-
Actress Ramya: మగాళ్లను వీధి కుక్కలతో పోల్చిన నటి.. సోషల్ మీడియాలో రచ్చ!
Actress Ramya: నటి రమ్య కన్నడ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన నటి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకూ దూరంగా ఉన్నారు. అయితే సినిమాలపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. తిరిగి చిత్రరంగంలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా ఓ సినిమా నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. రాజకీయాల నుంచి దూరమైనప్పటికీ, సామాజిక అంశాలపై స్పందిస్తూ యాక్టివ్గా ఉంటున్నారు. అయితే.. రమ్య జంతు ప్రేమికురాలు. -
USA: భారీగా కొకైన్తో పట్టుబడ్డ భారతీయులు.. లక్ష మందికిపైగా అమెరికన్లను చంపేంత ప్రమాదకరం!
USA: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారీ డ్రగ్స్ రవాణా బయటపడింది. ఇండియానా స్టేట్ పోలీస్ అధికారులు సాధారణ ట్రాఫిక్ తనిఖీల్లో భాగంగా ఆపిన ఓ లారీ నుంచి సుమారు 309 పౌండ్ల (140 కిలోల) కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 7 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో భారతీయులైన ఇద్దరు ట్రక్ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారు కాలిఫోర్నియాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ (25), జస్వీర్ సింగ్ (30). వీరిద్దరూ భారతీయ మూలాలు కలవారని అమెరికా… -
Bandi Sanjay: నదీ జలాల విషయంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా!
Bandi Sanjay: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది.. ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాజాగా ఆయన ఇరిగేషన్ అంశంపై మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇరిగేషన్ విషయంలో అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. మేము నది జలాలపై కొట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ లో లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తామే ప్రారంభించామని కాంగ్రెస్… -
Hyderabad: నగరంలో ఏకంగా రూ.2 కోట్ల విలువైన చైనా మంజా పట్టివేత.. తగిలితే గొంతు తెగాల్సిందే!
Hyderabad: హైదరాబాద్ పరిధిలో చైనా మంజా విక్రయాలపై పోలీసులు దాడులు చేపట్టారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన పోలీసులు, విక్రయానికి సిద్ధంగా ఉంచిన దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన చైనా మంజాను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా చైనా మంజా వినియోగం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఫిర్యాదులు పెరగడంతో టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి ప్రత్యేక దృష్టి సారించి ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి ఆర్డర్ ఆధారంగా కొంతమంది దుకాణదారులు… -
KCR: ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలవనున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. ఎందుకంటే?
KCR: ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను మంత్రులు కలవనున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ కేసీఆర్ను మేడారం మహా జాతరకు ఆహ్వానించనున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో విపక్ష నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానాలు అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరగనుంది. -
Lydia Lakshmi: పర్మీషన్ ఇస్తే అన్వేష్ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొస్తా: ఉక్రెయిన్ మహిళ
Lydia Lakshmi: తెలుగు యూట్యూబర్ అన్వేష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ పర్యాటకుడిగా ప్రసిద్ధి పొందిన ఈ వ్యక్తి అనేక దేశాల్లో పర్యటిస్తూ యూట్యూబ్లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ను సాధించాడు. కానీ.. వికృత చేష్టలు, రెచ్చగొట్టే, జుగుప్సాకర వ్యాఖ్యలతో ఇటీవల భారీగా వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు. ఇటు హిందూ దేవతలు, ఇటు మహిళల పట్ల అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై తాజాగా విదేశీ మహిళ విరుచుకుపడింది. నాకు పర్మీషన్ ఇవ్వండి.. అన్వేష్ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకోస్తా అంటూ సోషల్… -
India GDP 2025-26: దేశ జీడీపీ వృద్ధిపై స్పందించిన ప్రధాని మోడీ.. భారత్ లక్ష్యంపై ఆసక్తికర ట్వీట్..
India’s GDP Growth 2025–26 Projected at 7.4%: 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వాస్తవ జీడీపీ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. దేశ ఆర్థిక ప్రగతి మరింత వేగం పుంజుకుంటోందని, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న పెట్టుబడి ప్రోత్సాహక చర్యలు, డిమాండ్ను పెంచే విధానాలే దీనికి కారణమని పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ స్పందిస్తూ.. “భారత్ రీఫార్మ్ ఎక్స్ప్రెస్ ఇంకా వేగంగా ముందుకు సాగుతోంది. మౌలిక సదుపాయాలు, తయారీ రంగానికి ప్రోత్సాహం, డిజిటల్ పబ్లిక్… -
Tata Harrier, Safari: టాటా సఫారీ, హారియర్ పెట్రోల్ వెర్షన్స్ విడుదల.. ధరలు ఎంతంటే?
Tata Harrier & Safari Petrol Launched in India:టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్ తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీలు హారియర్, సఫారీల పెట్రోల్ వెర్షన్లను కంపెనీ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో టాటా ప్రీమియం ఎస్యూవీ విభాగం మరింత విస్తరించింది. కొత్తగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ హైపీరియన్ టర్బో–జీడీఐ ఇంజిన్ కలిగిన హారియర్ పెట్రోల్ ధర రూ.12.89 లక్షలు కాగా, సఫారీ పెట్రోల్ ధర రూ.13.29 లక్షలుగా ఎక్స్షోరూమ్ ధరలు నిర్ణయించారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ 170 బీహెచ్పీ శక్తి,… -
PM Modi Net Worth: “మూడు సార్లు సీఎం, మూడోసారి పీఎం”.. ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
PM Narendra Modi Net Worth: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 75 ఏళ్లు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వడ్నగర్లో జన్మించిన మోడీ, స్వాతంత్ర్యం తర్వాత భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2001 నుంచి 2014 వరకు వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ, 2014 మేలో దేశ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రస్తుతం ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి మోడీ ఆస్తుల విషయానికి వస్తే..… -
Pak–Bangladesh: “నాడు శత్రువులు.. నేడు దోస్తులు!”.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య బలపడుతున్న రక్షణ బంధాలు..
Pakistan–Bangladesh Defence Talks: పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్–17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ విమానాల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనా చెంగ్డు ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్, పాకిస్థాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ కలిసి అభివృద్ధి చేసిన జేఎఫ్–17 థండర్ ఒకే ఇంజిన్తో పనిచేసే తేలికపాటి యుద్ధ…
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!