Bandi Sanjay: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది.. ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాజాగా ఆయన ఇరిగేషన్ అంశంపై మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇరిగేషన్ విషయంలో అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. మేము నది జలాలపై కొట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ లో లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తామే ప్రారంభించామని కాంగ్రెస్…
Hyderabad: హైదరాబాద్ పరిధిలో చైనా మంజా విక్రయాలపై పోలీసులు దాడులు చేపట్టారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన పోలీసులు, విక్రయానికి సిద్ధంగా ఉంచిన దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన చైనా మంజాను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా చైనా మంజా వినియోగం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఫిర్యాదులు పెరగడంతో టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి ప్రత్యేక దృష్టి సారించి ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి ఆర్డర్ ఆధారంగా కొంతమంది దుకాణదారులు…
KCR: ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను మంత్రులు కలవనున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ కేసీఆర్ను మేడారం మహా జాతరకు ఆహ్వానించనున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో విపక్ష నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానాలు అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరగనుంది.
Lydia Lakshmi: తెలుగు యూట్యూబర్ అన్వేష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ పర్యాటకుడిగా ప్రసిద్ధి పొందిన ఈ వ్యక్తి అనేక దేశాల్లో పర్యటిస్తూ యూట్యూబ్లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ను సాధించాడు. కానీ.. వికృత చేష్టలు, రెచ్చగొట్టే, జుగుప్సాకర వ్యాఖ్యలతో ఇటీవల భారీగా వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు. ఇటు హిందూ దేవతలు, ఇటు మహిళల పట్ల అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై తాజాగా విదేశీ మహిళ విరుచుకుపడింది. నాకు పర్మీషన్ ఇవ్వండి.. అన్వేష్ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకోస్తా అంటూ సోషల్…
India’s GDP Growth 2025–26 Projected at 7.4%: 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వాస్తవ జీడీపీ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. దేశ ఆర్థిక ప్రగతి మరింత వేగం పుంజుకుంటోందని, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న పెట్టుబడి ప్రోత్సాహక చర్యలు, డిమాండ్ను పెంచే విధానాలే దీనికి కారణమని పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ స్పందిస్తూ.. “భారత్ రీఫార్మ్ ఎక్స్ప్రెస్ ఇంకా వేగంగా ముందుకు సాగుతోంది. మౌలిక సదుపాయాలు, తయారీ రంగానికి ప్రోత్సాహం, డిజిటల్ పబ్లిక్…
Tata Harrier & Safari Petrol Launched in India:టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్ తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీలు హారియర్, సఫారీల పెట్రోల్ వెర్షన్లను కంపెనీ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో టాటా ప్రీమియం ఎస్యూవీ విభాగం మరింత విస్తరించింది. కొత్తగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ హైపీరియన్ టర్బో–జీడీఐ ఇంజిన్ కలిగిన హారియర్ పెట్రోల్ ధర రూ.12.89 లక్షలు కాగా, సఫారీ పెట్రోల్ ధర రూ.13.29 లక్షలుగా ఎక్స్షోరూమ్ ధరలు నిర్ణయించారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ 170 బీహెచ్పీ శక్తి,…
PM Narendra Modi Net Worth: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 75 ఏళ్లు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వడ్నగర్లో జన్మించిన మోడీ, స్వాతంత్ర్యం తర్వాత భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2001 నుంచి 2014 వరకు వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ, 2014 మేలో దేశ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రస్తుతం ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి మోడీ ఆస్తుల విషయానికి వస్తే..…
Pakistan–Bangladesh Defence Talks: పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్–17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ విమానాల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనా చెంగ్డు ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్, పాకిస్థాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ కలిసి అభివృద్ధి చేసిన జేఎఫ్–17 థండర్ ఒకే ఇంజిన్తో పనిచేసే తేలికపాటి యుద్ధ…
Hyderabad: రంగారెడ్డి జిల్లా మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో ఎకో స్పోర్ట్స్ కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోకాపేట్లో బర్త్డే పార్టీ ముగించుకుని, ఒక స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైనవారు ఐబీఎస్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు.…
The Raja Saab: ఏపీలో నేటి నుంచి ‘ది రాజాసాబ్’ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ప్రీమియర్ షోలతో పాటు ఐదో షోకు సైతం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.