Shocking Viral Video: ఏందయ్యా ఇది.. మరీ అక్కడ ఎలా కూర్చున్నారు..తేడా వస్తే.. అంతే…
- ట్రైన్ బోగిల మధ్యలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు
- కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు పోవడం ఖాయమంటున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ లో జరిగిన ఓ ప్రమాదకరమైన ప్రయాణానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బంగ్లాదేశ్ ముగ్గురు వ్యక్తులు ట్రైన్ బోగి మధ్యలో కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా రైల్వే భద్రతా నియమాలను నిర్లక్ష్యం చేయడాన్ని కూడా బహిర్గతం చేస్తుంది.
Read Also: ASEAN Summit: కౌలాలంపూర్ లో ఆసియన్ సదస్సు.. వర్చువల్ గా పాల్గొననున్న మోడీ
Also Read
పూర్తి వివరాల్లోకి వెళితే.. కొందరు వ్యక్తులు బంగ్లాదేశ్ లోని ఓ ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. రైలు రెండు కోచ్ ల మధ్య ముగ్గురు వ్యక్తులు చాలా ప్రమాదకరంగా కూర్చున్నారు. ఇలా కూర్చున్నప్పటికి పై నుంచి ఎవరో వీడియో తీసారు. అంటే బోగి పైన కూడా కూర్చున్నట్లు అర్థమవుతుంది. వారు ప్రయాణించే విధానాన్ని బట్టి చూస్తే.. కొంచెం అటు ఇటైనా పై ప్రాణాలు పైకి పోతాయి. అంటే దీన్ని బట్టి అక్కడ ఉన్న రైల్వే భద్రాతా నియమాలు ఎంత దారుణంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది.
Read Also:Beggar Woman: వామ్మో.. ఆమె దగ్గర అన్ని పైసలా.. నోరెళ్లబెట్టిన జనం..
సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ కాగానే.. తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఉన్న భద్రతా వ్యవస్థపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ఇది ప్రాణాంతకమైన స్టంట్ అని.. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!