boAt Wave Spectra smartwatch Price and Battery: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ‘బోట్’ మరో కొత్త స్మార్ట్వాచ్ను భారత్లో లాంచ్ చేసింది. ‘బోట్ వేవ్ స్పెక్ట్రా’ పేరిట దీన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల ‘బోట్ లూనార్ ఎంబ్రేస్’ను రిలీజ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం ఈ కొత్త స్మార్ట్వాచ్ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్వాచ్ ధర సుమారు రూ.3,000గా ఉంటుంది. మెటల్ బాడీ, బ్లూటూత్ కాలింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వేవ్ స్పెక్ట్రా ఇతర […]
Infinix Smart 8 Plus Smartphone Launch in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ‘ఇన్ఫీనిక్స్’ మరో స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్’ పేరుతో బడ్జెట్ ఫోన్ను భారతదేశంలో మార్చి 1 విడుదల చేయనుంది. ఇన్ఫీనిక్స్ స్టోర్స్ సహా ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ 6.6-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 6000 ఎమ్ఏహెచ్ […]
Will Virat Kohli Play in IPL 2024: గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్కు అతడు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం లండన్లో ఉంటున్న విరాట్.. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్ 2024లో ఆడుతాడా? లేదా? అని ఇప్పుడు అందరి మెదడలను తొలుస్తున్న ఏకైక ప్రశ్న. దీనిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ […]
Ravichandran Ashwin Set To Play 100 Test: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో వందో టెస్టు ఆడేందుకు సిద్దమయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో మార్చి 7 నుంచి ధర్శశాల వేదికగా ఆరంభం కానున్న చివరి టెస్టుతో యాష్ ఈ మైలురాయిని అందుకుంటాడు. భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 14వ ఆటగాడిగా అశ్విన్ నిలవనున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ 200 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. […]
BCCI Plans To Hike Test Match Fee: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ మ్యాచ్లు ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు పెంచాలని బీసీసీఐ భావిస్తోందట. రెడ్ బాల్ క్రికెట్పై ఆటగాళ్లకు ఆసక్తి పెంచేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం రంజీల్లో ఆడాలన్న బోర్డు ఆదేశాలను టీమిండియా యువ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు ధిక్కరించిన సంగతి తెలిసిందే. […]
Virat Kohli takes daughter Vamika to lunch in London: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు రెండోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరి 15న లండన్లోని ఓ ఆసుపత్రిలో అనుష్క పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని విరాట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమారుడికి అకాయ్ అని నామకరణం చేసినట్లు కూడా తెలిపాడు. ప్రస్తుతం కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్లో ఉన్నాడు. […]
Uday Kiran Hit Movies Plans To Re-Release Soon: ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. బర్త్ డేల సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఖుషి, ఒక్కడు, సింహాద్రి, జల్సా, పోకిరి, దేశముదురు, తొలిప్రేమ, చెన్నకేశవ రెడ్డి, బిల్లా, 7/G బృందావన్ కాలనీ.. పలు సినిమాలు రీ-రిలీజ్ అయి మంచి వసూళ్లు రాబట్టాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన ఆరెంజ్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఓయ్ చిత్రాలు కూడా ఇప్పుడు మరోసారి రిలీజ్ […]
Mohammed Shami on Hospital Bed: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆసుపత్రిలో ఉన్నాడు. షమీ కాలి మడమ గాయంకు సోమవారం లండన్లో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఈ విషయాన్ని షమీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపాడు. అస్పత్రి బెడ్పై ఉన్న ఫోటోలను కూడా షమీ షేర్ చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం షమీ మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ‘కాలి […]
New Zealand Bowler Neil Wagner Retirement: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల వాగ్నర్ స్వదేశంలో ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ అనంతరం క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా ధృవీకరించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పకున్నా.. దేశీయ క్రికెట్లో నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోసం వాగ్నర్ ఆడనున్నాడు. టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్రవేసిన వాగ్నర్.. 12 ఏళ్ల […]
Is Akshay Kumar Contest From Chandni Chowk: రానున్న లోక్సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దృషి పెట్టిన పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలో గతంలో గెలిచిన మొత్తం 7 లోక్సభ స్థానాలను తిరిగి ఈసారి కూడా దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోంది. పార్లమెంటులోని సిట్టింగ్ సభ్యులలో కొందరికి అవకాశం రాకపోవచ్చని, వారి స్థానాల్లో కొత్త వారిని నిలబెట్టాలని బీజేపీ […]