పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కొడుకు ముందు దారుణంగా అత్తను హింసించింది కోడలు. అత్తగారు తన కొడుకును జోక్యం చేసుకోవాలని పదే పదే వేడుకుంటుండగా, కోడలు ఆమెను చెంపదెబ్బ కొట్టడం, గాజుతో కొట్టడం దుర్భాషలాడడం చేసింది. Read Also: Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు. పూర్తి వివరాల్లోకి వెళితే… […]
ఆగ్రాలో నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహ నిమజ్జనం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. నదిలో ఏకంగా 13 మంది యువకులు గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారి జాడ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. దాదాపు 100 గంటల ఆపరేషన్ తర్వాత ఆరు మృతదేహాలు బయటపడ్డాయి.. నీటిలో మునిగిన యువకులపై పూర్తిగా ఆశలు వదులుకున్నారు కుటుంబ సభ్యులు. Read Also: IAS Sanskriti Jain: సేవలకు దక్కిన గౌరవం.. ఐఏఎస్ అధికారిణిని పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికిన […]
పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు పిల్లలతో సహా .. ఇప్పటి వరకు 23 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి కొంచెం చక్కబడుతోందని.. ఉత్తర బెంగాల్ పోలీసు డిజి & ఐజి రాజేష్ కుమార్ యాదవ్ తెలిపారు. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. డార్జిలింగ్ సహా పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఉదయం […]
ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ లో హృదయ విధార ఘటన చోటు చేసుకుంది. మీరట్ కు చెందిన షబ్నం అనే మహిళపై తన మొదటి భర్త యాసిడ్ తో దాడిచేశాడు. దీంతో ఆమె అతడితో విడాకులు తీసుకుంది. అనంతరం మరో వివాహం చేసుకుంది. అక్కడ కూడా ఆమె జీవితం దయనీయంగా మారింది. రెండో భర్త ట్రిప్ పేరు చెప్పి కాలువ ఒడ్డున వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. […]
ఐదు నోబెల్ బహుమతులు గెలుచుకుని చరిత్ర పుటలోని నిలిచింది క్యూరీ కుటుంబం. రేడియేషన్ దృగ్విషయంపై చేసిన పరిశోధనలకు మేరీ క్యూరీ, పియరీ క్యూరీ 1903 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పంచుకున్నారు. మేరీకి 1911 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. మేరీ, పియరీ కుమార్తె ఇరీన్ జోలియట్-క్యూరీ 1935 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని తన భర్త ఫ్రెడెరిక్ జోలియట్తో పంచుకున్నారు. Read Also: Tragedy: మొదటి భర్త యాసిడ్ పోశాడు.. రెండో భర్త రోడ్డుపై […]
ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో తినే ఆహారం, నీరు చాలా వరకు కలిషితమవుతున్నాయి. మనం చేసే పనిలో ఒత్తిడి పెరిగి రకాల రకాల జబ్బలు వస్తున్నాయి. దీనిలో ముఖ్యంగా లివర్ సంబంధించిన వ్యాది ఒకటి. అయితే ఈ వ్యాధి లక్షణాలు స్పష్టంగా చూపించకపోవడంతో.. ఎంతో మంది ఈ కాలేయ సంబంధిత వ్యాదులతో ఇబ్బందులు పడుతున్నారు. పరిశోధకులు తీవ్రమైన కాలేయ వ్యాధి ప్రమాదాన్ని ముందుగానే కనిపెట్టేందుకు ఒక కొత్తరకమైన పరీక్షను కనుగొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాలేయ వ్యాధి […]
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో మేక మేత విషయంలో జరిగిన వివాదం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఓ మహిళను పక్కింటి వారు కొట్టి చంపారు. మృతురాలి కుమార్తె పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉండడంతోనే తన తల్లి చనిపోయిందంటూ ఆరోపించింది. Read Also:Floods: నేపాల్ లో భారీ వరదలు.. 22 మందికి పైగా మృతి.. పూర్తి వివరాల్లోకి వెళితే….నార్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న 55 ఏళ్ల రాణి దేవికి ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు కుమారులు ఉన్నారు. కుటుంబ […]
గత 36 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేపాల్లోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రహదారులు బ్లాక్ కావడంతో పాటు వంతెనలు కొట్టుకు పోయాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 22మంది మరణించారన్నారు. భారత్కు తూర్పు సరిహద్దుగా ఉన్న ఇలాం జిల్లాలో వేర్వేరు కొండచరియలు విరిగిపడి 18 మంది మరణించారని పోలీస్ ప్రతినిధి బినోద్ తెలిపారు. Read Also: Farmer Wins 50 Lakh: కౌన్ బనేగా కరోడ్పతి షోలో 50 లక్షలు […]
కౌన్ బనేగా కరోడ్పతి షోలో పాల్గొని రూ. 50లక్షలు గెలుచుకున్నాడు మహారాష్ట్రకు చెందిన రైతు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని పైథాన్ పట్టణానికి చెందిన చిన్న రైతు కైలాష్ కుంతేవర్, ప్రముఖ టెలివిజన్ షోలో 14 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పడంతో.. అతడు షోకు ఎలిజిబుల్ అయ్యాడు. అనంతరం రూ.50 లక్షలు గెలుచుకున్నాడు. Read Also: Farrukhabad :కోచింగ్ సెంటర్లో భారీ పేలుడు.. 50 మీటర్ల దూరంలో మృతదేహం వరదల వల్ల పంటలు కోల్పోయిన మహారాష్ట్రకు చెందిన ఒక […]
ఫరూఖాబాద్లోని కోచింగ్ సెంటర్లో భారీ పేలుడు సంభవించింది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. రెండంతస్తుల భవనంలో 50 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. శిథిలాలు 50 మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ATS కూడా దర్యాప్తు ప్రారంభించింది. Read Also: Tragedy: అమెకారిలో కాల్పులు.. తెలంగాణ యువకుడు మృతి ఫరూఖాబాద్ నగరంలోని సెంట్రల్ జైలు కూడలి సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న సన్ లైబ్రరీ సెల్ఫ్ స్టడీ పాయింట్ కోచింగ్ సెంటర్ గేటు […]