Partha Sarathy: పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..? మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాధ్యతారహితమైన ప్రతిపక్షం ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిపైన జగన్ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పోలవరంపై అబద్ధాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు. డయా ఫ్రా వాల్ను ధ్వంసం చేసి పోలవరం ప్రాజెక్టు చుట్టూ గందరగోళం సృష్టించడం కోసం ప్రణాళిక బద్ధంగా ప్రయత్నం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యత కలిగిన నాయకుడు విద్వేషాలు రెచ్చ గొట్టి లబ్ధి పొందాలనేది దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. సినిమాలతో పోల్చి ప్రజా జీవితాలను గురించి మాట్లాడటం దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు..
READ MORE: Instagram Auto Scroll: ఇక రీల్స్ స్వైప్ చేయాల్సిన అక్కర్లే.. ఆటోమేటిక్గా నెక్స్ట్ రీల్ చూసేయ్యండి!
Also Read
- Chandrababu: జంక్ ఫుడ్ తింటున్నాం.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు నాయుడు
- Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు.. మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ
- Delhi: ఢిల్లీ వాసులకు శుభవార్త.. తెరుచుకున్న మెట్రో స్టేషన్లు
- Dharmendra Pradhan: విద్యార్థి రాజకీయాల నుంచి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా వరకు..
“రప్పా రప్పా అని సినిమాలో ఉంటే దానిని అమలు చేస్తామని చెప్పడం మీ సంస్కృతికి నిదర్శనం.. అధికారులు, పోలీసులు పనిచేయకుండా డీ మొరలైజ్ చేయడం ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోంది. ఒక మీడియా సంస్థ నడుపుతున్న కుటుంబం నుంచి వచ్చిన జగన్.. మీడియాను టిష్యూ పేపర్ తో పోల్చడం చూస్తే వ్యవస్థలపై ఆయనకు ఉన్న గౌరవం ఏ పాటీదో అర్థం చేసుకోవచ్చు.. రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టీ జగన్ రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు.. జగన్ చెబుతున్నట్టు ప్రజల్లో వ్యతిరేకత నిజమైతే మేం తొలి అడుగు కార్యక్రమంలో 70శాతం ఇళ్లను ఎలా కవర్ చేయగలిగాం.. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదనేది వైసీపీ ఆలోచన. జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్ళు ఎవరు లేరు..” అని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు.
READ MORE: Dowry Harassment: ఎంత బాధ అనుభవించావు మనీషా.. కాళ్లు, కడుపుపై సూసైడ్ నోట్..
తాజావార్తలు
-
Chandrababu: జంక్ ఫుడ్ తింటున్నాం.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు నాయుడు
-
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు.. మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ
-
Thatikonda Rajaiah : కడియం శ్రీహరి సొల్లు పురాణం చెబుతున్నారు
-
Delhi: ఢిల్లీ వాసులకు శుభవార్త.. తెరుచుకున్న మెట్రో స్టేషన్లు
-
Dharmendra Pradhan: విద్యార్థి రాజకీయాల నుంచి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా వరకు..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!