ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై ఇవాళ విచారణ కొనసాగుతోంది. ఈ నెల ఒకటో తేదీన జరగాల్సిన ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకెట్ల ను క్రాస్ ఎగ్జామ్ చేశారు చింతా ప్రభాకర్ అడ్వకెట్లు. అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి పై అనర్హత వేటు వేయాలని MLA చింతా ప్రభాకర్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే […]
తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో.. జూబ్లీహిల్స్ నియోజవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది.
దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ కట్టపై క్రేన్ అమాంతం గాల్లోకి లేచి పల్టీ కొట్టింది. దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. Read Also:Singapore: ఎరక్క పోయి.. ఇరుక్కు పోయారు.. సె*క్స్ వర్కర్లపై దాడి.. ఇండియన్స్ అరెస్ట్ అనుభవం లేని సర్వేస్ కు టెంటర్ అప్పగించడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. గత వినాయక నిమజ్జనంలో కూడా ఇదే కంపెనీ కి చెందిన క్రేన్ కు […]
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మహిళకు లిప్ట్ ఇచ్చినట్టే ఇచ్చి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. Also Read:Singapore: ఎరక్క పోయి.. ఇరుక్కు పోయారు.. సె*క్స్ వర్కర్లపై దాడి.. ఇండియన్స్ అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన మహిళకు జైతాపూర్ కు చెందిన బాలకృష్ణ అనే నిందితుడు. లిఫ్ట్ ఇచ్చి హత్య చేశాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎడపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద లిఫ్ట్ […]
పండగ సెలవులకు సింగపూర్ వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్న ఇద్దరు ఇండియన్స్ కు చుక్కెదురైంది. హోటళ్లలో చోరీకి పాల్పడి.. సె*క్స్ వర్కర్లపై దాడి చేసినందుకు వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. Read Also:Crime: 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. మహిళా కానిస్టేబుల్ హత్య.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువకులు… ఆరోక్కియసామి డైసన్ (23) ,రాజేంద్రన్ మయిలరసన్ (27) లు ఏప్రిల్ 24న భారతదేశం నుండి సింగపూర్కు సెలవుల కోసం వెళ్లారు. రెండు రోజుల తర్వాత, లిటిల్ ఇండియా […]
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో తీవ్ర నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో, యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ నాయకుడు జమీల్ మక్సూద్ పాకిస్తాన్ను “పోకిరి రాజ్యం” అని అభివర్ణిస్తూ, అది పౌరులను అణచివేస్తోందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్తో తిరిగి ఏకం కావాలని PoK ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. Read Also: Viral Video: ఇదేందయ్యా ఇది… పోలీసులు ఇలా కూడా చేస్తారా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఓ రైల్వే పోలీస్ టీ అమ్ముతూ కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏంటీ పోలీస్ టీ అమ్మడమేంటని అందరూ విస్తుపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రైలులో టీ అమ్ముకునే వ్యక్తి అలసిపోయి.. ఒక సీట్లో కూర్చోని నిద్రపోయాడు. అప్పుడే ట్రైన్ ఎక్కిన రైల్వే పోలీస్ అతన్ని గమనించాడు. వెంటనే అతడు అతడి టీ డబ్బా తీసుకుని అందరికి చాయ్ లు అమ్ముతున్నాడు. బిజినెస్ జరిగేసరికి లేచిన […]
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో దారుణం చోటుచేసుకుంది. నవజాత శిశువును అతని తల్లిదండ్రులు అడవిలో వదిలేసారు. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చింద్వారాలోని ఒక అడవిలో ఒక రాతి కింద నవజాత శిశువును అతని తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్లారు. తెల్లవారుజామున నందన్వాడి అడవిలో గ్రామస్తులు అతని కేకలు విన్నప్పుడు, వారు ఆ ప్రాంతానికి చేరుకుని రాయిని తొలగించారు. గ్రామస్తులు రక్తసిక్తంగా, వణుకుతున్న పసికందును, చర్మంపై చీమలు పాకి.. సజీవంగానే ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు […]
మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ శాఖలో ఒక పెద్ద అవినీతి కేసు బయటపడింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ఒక బిల్డర్ నుండి 25 లక్షలు లంచం తీసుకుంటుండగా ముంబై పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు పూర్తి వివరాల్లోకి వెళితే.. . థానే మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమణల నిరోధక విభాగం డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శంకర్ పటోల్ను అవినీతి నిరోధక బ్యూరో (ACB) బుధవారం రూ25 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై అరెస్టు […]
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో, ఒక కార్మికుడు, భీమ్ ఆర్మీ కార్యకర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులు అతనిపై వేధింపులకు పాల్పడ్డారని సమాచారం. స్టేషన్ హౌస్ ఆఫీసర్, సబ్-ఇన్స్పెక్టర్ ₹75,000 డిమాండ్ చేశారని ..డబ్బు చెల్లించకపోతే అతనిపై తీవ్రమైన క్రిమినల్ అభియోగాల కింద కేసులు నమోదు చేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బారాబంకిలోని జైద్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అశోక్ కుమార్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటన అక్టోబర్ […]