నాలుగేళ్ళ క్రితం నితిన్ ‘లై’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాశ్. ఆ తర్వాత సంవత్సరమే నితిన్ మూవీ ‘చల్ మోహన్ రంగా’లోనూ మేఘా నాయికగా నటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. చిత్రం ఏమంటే… ఆమె నటించిన తొలి రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. బట్… ‘లై’ పాటలు హిట్ కావడంతో, యూత్ లో మేఘా ఆకాశ్ కు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తర్వాత తమిళ, హిందీ […]
రమణ హీరోగా రవిచంద్రన్ దర్శకత్వంలో కె. శిల్పిక నిర్మిస్తున్న సినిమా ‘పాయిజన్’. సిఎల్ఎన్ మీడియా బ్యానర్ లో నిర్మితమౌతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ కోసం సంగీత దర్శకుడు డి. జె. నిహాల్ స్వరపరిచిన మ్యాడ్ సాంగ్ ను ప్రముఖ నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” ‘పాయిజన్’ మూవీలోని మ్యాడ్ […]
ప్రకాశ్ రాజ్ గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన తెలుగువారికి ఎప్పుడో సుపరిచితుడు. ఇక ఇటీవల మా ఎలక్షన్స్ తో మరింత పాపులర్ గా మారాడు. మంచు విష్ణు తో పోటీకి దిగిన ఆయన ఓడిపోవడం, అనంతరం మా సంఘానికి రాజీనామా చేయడం పెద్ద సంచలనంగా మారింది. ప్రజలకు మంచి చేయడానికి పదవులు అవసరం లేదని తేల్చి చెప్పిన ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ […]
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా జనాలు థియేటర్లకు రావడం పెద్దంతగా జరగడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఆటలతో పాటు నూరు శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సినిమాల విడుదల సంఖ్య పెరిగింది. గతవారం ఐదు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాగా, ఈ వారం ఏకంగా తొమ్మిది చిత్రాలు థియేటర్లకు క్యూ కట్టడం విశేషం. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి రెండే సినిమాలు. ఒకటి నాగశౌర్య హీరోగా సితార ఎంటర్ […]
కరోనా మహమ్మారి కాస్త నిదానించడంతో చిత్ర పరిశ్రమ కొద్దికొద్దిగా పుంజుకుంటుంది. ఇప్పటికే థియేటర్లలలో కొత్త సినిమాల సందడి మొదలయ్యింది. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, స్టార్ హీరోల స్పీచ్ లతో కళకళలాడుతోంది. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ చిన్న సినిమాలను, ఇతర హీరోలను ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అందులో ముందుంటాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్ కి అటెండ్ అయిన బన్నీ తాజాగా ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
నందమూరి బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 4 నుంచి మొదలుకానున్న ఈ ప్రోగ్రాం లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతున్నారు అనే […]