Masooda: కంటెంట్ ఉంటే చిన్న, పెద్ద అనే తేడా చూడరు ప్రేక్షకులు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు, ఎన్నో సినిమాలు నిరూపించాయి. ప్రస్తుతం మసూద సినిమా మరోసారి రుజువుచేసింది.
Allu Arjun: అల్లు అర్జున్ గారాల పట్టీ.. అల్లు కుటుంబానికి యువరాణి ఆలు అర్హ గురించి తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడు. అల్లు అర్హ అందగత్తె కాదు చాలా తెలివైందని తాత అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పి తెగ మురిసిపోయారు.
Narendra Modi: మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైన విషయం విదితమే. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 గా ఎంపిక అయిన విషయం తెలియడంతో టాలీవుడ్ మొత్తంవేడుకల్లో మునిగిపోయింది. ఇన్నాళ్లు ఆయన చిత్ర పరిశ్రమకు అందించిన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఈ అవార్డును చిరుకు అందించనుంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును అందుకోనున్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా చిరంజీవి ఎంపికైనట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అధికారికంగా ప్రకటించారు.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకలు గోవాలో జరగనున్న విషయం తెల్సిందే. భారత 53వ చలన చిత్రోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.
Viral Pre Wedding Shoot: ప్రస్తుతం పెళ్లిళ్లు అంటే.. పంతులు ఉన్నా లేకున్నా ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పెళ్ళికి ముందు పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు బిడియం లేకుండా ఒకరినొకరు అర్ధం చేసుకుంటారని ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ను మొదలుపెట్టారు.
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గురించి గ్రేస్ గురించి తెలుగు ప్రేక్షకుడుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏజ్ లో కూడా చాలా ఈజ్ గా డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న హీరో మెగాస్టార్.
Matti Kusthi Trailer:కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చెల్లా అయ్యువు దర్శకత్వం వహిస్తున్న చిత్రం మట్టి కుస్తీ. ఈ సినిమాతో మొదటిసారి మాస్ మహారాజ రవితేజ కోలీవుడ్ లో నిర్మాతగా అడుగుపెడుతున్నాడు.
Church Pastor: ప్రపంచం టెక్నాలజీతో దూసుకుపోతోంది. కానీ, ఇంకా మూఢనమ్మకాలను మాత్రం ప్రజలు వదలడం లేదు. భక్తి ఉండడం తప్పు కాదు.. కానీ, ఆ భక్తి పేరుతో ప్రజలను మోసం చేయడం, తమ మతంలోకి రావాలని ప్రేరిపించడం తప్పు.