-
Maha Shivaratri Brahmotsavam 2026: శ్రీశైలంలో రేపటి నుంచే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు
Maha Shivaratri Brahmotsavam 2026: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది.. శ్రీశైలంలో రేపటి నుండి ఈనెల 18వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనుండగా, భక్తులకు సకల ఏర్పాట్లు దేవస్థానం పూర్తి చేసింది.. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యాంశాల విషయానికి వస్తే.. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో రేపు ఉదయం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. ఎల్లుండి నుండి శ్రీస్వామి, అమ్మవార్లకు వివిధ వాహనసేవలు మరియు గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో రేపటి నుండి […] -
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
పవన్ కల్యాణ్ ఆలోచన మేరకు ఏకో టూరిజం అభివృద్ధి.. సినిమా టూరిజం డెవలప్మెంట్పై ఫోకస్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన మేరకు రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధి చేస్తున్నాం.. సినిమా టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా ముందుకు […] -
Winter Recipes: శీతాకాలం ముగిసేలోపు ఈ 7 ప్రత్యేక రెసిపీలు ట్రై చేయండి..
Winter Recipes: శీతాకాలం చివరి రోజులలో వెచ్చని వంటకాలను ఆస్వాదించడం ఎంత ఆనందదాయకమో.. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సీజన్లో వేడిగా, హృదయపూర్వకంగా, రుచికరంగా ఉండే వంటకాలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి. గొప్ప రసం, మసాలా పానీయాలు, సాంప్రదాయ భారతీయ వంటకాలు.. ప్రతి ఒక్కటి శీతాకాలానికి సరిగ్గా సరిపోతుంది.. 1. ముర్గ్ జాఫ్రానీ షోర్బా చికెన్ ఉడకబెట్టిన పులుసులో కుంకుమపువ్వు కలిపి చేసిన ఈ వంటకం సున్నితమైన, మంచి రుచి ఇస్తుంది. తేలికగా ఉండటంతో […] -
Minister Ramprasad Reddy: క్వాంటమ్ వ్యాలీతో ఇకపై అమరావతి వేగంగా అభివృద్ధి..
Minister Ramprasad Reddy: క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుతో ఇకపై అమరావతి అభివృద్ధి క్వాంటం వేగంతో ముందుకు సాగనుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన జరగడం రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. అమరావతి ఇక కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్గా రూపాంతరం చెందబోతోందని మంత్రి స్పష్టం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైఎండ్ రీసెర్చ్ రంగాల్లో […] -
Minister Kandula Durgesh: పవన్ కల్యాణ్ ఆలోచన మేరకు ఏకో టూరిజం అభివృద్ధి.. సినిమా టూరిజం డెవలప్మెంట్పై ఫోకస్..
Minister Kandula Durgesh: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన మేరకు రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధి చేస్తున్నాం.. సినిమా టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.150 కోట్ల పెట్టుబడులు […] -
Holi 2026: హోలీ 2026పై గందరగోళం.. రంగుల పండుగపై చంద్రగ్రహణం ప్రభావం..!
Holi 2026: హోలీ 2026 తేదీపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. దీనికి ప్రధాన కారణం మార్చి 3, 2026న సంభవించనున్న చంద్రగ్రహణం.. కామ దహనం.. హోలీ తేదీల విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో, జ్యోతిష శాస్త్రం మరియు పంచాంగాల ఆధారంగా ఖచ్చితమైన వివరాలు వెల్లడిస్తున్నారు పండితులు.. కామ దహనం ఎప్పుడు? భారతీయ జ్యోతిషశాస్త్రం, నిర్ణయ్ సింధు గ్రంథం ఆధారంగా జ్యోతిష్కుడు పండిట్ దైవజ్ఞ కృష్ణ శాస్త్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ఫాల్గుణ మాసం శుక్ల పక్ష […] -
Rs. 20 Bribe Case: రూ.20 లంచం.. 30 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం.. నిర్దోషిగా విడుదలైన తర్వాతే రోజే కానిస్టేబుల్ మృతి..
Rs. 20 Bribe Case: రూ.20 లంచం ఆరోపణలతో 30 ఏళ్ల పాటు న్యాయ పోరాటం ఎదుర్కొన్న గుజరాత్కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్, నిర్దోషిగా విడుదలైన మరుసటి రోజే అకస్మాత్తుగా మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లోని అహ్మదాబాద్ వేజల్పూర్ ప్రాంతంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన బాబూభాయ్ ప్రజాపతి 1996లో రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 1997లో చార్జిషీట్ దాఖలవగా, 2002లో అధికారికంగా అభియోగాలు […] -
Healthy Sandwich Ideas: ప్రోటీన్ అధికంగా లభించే ఐదు శాండ్విచ్లు ఇవే..
Healthy Sandwich Ideas: శాండ్విచ్ అంటే అందరికీ ఇష్టమే. ఉదయం తొందరగా తినే భోజనం కావచ్చు, మధ్యాహ్నం చిరుతిండిగా లేదా ప్రయాణ సమయంలో తీసుకెళ్లే ఆహారంగా అయినా శాండ్విచ్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అయితే శాండ్విచ్ను నిజంగా కడుపు నింపేది బ్రెడ్ లేదా సాస్లు కాదు.. లోపల ఉండే పోషక పదార్థాలు, ముఖ్యంగా ప్రోటీన్.. పప్పులు, పనీర్, టోఫు, చిక్కుళ్లతో తయారైన టిక్కీలు శాండ్విచ్కు అదనపు పోషక విలువను జోడిస్తాయి. ఇవి శాండ్విచ్ను బరువుగా కాకుండా, తేలికగా […] -
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తిరుమల లడ్డూ వ్యవహారం.. ముగ్గురు మంత్రులతో కమిటీ..! కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది.. ఈ వ్యవహారంపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తిరుమల లడ్డు అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, సత్యకుమార్ […] -
Jogi Ramesh: జోగి రమేష్కు మరో షాక్.. నాన్-బెయిలబుల్ కేసు నమోదు..
Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు.. Cr.No.76/2026 U/s 223, 189(2), 292, 125(2), 126(2), 132 r/w 190 BNS & Sec 32 of Police Act & Sec 7(1)(a) of Criminal Law Amendment Act: (188, 143, 290, 336, 341, 353 […]
తాజావార్తలు
-
Dharmendra Pradhan: విద్యార్థి రాజకీయాల నుంచి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా వరకు..
-
Ind Vs Zim 2nd T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..
-
Devendra Fadnacis: కేంద్రమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్..? ఢిల్లీ నుంచి పిలుపు..
-
Gen Z: ‘జెన్ జీ… మమ్మల్ని క్షమించు..’! నేటి యువ తరాన్ని సమాజం తప్పుగా అర్థంచేసుకుందా?
-
Prakash Raj: “కాక్రోచెస్ ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెచ్చారు!” : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!