Ganja Seized: ట్రైన్ లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్స్.. పట్టుకున్న పోలీసులు
- ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో దొరికిన గంజాయి చాక్లెట్లు
- దాదాపు రెండు వేలకు పైగా దొరికిన గంజాయి చాక్లెట్స్
- స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో స్మగ్లర్లు కార్లు, బస్సులు, బైక్ లలో స్మగ్లింగ్ చేసేవారు. ప్రస్తుతం రైళ్లలో కూడా డ్రగ్స్ స్మగింగ్ల్ చేస్తున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Immunity: చలికాలంలో దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Also Read
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
ట్రైన్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. పల్నాడు స్టేషన్ కు చేరుకున్న పోలీసులు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఆపి తనిఖీలు చేపట్టారు . అయితే ఓ కంపార్ట్మెంట్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. పెద్ద బ్యాగు నిండా ఉన్న చాక్లెట్లను కనిపించాయి. అవి చూసిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కంగుతిన్నారు. అవి మాములు చాక్లెట్లు కావు.. గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు కావడం విశేషం. వెంటనే వాటిని లెక్కించడంతో దాదాపు రెండు వేల చాక్లెట్లు ఆ బ్యాగులో దొరికాయని పోలీసులు వెల్లడించారు.
Read Also: Youngest Mla: ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ ఆస్తులెంతో తెలుసా..
అయితే పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నిందితులు.. గంజాయి ఉన్న బ్యాగులను సీట్ల కింద పెట్టేసి పారిపోయారు. వెంటనే ఆ గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు..అనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఇది అంతర్ రాష్ట్ర గ్యాంగ్ పనా.. లేదా లోకల్ ముఠానా.. అనే విషయం తెలియజేస్తామని.. తొందర్లోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!