గాయం కారణంగా భారత జట్టు నుంచి తప్పుకున్న స్టార్ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో త్వరలో జరిగే రెడ్ బాల్ సిరీస్లో భారత్-ఎ జట్టు తరఫున పంత్ బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఈ సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్గా సాయి సుదర్శన్ ఎంపికయ్యాడు. గత జూలైలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లోని మాంచెస్టర్ టెస్ట్ (నాలుగో టెస్టు)లో పంత్ పాదానికి గాయమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 30న బెంగళూరులోని […]
పెట్రోల్ బంకుల్లో అనేక రకాల మోసాలు మనం చూశాం లేదా వార్తల్లో చదివే ఉంటాం. కానీ ఏపీలోని కాకినాడ జిల్లాలో జరిగిన ఈ మోసం మాత్రం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదనే చెప్పాలి. కస్టమర్ చాకచక్యంతో భారత్ పెట్రోలియం బంక్లో కొత్త రకం ఘరానా మోసం బయటపడింది. పెట్రోల్లో వాటర్ కలిపి వాహనదారులను నిలువునా మోసం చేశారు పెట్రోల్ బంక్ యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: CM Chandrababu: […]
ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడు దీపావళి వేడుకలు చేసుకున్నారు. పండగ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇంట్లో పూజ చేసి దీపాలు వెలిగించారు. ఆపై సతీమణితో కలిసి కాకరవత్తులు వెలిగించారు. చెడుపై మంచి సాధించిన విజయం దీపావళి అని సీఎం అన్నారు. చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం దీపావళి వేడుకలకు సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి.
Realme GT 8 Pro Launch Date in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ తన జీటీ సిరీస్లో ప్రీమియం స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రియల్మీ జీటీ 8, రియల్మీ జీటీ 8 ప్రోలు మంగళవారం (అక్టోబర్ 21)న రిలీజ్ కానున్నాయి. రేపే లాంచ్ కానున్న ఈ స్మార్ట్ఫోన్ల కీలక ఫీచర్స్ కొన్నింటిని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఆ ఫీచర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్లలో ఎన్ని […]
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీకి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం అని తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్టోబర్ 23వ తేదీ నుంచి 25 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం […]
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వరుస మ్యాచ్లు ఆడనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆరంభం కానుంది. 2019లో బంగ్లాదేశ్తో మ్యాచ్ అనంతరం ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే మొదటిది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్కు ప్రాధాన్యం సంతరించుకుంది. Also Read: […]
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు క్రైస్ట్చర్చ్లో న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ భారీ విజయం సాధించింది. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్లో 65 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. ఇంగ్లీష్ జట్టు విజయంలో ఫిల్ సాల్ట్ (85; 56 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (78; 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు) కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిసి […]
విశాఖ కలెక్టరేట్లో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్ బజారుకెక్కింది. డీఆర్వో భవానీ ప్రసాద్, ఆర్డీవో శ్రీలేఖ మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరాయి. ఇంట్లోకి కావాల్సిన నెలవారీ సరకుల కోసం డీఆర్వో భవానీ ప్రసాద్ ఇండెంట్లు పెడుతున్నారని కలెక్టర్కు ఆర్డీవో శ్రీలేఖ ఫిర్యాదు చేశారు. ఉప్పు, పప్పు, చింతపండు సహా ఆఖరికి బట్టలు ఆరే సుకునే క్లిప్పుల వరకు ఈ జాబితాలో ఉన్నాయని కోట్ చేశారు. ఇలా వేలకు వేలు తహాశీల్ధార్లపై ప్రతీ నెల ఒత్తిడి చేయడం […]
‘ఐఫోన్’ 17 ప్రోపై బంపర్ ఆఫర్ ఉంది. మీరు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకుని.. తక్కువ ధరకు ఐఫోన్ను కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్లో లాంచ్ అయిన ఈ హ్యాండ్సెట్.. ప్రస్తుతం వేల రూపాయల తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ చాలా ప్లాట్ఫామ్లలో అందుబాటులో లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి కాకుండా ‘విజయ్ సేల్స్’లో డిస్కౌంట్తో ఐఫోన్ 17 ప్రోను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 17 ప్రో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ జయ్ సేల్స్ […]
గన్నవరం టీడీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ సీనియర్ నేత, గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ సభ్యుడు పొట్లూరి బసవరావు జన్మదిన వేడుకలు వేదికగా విభేదాలు బయటపడ్డాయి. బసవరావు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎక్కడా కూడా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఫోటోను ఏర్పాటు చేయలేదు. ఎమ్మెల్యే గన్నవరంలో టీడీపీ సీనియర్ లీడర్లను పక్కన పెట్టారని, వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెత్తనం చేసిన వారే ఇప్పుడు యార్లగడ్డ దగ్గర పెత్తనం చేస్తున్నారని బసవరావు […]