్రిలో ఆలయాలు నిర్మించడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు..” అని వెల్లడించారు.. Read Also: Pratyusha Death […]
Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సమగ్ర విచారణ కోసం ఏక సభ్య కమిటీని నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను విచారణ కమిషనర్గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో వన్ మెన్ కమిటీ ఈ వ్యవహారంపై లోతైన అధ్యయనం చేపట్టనుంది. తిరుమల లడ్డూ […]
Minister Anagani Satya Prasad: 22ఏ నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ బడ్జెట్ కేటాయింపులపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల 22ఏ జాబితాలో అనేక భూములు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక […]