గత 10 రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే పసిడి తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజులు తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (నవంబర్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,760గా ఉంది. మరోవైపు […]
నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు: నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. ప్రశ్నోత్తరాలలో కడప నగరంలో తాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్మెంట్, తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు, విద్యా శాఖలో ఖాళీలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌళిక సదుపాయాలు, డిస్కంలచే కొనుగోళ్లలో అక్రమాలు, భీమిలీ నియోజకవర్గంలో ప్రభుత్వ […]
భక్తి టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. ఇల కైలాసంలో జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు ప్రతిరోజు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కోటి దీపోత్సవంలోని కార్యక్రమాలను వీక్షించి.. లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవంలో ఇప్పటికే ఆరు రోజులు […]
నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. ప్రశ్నోత్తరాలలో కడప నగరంలో తాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్మెంట్, తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు, విద్యా శాఖలో ఖాళీలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌళిక సదుపాయాలు, డిస్కంలచే కొనుగోళ్లలో అక్రమాలు, భీమిలీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ-జూనియర్ కళాశాలలు, మనుషుల అక్రమ […]
నేడు నాల్గవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. కడపలో త్రాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్మెంట్, తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన గ్రామాలలో కనీస సదుపాయాలు, విద్యాశాఖలో ఖాళీలు.. అంశాలపై చర్చలు జరగనున్నాయి. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు మధ్యాహ్న ఒంటి గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. ఉదయం […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే ఆసీస్ గడ్డకు చేరుకుని సాధన కూడా షురూ చేసింది. గత రెండు పర్యాయాలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సాధించిన భారత్.. హ్యాట్రిక్పై గురి పెట్టింది. అయితే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పెద్దగా ఫామ్లో లేకపోవడం జట్టుకు కలవరపాటుకు గురిచేస్తోంది. ఆస్ట్రేలియా […]
ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత జట్టు ఇప్పటికే కంగారో గడ్డకు చేరుకుంది. టీమిండియా ప్లేయర్స్ సాధన కూడా మొదలెట్టేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. రోహిత్ సతీమణి రితిక రెండో కాన్పు నేపథ్యంలో భారత్లోనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రోహిత్ ఆసీస్ వెళ్లేదెప్పుడో ఇప్పటికీ క్లారిటీ లేదు. అయినా కూడా హిట్మ్యాన్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ను ఆపలేదు. రోహిత్ ముంబైలో బ్యాటింగ్ […]
ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’కు చెందిన మూడు వాహనాలు భారత్ ఎన్క్యాప్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించాయి. మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ, మహీంద్రా ఎక్స్యూవీ 400లు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ను సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుతం వాల్యూమ్ పరంగా భారతదేశంలో అతిపెద్ద ఎస్యూవీ తయారీదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్స్యూవీ 700, థార్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. భారత్ […]
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా’.. విద్యుత్ వాహన రంగం (ఈవీ)లోకి ఎంట్రీ ఇస్తోంది. హోండా మోటార్సైకిల్ మరియు స్కూటర్ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను త్వరలో విడుదల చేయబోతోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ టీజర్ను విడుదల చేసింది. తన పాపులర్ మోడల్ యాక్టివానే ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. టీజర్ను చూస్తే.. యాక్టివా లుక్స్ ఈవీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. యాక్టివాలో పెద్దగా మార్పులేవీ లేకుండానే ఈవీ రూపంలో తీసుకొచ్చే […]
జపనీస్ కార్ల తయారీ సంస్థ ‘టయోటా’ తన మూడు మోడళ్ల ప్రత్యేక ఎడిషన్ వేరియంట్లను తాజాగా విడుదల చేసింది. గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైజర్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ల ప్రత్యేక పరిమిత ఎడిషన్లను బుధవారం రిలీజ్ చేసింది. అన్ని టయోటా డీలర్షిప్లు, అధికారిక టయోటా వెబ్సైట్లో ప్రత్యేక ఎడిషన్ మోడళ్ల బుకింగ్లు ఓపెన్ అయ్యాయి. లాంచ్ సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ ప్యాకేజీ లేదా ప్రత్యేక ఇయర్ ఎండ్ ఆఫర్లను ఎంపిక చేసుకునే అవకాశం కొనుగోలుదారులుకు ఉంది. ప్రత్యేక […]