తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. కాగా దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీవీఏ పార్టీ వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. Also Read:Delhi: విదేశీ కోచ్లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్ పోలీసులు లాఠీచార్జీ చేయడంతోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు టీవీకే ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలను తమిళనాడు […]
రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రైతు కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ ఘటనలో రూ. 10 లక్షల నగదు పూర్తిగా కాలి బూడిదైపోయింది. Read Also:School Theft: స్కూల్లో చోరీతో పాటు కళా నైపుణ్యాలను ప్రదర్శించిన దొంగలు పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్వార్లోని మలియార్ జాట్ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక రైతు కుటుంబం మొత్తం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ₹10 లక్షల నగదును కోల్పోయింది. బన్వారీ […]
ఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భద్రతా లోపాలు బయటపడ్డాయి. రాజధాని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కాంప్లెక్స్ లోపల ఇద్దరు విదేశీ కోచ్లపై వీధికుక్కలు దాడి చేశాయి. అనంతరం నలుగురు భద్రతా సిబ్బందిని కూడా కరిచి గాయపరిచారు. ప్రస్తుతం వారు ఆసుపత్రి పాలయ్యారు. దీని తరువాత, మున్సిపల్ కార్పొరేషన్ వివిధ ప్రాంతాల నుండి వీధికుక్కలను పట్టుకుని చురుగ్గా వ్యవహరించింది. కుక్కల దాడులను ఒక బీజేపీ నాయకుడు నిరసించారు. Read Also:Woman Gives Birth: ట్రైన్ లోనే […]
కాన్పూర్లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. భితార్గావ్ ప్రాంతంలోని మణియార్పూర్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన దొంగతనం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దొంగలు వస్తువులను చోరీ చేయడంతో పాటు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.. Read Also:Cough Sirup: కాఫ్ సిరప్ పై కీలక సమాచారం అందించిన నాగ్ పూర్ డాక్టర్ పూర్తి వివరాల్లోకి వెళితే.. మణియార్పూర్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన దొంగతనంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. వారు వస్తువులు చోరీ చేయడంతో పాటు.. పాఠశాల బ్లాక్ […]
బీహార్లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ గుండా వెళుతున్న పోర్బందర్-ముజఫర్పూర్ ఎక్స్ప్రెస్ బోగీలో ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. రైలులో ప్రయాణిస్తున్న ANM సహాయంతో..ఆ మహిళ పండండి శిశువుకు జన్మనిచ్చింది. దీంతో బోగీలో ఉన్న వారంతా.. హర్షధ్వానాలు చేశారు. Read Also:Cough Sirup: కాఫ్ సిరప్ పై కీలక సమాచారం అందించిన నాగ్ పూర్ డాక్టర్ పూర్త వివరాల్లోకి వెళితే… వసీం అనే ప్రయాణికుడు గుజరాత్లోని జామ్నగర్ నుండి ముజఫర్పూర్కు గర్భవతి అయిన తన భార్యతో ప్రయాణిస్తున్నాడు. […]
మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగి పది మంది పిల్లలు మరణించారు. చాలా మంది పిల్లలను మహారాష్ట్రలోని నాగ్పూర్కు రిఫర్ చేశారు. ఈ విషయంపై నాగపూర్ లోని కలర్స్ హాస్పిటల్ డైరెక్టర్ రితేష్ అగర్వాల్ కీలక సమాచారం అందజేశారు. Also Read: Chattisghar: ర్యాపిడో డబ్బులు అడిగితే.. మరీ ఇలా చేస్తారా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. చింద్వారా జిల్లాలో దగ్గు టానిక్ తాగి పది మంది పిల్లలు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే చాలా […]
చత్తీస్ గఢ్ బిలాస్ పూర్ దారుణం చోటుచేసుకుంది. ర్యాపిడో బుక్ చేసుకున్న ఓ మహిళ తన గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత.. డబ్బులు అడిగితే డ్రైవర్ కళ్లలో కారం కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. Read Also: Telangana: దారుణం.. లిప్ట్ ఇచ్చి మహిళ హత్య పూర్తి వివరాల్లోకి వెళితే..బిలాస్పూర్లో దారుణ ఘటన జరిగింది. ర్యాపిడో బుక్ చేసుకున్న మహిళను డబ్బులు ఇవ్వమని అడిగితే.. అతడితో గొడవ పెట్టుకుని.. కళ్లలో కారం […]
పంజాబ్ ఫిరోజ్ పూర్ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. తన కూతురికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ తండ్రి ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. Also Read:Tahsildar Attacked: అమ్మవారి గుడిలోకి షూతో వచ్చిన ఎమ్మార్వో.. పొట్టు పొట్టు కొట్టిన భక్తులు పూర్తి వివరాల్లోకి వెళితే… కూతురికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ తండ్రి తీసుకున్న దారుణమైన చర్య అందరినీ కలచివేసింది. ఆమెకు ఒక యువకుడితో అక్రమ […]
దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపాల వద్ద వారం పాటు మహిళలు దాండియా, బతుకమ్మ ఆడుతారు. అయితే, నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న దుర్గామాత చివరి రోజు ఊరేగింపు చేసి నిమజ్జనం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఓ ఉన్నతాధికారి అమ్మవారి గుడిలోకి బూట్లతో వచ్చి అపవిత్రం చేశాడు. దీంతో భక్తులు అతడిపై దాడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Also Read:Yerragadda: కంటోన్మెంట్ […]
కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ అభివృద్ధి ముఖ్యమంత్రి తీసుకున్నారని.. కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనీ ఎర్రగడ్డ డివిజన్ లో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లోని 2.16 కోట్ల రూపాయల వ్యయంతో నటరాజ్ నగర్, శంకర్లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్ […]