కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో డాక్టర్ అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేల సీఎం మమతా బెనర్జీతో చర్చలకు అంగీకరించారు.
ప్రపంచంలోనే ఓ జీవి రక్తానికి అత్యధిక ధర పలుకుతుంది. దాని పేరు "హార్స్ షూ క్రాబ్". ఈ ప్రత్యేకమైన పీత రక్తం ప్రత్యేక రంగులో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుంది. బీజేపీ ప్రచారానికి పదును పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు కురుక్షేత్ర థీమ్ పార్క్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కురుక్షేత్రలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆటో రిక్షా డ్రైవర్ల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను పోలీసులు అరెస్టు చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా, పోలీస్ స్టేషన్లో ఉన్న ఇద్దరు పోలీసులు బాధితురాలిని అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పేలుడు వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు.
స్వాతంత్ర్యోద్యమంలో కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేసిన వినాయకుడికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఘోర అవమానం జరిగింది. భారతీయులను బానిసల్లాగా మార్చి దాదాపు రెండు వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్స్ ని దేశం నుంచి తరమాలని పూనుకున్న బాలగంగాధర్ తిలక్..
సీపీఎం నేత సీతారాం ఏచూరి (72) ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆ తర్వాత.. ఆయన కోరిక మేరకు.. కుటుంబం సభ్యులు పార్థీవదేహాన్ని ఎయిమ్స్కు దానం చేశారు.