-
నెక్ట్స్ ప్రధానిగా ఎవరు బెటర్..? రేసులో ఆ నలుగురు
ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తే.. ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి..? ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అంటూ సర్వే నిర్వహించిన ఇండియాటుడే.. భారత దేశానికి ప్రధానిగా ఎవరు సరిపోతారు?కాబోయే ప్రధాని ఎవరు అయితే బెటర్ అంటూ మరో అంశంపై కూడా సర్వే చేసింది.. మూడ్ ఆఫ్ ది నేషన్ 2022 పేరుతో జరిగిన ఈ సర్వేలో.. టాప్ 4లో నిలిచిన నలుగురి పేర్లను వెల్లడిస్తూ.. వారికి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని […] -
ప్రధాని మోడీ గ్రాఫ్పై సర్వే.. ఆసక్తికరంగా ఫలితాలు..!
భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్పై ఎప్పుడూ పెద్ద చర్చే జరుగుతోంది.. ర్యాంకింగ్స్లో ప్రధాని ఈ స్థానం వచ్చింది.. మోడీ గ్రాఫ్ ఇంత పెరిగింది.. లేదా ఇలా పడిపోయింది అనేదానిపై సర్వేలు సాగుతూనే ఉంటాయి.. ఎన్డీఏ పాలన బెటరా? యూపీఏ మంచిగా పాలించిందా? వంటి అంశాలపై కూడా సర్వేలు నిర్వహిస్తుంటారు.. తాజాగా, ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు వెల్లడించింది.. ఈ సర్వే ప్రకారం మరోసారి భారత ప్రధాని గ్రాఫ్ పెరిగింది.. ఆగస్టు 2020లో […] -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిది? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు
భారత్లో ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు వస్తే గెలుపెవరిది? మళ్లీ ప్రజలు ఎవరి పట్టం కడతారు? ఎన్డీఏకు వచ్చే సీట్లు ఎన్ని? యూపీఏ గెలుచుకోబోతోన్న స్థానాలు ఇంకెన్ని? లాంటి ఆస్తికరమైన అంశాలపై సర్వే ఫలితాలను విడుదల చేసింది ఇండియా టుడే.. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట జరిగిన ఈ సర్వే రిపోర్టుల్లో ఆసక్తికర అంశాలు బయటపెట్టింది.. మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆ సర్వే తేల్చేసింది.. 543 స్థానాలున్న లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏ 296 […] -
ఆదాయ పన్ను రద్దు చేయండి.. ఆర్థిక మంత్రికి బీజేపీ ఎంపీ సలహా
కరోనా విలయం సృష్టించింది.. మరోసారి ఉగ్రరూపం దాల్చి ఎటాక్ చేస్తోంది.. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది.. సామాన్యులు జీవనమే కష్టంగా మారిపోయింది.. అయితే, ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కీలక సూచనలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టుగా.. సూటిగా మాట్లాడే ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఈ సమయంలో మీరు ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే ఏం చేసేవారు? […] -
ఆస్ట్రేలియాపై స్టార్ ప్లేయర్ ప్రతీకారం.. రూ.32 కోట్ల పరువునష్టం దావా..!
ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్.. తనను ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించిన ఆ దేశంపై న్యాయ పోరాటం చేసినా జకోవిచ్కు ఊరట దక్కగ పోగా.. వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో.. రెండోసారి కూడా ఆయన వీసాను రద్దు చేసింది ప్రభుత్వం.. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్కు దూరమైన జకోవిచ్.. తన 21వ గ్రాండ్స్లామ్ కల నెరవేర్చుకోలేకపోయాడు.. కానీ, ఇప్పుడు ఆసీస్పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు.. ఆసీస్లోని స్కాట్ మోరిసన్ సర్కార్పై పరువు నష్టం దావా […] -
లైవ్: అఖండ 50 డేస్ సెలబ్రేషన్స్
-
లాక్డౌన్ ముచ్చటే లేదు.. తేల్చేసిన ప్రధాని.. కానీ,..!
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపచ దేశాలను చుట్టేస్తూనే ఉంది.. కొన్ని దేశాలపై విరుచుకుపడుతోంది.. మరికొన్ని దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది.. దాని దెబ్బకు థర్డ్ వేవ్.. కొన్ని ప్రాంతాల్తో ఫోర్త్ వేవ్ కూడా వచ్చేసింది.. దీంతో ఆంక్షల బాట పడుతున్నాయి అన్ని దేశాలు.. మరోవైపు.. కరోనా ఫస్ట్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్.. ఒమైక్రాన్ మాత్రం ఇంకా ఎంటర్ కానీలేదు.. అయితే, ఒక వేళ ఒమిక్రాన్ వచ్చినా లాక్డౌన్కు వెళ్లేది లేదంటున్నారు […] -
లైవ్: ఏపీలో పీఆర్సీ పోరాటంలో ఉద్రిక్తత
-
టీమిండియాకు మరో షాక్.. ఒక్కరికి కూడా దక్కని చోటు
టీమిండియా పరిస్థితి గత కొంత కాలంగా బాగలేదు.. ఓవైపు జట్టులో జరుగుతోన్న పరిణామలు.. మరోవైపు వరుస పరాజయాలతో భారత జట్టు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.. ఇక, జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా కిందికి దిగుతోంది.. ఈ సమయంలో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.. క్రికెట్ అభిమానులకు మరో మింగుడు పడని విషయం ఏటంటే..?టీమిండియా నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోగా.. పాకిస్థాన్కు అనూహ్యంగా ప్రాధాన్యత పెరిగిపోయింది.. దీంతో.. ఐసీసీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు భారత అభిమానులు.. అసలు విషయానికి […] -
పాకిస్థాన్లో భారీ పేలుడు
పాకిస్థాన్లో భారీలు పేలుడు సంభవించింది.. లాహోర్లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి దగ్గర జరిగిన భారీ బాంబు పేలుడులో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఇక, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.. బాంబు పేలుడుపై మీడియాతో మాట్లాడిన లాహోర్ పోలీసులు.. ముగ్గురు మరణించినట్టు వెల్లడించారు.. ఇక, ప్రమాదం జరిగిన […]
తాజావార్తలు
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?