-
Silver Prices: కాసుల వర్షం.. పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన వెండి..
Silver Prices: వెండి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. 2015లో రూ.50,000 పెట్టుబడి పెట్టిన వారికి అదృష్టం వరించింది. ఈ పదేళ్లలో వెండి నాలుగు రెట్లు పెరిగింది. 2015 డిసెంబర్ 28న కిలో వెండి ధర రూ.33,360గా ఉండగా, 2025 డిసెంబర్ 26 నాటికి అది రూ.2,28,948కు చేరింది. అప్పటివరకు పెద్దగా పట్టించుకోని వెండి, ఈ దశాబ్దంలో అత్యధిక సంపద సృష్టించిన ఆస్తులలో ఒకటిగా మారింది. -
Top 5 Most Impactful Cars 2025: ఈ ఏడాది భారత మార్కెట్లో ప్రభావం చూపిన టాప్ 5 కార్లు ఇవే..
Top 5 Most Impactful Cars Launched in India in 2025: 2025లో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో కీలకమైన కొత్త కార్లు విడుదలయ్యాయి. ఈ ఏడాది కంపెనీలు పూర్తిగా కొత్త మోడళ్లను తీసుకురావడమే కాకుండా, పాత పేర్లను మళ్లీ మార్కెట్లోకి తెచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి మెరుగైన పెట్రోల్, డీజిల్ కార్ల వరకు అన్ని విభాగాలను ఇవి కవర్ చేశాయి. వాటిలో ఈ ఏడాది ప్రభావం చూపిన ఐదు ముఖ్యమైన కార్ల గురించి తెలుసుకుందాం.. -
Bangladesh: బంగ్లాదేశ్లో మరోసారి గందరగోళం.. అర్ధరాత్రి దుండగుల వీరంగం
Bangladesh: బంగ్లాదేశ్లోని ఫరీద్పూర్లో శుక్రవారం రాత్రి గందరగోళం నెలకొంది. ఆనందంగా ముగించాల్సిన ఓ పాఠశాల వార్షికోత్సవం అర్ధరాత్రి కల్లోలంగా మారింది. శుక్రవారం రాత్రి ఇస్లామిస్టు గుంపు ప్రముఖ రాక్ గాయకుడు జేమ్స్ నిర్వహించాల్సిన సంగీత కార్యక్రమంపై దాడి చేయడంతో షోను అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో కనీసం 20 మంది గాయపడ్డారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. ‘నగర్ బౌల్’గా ప్రసిద్ధి చెందిన జేమ్స్ బంగ్లాదేశ్లోనే అతి పెద్ద రాక్ స్టార్గా గుర్తింపు పొందారు. ఫరీద్పూర్ జిల్లా స్కూల్ 185వ… -
Tata Motors: మైలేజీ టెస్ట్లో టాటా హారియర్, సఫారీ పెట్రోల్ వెర్షన్లు సంచలనం.. లాంఛ్కు ముందే..
Tata Motors: భారత్లో అధికారిక లాంచ్కు ముందే హారియర్, సఫారి ఎస్యూవీల కొత్త పెట్రోల్ వెర్షన్లను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఈ రెండు మోడళ్లలో కంపెనీ కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను ఉపయోగించింది. దీనికి ‘హైపీరియన్’ అనే పేరు పెట్టారు. ఇదే ఇంజిన్ను ఇటీవల ఆల్-న్యూ సియెర్రా మోడల్తో పరిచయం చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని నాట్రాక్స్ (NATRAX) టెస్ట్ ట్రాక్లో హారియర్, సఫారి ఎస్యూవీలను పరీక్షించిన వీడియోను టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో వాస్తవ రోడ్ పరిస్థితుల్లో… -
Top 3 Scooters of 2025: ఈ ఏడాదిలో విడుదలైన టాప్ 3 స్కూటర్లు.. ఫీచర్స్, ధరపై ఓ లుక్కేయండి
Top 3 Scooters of 2025: ఈ ఏడాది స్కూటర్ అభిమానులకు ప్రత్యేకంగా నిలిచింది. స్టైల్, పనితీరు, మంచి ఫీచర్స్ కలిగిన టాప్ 3 స్కూటర్లు ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. ఎలక్ట్రిక్ టెక్నాలజీ నుంచి టూరింగ్కు సరిపోయే డిజైన్ వరకూ, ఆధునిక రైడర్ల అవసరాలకు ఈ మోడళ్లు సరిపోయేలా వచ్చాయి. ఈ మూడు స్కూటర్లు ఏవి? దాని ఫీచర్స్, ధర తదితర అంశాల గురించి తెలుసుకుందాం.. -
Srinivasa Rao: సినీ పరిశ్రమ అదుపుతప్పడానికి వారే కారణం.. సీనియర్ నిర్మాత సంచలన ఆరోపణలు
Srinivasa Rao: గత పదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ అదుపు తప్పిందని సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. గిల్డ్ పేరుతో కొంతమంది నిర్మాతలు కలిసి స్వార్థపూరితంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపించారు. వచ్చే ఆదివారం జరగనున్న తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికల నేపథ్యంలో తమ ప్యానెల్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గిల్డ్ సభ్యుల వల్లే ఈ ఏడాది సినిమా షూటింగ్లు నిలిచిపోయాయని చెప్పారు. కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి… -
Hyderabad: ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల.. కట్చేస్తే
Hyderabad: హైదరాబాద్లో డ్రగ్స్ దందా చేసి నాలుగేళ్లుగా పోలీసుల దృష్టికి రాకుండా పని చేస్తున్న నైజీరియన్ వ్యక్తిని నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (HNEW) అధికారులు పట్టుకున్నారు. ప్రేమ, సహజీవనం ముసుగులో యువతులను ఆకర్షించి, వారిని ఏజెంట్లుగా మార్చి మాదకద్రవ్యాల సరఫరా కోసం ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నిందితుడు స్టూడెంట్ వీసా మీద భారత్కు వచ్చి, మూడు నెలలకోసారి నగరాలను మార్చి డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడుతూ, హైదరాబాద్, బెంగళూరు, గోవా నగరాల్లో ఐదు ఇళ్లను అద్దెకు తీసుకుని […] -
Phone Tapping Case: ఫోన్ టాంపింగ్ కేసులో కొత్తగా ఏర్పాటైన సిట్ దూకుడు..
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. విచారణలో భాగంగా నేడు రెండో రోజు ప్రభాకర్రావును ప్రశ్నించనుంది. సిట్ కార్యాలయం నుంచి ఆయనను బషీర్బాగ్లోని సీసీఎస్కు తరలించి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుక అసలు కుట్ర సూత్రధారి ఎవరు? ప్రభాకర్రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి? అనే కోణంలో సిట్ లోతుగా విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ప్రభాకర్రావు, ప్రణీత్రావు ఇద్దరినీ ఒకేసారి ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫోన్… -
Karimnagar: అప్పుల బాధ భరించలేక దంపతుల ఆత్మహత్య..
Siddipet District: అప్పుల బాధ భరించలేక గడ్డి మందు త్రాగి దంపతుల ఆత్మహత్య ఘటన కలచివేసింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష-రుక్మిణి దంపతులు అదే గ్రామానికి చెందిన పలువురి వద్ద లక్షల్లో అప్పులు చేశారు. డబ్బులు ఇవ్వాలని శ్రీహర్షని అభిలాష్, భూపతిరెడ్డి అనే వ్యక్తులు బెదిరించారు. నిన్నటి రోజు(శనివారం) డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతూ.. ఆదివారం చెల్లించాలన్నారు. నేటితో గడువు ముగియడంతో గ్రామంలో తన పరువు పోతుందని పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తన… -
Kishan Reddy: సోనియాగాంధీకి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ..
Kishan Reddy letter to Sonia Gandhi: సోనియాగాంధీకి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ - 2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్" పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఇటీవల ఢిల్లీకి వచ్చి స్వయంగా సోనియాగాంధీకి అందించారు. ఈ సమయంలో 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న దూరదృష్టిని అభినందించినట్లు, తెలంగాణ…
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!