Viral Video: టవర్ ఎక్కి టీచర్ హల్చల్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాష్ట్రం మోతీహరి జిల్లాలోని హర్సిద్ధి మార్కెట్లో కొత్తగా పెళ్లైన ఒక టీచర్ టవర్పై నుంచి దూకుతానని బెదిరించింది. ఆ మహిళ తన అత్తమామల ఇంటికి వెళ్లనని గట్టిగా అరుస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రాంతంలోని జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ హై వోల్టేజ్ డ్రామా గంటల తరబడి కొనసాగింది.
READ MORE: Alcohol Effects on Sleep: షాకింగ్ నిజాలు.. మద్యం తాగి నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
- Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
- Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
- Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
స్థానికులు సమాచారం ప్రకారం.. ఆ మహిళకు ఒక సంవత్సరం క్రితం హిందూ ఆచారాల ప్రకారం చాలా వైభవంగా వివాహం జరిగింది. ఏ వధువు అయినా వివాహం అనంతరం మెట్టినింటికి వెళ్లా్ల్సిందే కదా.. ఈ టీచర్కి కూడా ఆ రోజు రానే వచ్చింది. కానీ.. వివాహం జరిగినప్పటి నుంచి ఆమె తన తల్లి ఇంట్లో నివసిస్తూ తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరిస్తోంది. కుటుంబం, సమాజం నుంచి ఒత్తిడికి పెరిగింది. అత్తమామల ఇంటికి వెళ్లాల్సిందే అంటూ శనివారం పట్టుబట్టడంతో అకస్మాత్తుగా టవర్ ఎక్కి గొడవ చేయడం ప్రారంభించింది.
టవర్ ఎక్కిన ఆ మహిళ అక్కడి నుంచి దూకుతానని పదే పదే బెదిరించింది. జనంలో భయాందోళనలను రేకెత్తించింది. ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హర్సిద్ధి పోలీస్ స్టేషన్కి చెందిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ మహిళను ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు. చివరికి, ఆమెకు న్యాయం, భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో టవర్ నుంచి కిందకు దిగింది. పోలీసులు ఆ మహిళను తమ అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సాధారణంగానే ఉందని చెబుతున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు.
"मैं ससुराल नहीं जाऊंगी…" कहकर महिला टावर पर चढ़ गई। घंटों हाई वोल्टेज ड्रामा चला, परिवार वाले हाथ जोड़ते रहे। घटना मोतिहारी के हरसिद्धि बाजार की है। #Motihari #HighVoltageDrama #WomanOnTower #Bihar #ViralNews pic.twitter.com/br4aJFAORM
— FirstBiharJharkhand (@firstbiharnews) September 6, 2025
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!