Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్టేజ్పై హంగామా చేయడం, డ్యాన్స్ వేయడం కొత్త కాదు. కానీ తన డ్యాన్స్లపై ఎక్కువగా విమర్శలు చేసే వ్యక్తి ఎవరో కాదు.. ఇంట్లోనే ఉన్న తన భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ అని స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మడురో తన డ్యాన్స్ను అనుకరిస్తాడని ట్రంప్ ఎద్దేవా చేశారు. వాషింగ్టన్లోని ట్రంప్–కెనడీ సెంటర్లో రిపబ్లికన్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్, మడురో గురించి ప్రస్తావిస్తూ.. “మడరో నా డ్యాన్స్ను అనుకరించడానికి…
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో పాటు అక్కడి ఉగ్రవాద హ్యాండ్లర్లకు భారత సైన్యానికి సంబంధించిన సున్నిత సమాచారం పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. విశ్వసనీయ గూఢచారి సమాచారం మేరకు పంజాబ్ పోలీస్లు మాధోపూర్ ప్రాంతంలో ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మొబైల్ ఫోన్ను పరిశీలించగా, దేశవిరోధ శక్తులు, ఉగ్రవాద హ్యాండ్లర్లకు సంబంధించిన కాంటాక్ట్ నంబర్లు బయటపడ్డాయి. ప్రాథమిక దర్యాప్తులో సైన్య స్థావరాలు, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు,…
Union Minister Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు.. వరంగల్ కోట భూములను ASIకి చెందినవిగా గుర్తిస్తూ రెవెన్యూ రికార్డులను సవరించాలని లేఖలో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే తొలగించాలని కోరారు. ఆక్రమణదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వారసత్వ సంపద పరిరక్షణలో ASI కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని.. 250 ఏళ్లపాటు కాకతీయుల రాజధానిగా విరాజిల్లిన వరంగల్ కోట, మన చారిత్రక వైభవానికి, శౌర్య పరాక్రమాలకు నిదర్శనమన్నారు.
Minister Sridhar Babu: ఈనెల 19న మరోసారి ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల బృందం దావోస్కు వెళ్తున్నారని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మంగళవారం నిర్వహించిన శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఐదున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. మళ్ళీ పెట్టుబడుల కోసం దావోస్ పర్యటన ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొదటిసారి మెడికల్ టూరిజం తీసుకొచ్చాం.. త్రీ ట్రిలియన్ డాలర్లు ఏకానమి చేయాలనేది మా ఆలోచన, దృక్పథం అని పునరుద్ఘాటించారు. పెట్టుబడిదారులకు సులువుగా ఉండే విధంగా ఈజ్…
Katipally Venkata Ramana Reddy: ఎలక్ట్రిక్ వాహనాల మీద కేంద్రం సబ్సిడీ ఇస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద సబ్సిడీ ఇస్తుందా? కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. తాజాగా అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లోనే 60శాతం.. గ్రామీణ ప్రాంతాల్లో 40శాతం మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉందని తెలిపారు.ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం లేదని.. తెలంగాణలో 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలే నడుస్తున్నాయని వెల్లడించారు. పొల్యూషన్ తగ్గాలంటే…
Former Union Minister and Congress Leader Suresh Kalmadi Passes Away: ప్రముఖ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81) మంగళవారం తెల్లవారుజామున పుణేలో కన్నుమూశారు. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం.. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
Samsung Galaxy S26: శాంసంగ్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యూహంలో కీలక మార్పులకు సిద్ధమవుతోందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గెలాక్సీ స్మార్ట్ఫోన్లలో కొత్త ఏఐ (AI) అసిస్టెంట్గా పర్ప్లెక్సిటీ (Perplexity)ని తీసుకురావాలనే దిశగా శాంసంగ్ పనిచేస్తోందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం గెలాక్సీ డివైసుల్లో ఉన్న గూగుల్ ఏఐ కోసం ఉపయోగించే హే జమినీ (Hey Gemini) తరహాలో.. కొత్త హాట్వర్డ్ను శాంసంగ్ పరీక్షిస్తున్నట్టు సమాచారం. ఆండ్రాయిడ్ అథారిటీ (Android Authority), ప్రముఖ టిప్స్టర్ అసెంబుల్ డీబగ్ (AssembleDebug) సహకారంతో పర్ప్లెక్సిటీ ఆండ్రాయిడ్…
Bitcoin Scam Case: బిట్కాయిన్ స్కామ్ కేసులో వ్యాపారవేత్త, శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు కోర్టు షాక్ ఇచ్చింది. పీఎంఎల్ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు సోమవారం రాజ్కు సమన్లు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్ను స్వీకరించిన అనంతరం కోర్టు ఈ చర్య తీసుకుంది. కుంద్రాతో పాటు దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త రాజేష్ సతీజాకు కూడా సమన్లు జారీ చేసింది. వీరిద్దరూ జనవరి 19న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Falcon Scam: ఫాల్కన్ స్కామ్లో కీలక పురోగతి లభించింది. భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డ ఫాల్కన్ కంపెనీ ఎండీ అమర్దీప్ను తెలంగాణ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి ముంబైకి వచ్చిన అమర్దీప్ను అక్కడి ఇమిగ్రేషన్ అధికారుల సమాచారం మేరకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్దీప్పై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసి) జారీ చేయడంతో, అతడు భారత్లో అడుగుపెట్టిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో దాదాపు రూ.850 కోట్ల మేర ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి…
Narayanpet: నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్న పిల్లలను హత్య చేసి తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన గ్రామాన్ని తీవ్రంగా కలచివేసింది. తీలేరు గ్రామానికి చెందిన శివరాం తన ఇద్దరు పిల్లలు రిత్విక (8), చైతన్య (5)లను కోయిల్ సాగర్ కెనాల్లోకి తోసివేసి హత్య చేశాడు. కెనాల్లో పడిన ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం శివరాం కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు గుర్తించి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం…