వేసవి కాలం రాగానే భానుడి భగభగలకు ఇళ్లు నిప్పుల కొలిమిలా మారుతుంటాయి. ఏసీలు, కూలర్లు ఉన్నా కరెంట్ బిల్లుల భయంతో చాలామంది వాటిని వాడటానికి వెనకాడుతుంటారు. అయితే, కొన్ని సహజమైన పద్ధతులు పాటించడం ద్వారా ఏసీలు లేకపోయినా మీ ఇంటిని చల్లని ప్రదేశంగా మార్చుకోవచ్చు. పగటిపూట సూర్యరశ్మి నేరుగా గోడలపై, కిటికీలపై పడటం వల్ల గదులన్నీ వేడెక్కుతాయి. కింద పేర్కొన్న చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఇంటి ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పగటిపూట కిటికీలు, […]
చాలామంది ప్రయాణికులు రైలు టికెట్ కన్ఫర్మ్ అయి, చార్ట్ తయారైన తర్వాత ప్రయాణం రద్దు అయితే తమ డబ్బులు పోయినట్లే అని భావిస్తారు. కానీ భారతీయ రైల్వే (Indian Railways) నిబంధనల ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ‘టికెట్ డిపాజిట్ రిసీట్’ (TDR) ఫైల్ చేయడం ద్వారా రీఫండ్ పొందవచ్చు. ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఈ ప్రక్రియను చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. TDR ఎప్పుడు ఫైల్ చేయవచ్చు? రైలు ఆలస్యం: […]
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, మనల్ని ఆరోగ్యంగా ఉంచే కిడ్నీల పనితీరు నెమ్మదించినా లేదా దెబ్బతిన్నా అది ప్రాణాంతకమవుతుంది. అందుకే న్యూట్రిషనిస్ట్ అమితా గాడ్్రే తన కిడ్నీల మీద ఉన్న ప్రేమతో, వాటిని కాపాడుకోవడానికి తన దైనందిన ఆహారంలో కొన్ని పదార్థాలను పూర్తిగా నిలిపివేశారు. ఆ ఆరు రకాల ఆహారాలు , పానీయాలు కిడ్నీలపై ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎనర్జీ డ్రింక్స్ , అధిక కెఫీన్ చాలామంది తక్షణ శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్ […]
ముంబై నుంచి బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ఉదయం 8:45 – 9:15 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయ రన్వేపై దిగడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేకు బదులుగా సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి భూమిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ముక్కలుగా విరిగిపోవడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు […]
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కావడంతో ములుగు జిల్లాలోని అడవులన్నీ భక్తజనసంద్రంగా మారాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా పేరొందిన ఈ జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం. సారలమ్మ గద్దెపైకి వస్తున్న తరుణంలో వేలాది మంది భక్తులు జంపన్న వాగు వద్దకు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులందరూ బస్సుల ద్వారా, సొంత వాహనాల ద్వారా నేరుగా వాగు వద్దకు చేరుకుని తమ మొక్కులు […]
Supreme Court Foundation Day : భారత ప్రజాస్వామ్యానికి మూడు ప్రధాన స్తంభాలు ఉంటే, అందులో న్యాయవ్యవస్థ అత్యంత కీలకమైనది. ఆ న్యాయవ్యవస్థకు శిఖరాగ్రాన ఉన్న సుప్రీం కోర్టు 1950, జనవరి 28న అధికారికంగా ప్రారంభమైంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండు రోజులకే దేశ అత్యున్నత న్యాయస్థానం తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. నేటితో సుప్రీం కోర్టు ఏర్పడి 76 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఆవిర్భావం , నేపథ్యం బ్రిటీష్ కాలంలో ఉన్న ‘ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా’ […]
Lala Lajpat Rai Birth Anniversary: భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ‘లాల్-బాల్-పాల్’ త్రయం గురించి వినని వారు ఉండరు. అందులో అత్యంత శక్తివంతమైన నాయకుడు, పంజాబ్ కేసరిగా పిలవబడే లాలా లాజపత్ రాయ్. 1865, జనవరి 28న పంజాబ్లోని మోగా జిల్లాలో జన్మించిన ఆయన, తన మాటలతో, చేతలతో దేశవ్యాప్తంగా విప్లవ జ్వాలలను రగిలించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి పోరాటాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. లాల్-బాల్-పాల్ త్రయంలో కీలక శక్తి లాలా లాజపత్ రాయ్ […]
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ (SIT) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు పలు కీలక అంశాలపై సంతోష్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం చుట్టూ ప్రశ్నలను సంధించారు. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ విభాగం […]
ఆ నియోజకవర్గంలో కచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుందని బీఆర్ఎస్ నమ్ముతోందా? అందుకే ఘర్ వాపసీ అంటూ పాత నేతను తిరిగి ఆహ్వానిస్తోందా? ఇప్పుడున్న ఇన్ఛార్జ్కంటే ఆ నాయకుడే సూపర్ అని పార్టీ పెద్దలు ఫీలవుతున్నారా? డాక్టర్ రాసింది, రోగి కోరుకున్నది ఒకటే మందు అన్నట్టు సదరు నేత కూడా సై అంటూ చేరికకు సిద్ధమైపోయారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా ఘర్ వాపసీ లీడర్? మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. […]
సింగరేణి సంస్థలో జరుగుతున్న టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతను పక్కన పెట్టి, తన సొంత బంధువులకు , అనుకూలమైన కాంట్రాక్టర్లకు మేలు చేసేలా నిబంధనలను మార్చిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా సంస్థకు చెందిన నిధులను పక్కదారి పట్టిస్తూ, బొగ్గు గనుల టెండర్లలో వేల కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపారని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. తెలంగాణ జీవనాడి అయిన సింగరేణి […]