ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు సమయం దగ్గరపడుతోంది. డిసెంబరు 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. వేలంలో 1,355 మంది ప్లేయర్స్ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు క్రిక్బజ్ తన కథనంలో పేర్కొంది. 10 జట్లలో కలిపి 77 స్లాట్లు ఖాళీగా ఉండగా.. ఇందులో విదేశీ ప్లేయర్ల స్లాట్లు 31 కావడం విశేషం. రిజిస్ట్రేషన్ లిస్ట్లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉండగా.. మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం గమనార్హం. రిజిస్ట్రేషన్ […]
భారత రోడ్లపై ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త మోడళ్లు నిత్యం ఆటో మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే అధిక సంఖ్యలో వినియోగదారులు మాత్రం ‘మారుతి’ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు ఆ నిరీక్షణకు తెరపడనుంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అధికారికంగా తన మొదటి ఎలక్ట్రిక్ కారు ‘మారుతి ఇ విటారా’ను ఈరోజు విడుదల చేయనుంది. ఈ సంవత్సరం ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో మారుతి […]
టాటా అనుబంధ ఈ-కామర్స్ సంస్థ ‘క్రోమా’ ప్రస్తుతం గొప్ప డీల్లను అందిస్తోంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు, ట్యాబ్స్, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై మంచి డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం ‘ఐఫోన్ 16’పై క్రోమా గొప్ప డీల్లను అందిస్తోంది. క్రోమాలో అతి తక్కువ ధరకు ఐఫోన్ 16ను మీ సొంతం చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. అమెరికా టెక్ దిగ్గజం ‘యాపిల్’కు చెందిన ఐఫోన్ 16 […]
దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ తన కొత్త టాబ్లెట్ను భారతదేశంలో విడుదల చేసింది. ఏ సిరీస్లో భాగంగా ‘శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్’ (Samsung Galaxy Tab A11+)ను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల స్క్రీన్ను కలిగి ఉంది. ఇది Wi-Fi, 5G మద్దతుతో వచ్చింది. ఈ టాబ్లెట్ ప్రారంభ ధర రూ.22,999గా ఉంది. 7040mAh బ్యాటరీ, బెస్ట్ ఫీచర్స్ ఉన్న గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న వేలం కోసం ఏకంగా 1,355 మంది ఆటగాళ్లు అధికారికంగా నమోదు చేసుకున్నారు. క్రిక్బజ్ ప్రకారం ఆటగాళ్ల జాబితా లిస్ట్ 13 పేజీలు ఉండడం విశేషం. ఓ మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం ఇదే మొదటిసారి. రిజిస్ట్రేషన్ లిస్ట్లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో ప్రాంచైజీల మధ్య పోటీ బాగా ఉండనుంది. ఇందుకు కారణం […]
భారత జట్టు ఎంపికలో ఏదో తప్పు జరుగుతోందని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేడని, అతని స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని సిరీస్కు ఎంపిక చేసినా ప్లేయింగ్ 11లోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. నితీశ్కు చోటు లభించకపోతే జట్టు ఎంపికపై సమీక్షించాల్సి ఉంటుందని యాష్ అభిప్రాయపడ్డాడు. రాంచిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పేస్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ […]
మేష రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అసవరం ఉంది. నేడు అనారోగ్య అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యయ ప్రయాసలు పెరుగుతుంటాయి. పలు రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అయితే ఉద్యోగ విషయాల్లో మాత్రం ఈరోజు మేష రాశి వారికి కలిసిరానుంది. ఈరోజు అనుకూలించే దైవం సుబ్రమణ్యస్వామి వారు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ.. స్వామి వారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబంధించి దిన ఫలాలను […]
మీరు ప్రీమియం శాంసంగ్ ఫోన్ కొనాలని చూస్తున్నారా?’.. అయితే ఇదే సరైన అవకాశం. శాంసంగ్ కంపెనీ తాజా ఫ్లాగ్షిప్ ఫోన్ ‘గెలాక్సీ S24’పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇంత తగ్గింపును మీరు అస్సలు ఊహించలేరు. ఈ ఫోన్ ధర ఏకంగా రూ.38,000 తగ్గింది. అదనంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, బ్యాంక్ ఆఫర్లు ఈ ఫోన్ను మరింత తగ్గించనున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్.. గెలాక్సీ ఎస్24పై ఉన్న ఆఫర్స్ ఏంటో చూద్దాం. శాంసంగ్ […]
దేశానికి వెన్నెముకైన రైతులకు ప్రతి సీజన్ ఓ సవాలే. ముఖ్యంగా పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు పెను భారంగా మారుతున్నాయి. విత్తనాలు విత్తడం నుంచి పంటలు కోయడం వరకు.. రైతులకు ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో డీజిల్ ధర పెరగడం కూడా రైతు లాభాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇప్పుడు డీజిల్ అవసరం లేని ట్రాక్టర్ భారత మార్కెట్లోకి వచ్చింది. బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ ‘మోంట్రా E27’ ట్రాక్టర్ ఫుల్ డీటెయిల్స్ ఓసారి తెలుసుకుందాం. […]
భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ సెంచరీతో (137) చెలరేగగా.. రోహిత్ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రో-కోలు రెండో వికెట్కు 109 బంతుల్లోనే 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా పవర్ ప్లేలో 80 పరుగులు రాబట్టారు. దాంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రో-కోలు ఇద్దరు […]