-
Babu Jagjivan Ram Birth Anniversary: ప్రధాని కావాల్సిన దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబుజీ.. కానీ అడ్డుకున్నది ఎవరు?
Babu Jagjivan Ram Birth Anniversary: భారతదేశపు మొట్టమొదటి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి నేడు. 1908 ఏప్రిల్ 5న బీహార్లోని ఆరా జిల్లా చంద్వాలో జన్మించిన ఆయన, స్వాతంత్ర్య సమరయోధుడుగా, రాజకీయవేత్తగా, రక్షణ మంత్రిగా, రాజ్యాంగ సభ సభ్యుడిగా సేవలందించారు. దేశపు మొట్టమొదటి దళిత ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్. 1977 నుంచి 1979 వరకు జనతా పార్టీ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈయనను "బాబూజీ" అని పిలుస్తారు. జగ్జీవన్కి ప్రధాన మంత్రి అవ్వడానికి అవకాశం… -
Shaheen-III vs Agni-V: పాకిస్థాన్ ఈ “మిస్సైల్” చూసే రెచ్చిపోతోంది!.. పాక్ క్షిపణిని పడగొట్టే భారత్ ‘బ్రహ్మాస్త్రం’ ఇదే!
Shaheen-III vs Agni-V: భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు పాకిస్థాన్ వణికిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ ఏవైనా కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చు. ఒకవేళ అదే జరిగితే.. భారత ప్రతిస్పందన ఊహించని రీతిలో నిర్ణయాత్మకంగా ఉంటుందని బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉరి సెక్టార్ దాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడుల అనంతరం ఆపరేషన్ సిందూర్ లాంటి దాడులను గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యల అనంతరం పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పిచ్చి… -
Khawaja Asif: తినడానికి తిండి లేదు కానీ.. కోల్కతాపై దాడి చేస్తారట! పాక్ రక్షణ మంత్రి “బలుపు” మాటలు..
Khawaja Asif: పాకిస్థాన్ బలుపు మాటలు అస్సలు తగ్గడం లేదు. ఓ వైపు మధ్యప్రాచ్యంలో యుద్ధంతో దాయాది దేశం అతలాకుతలమవుతోంది. నిత్యవసర సరకులతోపాటు పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంత జరిగినా బలుపు మాత్రం తగ్గడం లేదు. అక్కడెక్కడో యుద్ధం జరిగితే తినడానికి సరిగ్గా తిండి దొరకక కొట్టుమిట్టాడుతున్న పాక్ భారత్పై దాడి చేస్తుందట. ఒకవేళ భారత్ పాకిస్థాన్ యుద్ధం వస్తే తాము కేవలం సరిహద్దులకే పరిమితం కామని.. ఏకంగా కోల్కతాను కూడా లక్ష్యంగా చేసుకుంటామని పాక్ రక్షణ… -
నేడు SRH vs LSG మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న కాటేరమ్మ కొడుకులు..
SRH vs LSG: నేడు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మూడో మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడనుంది. మొదటి మ్యాచ్లో ఓడిన ఎస్ఆర్హెచ్.. రెండో మ్యాచ్లో పుంజుకుంది. నేడు జరగబోయే మూడో మ్యాచ్లోనూ దుమ్మురేపేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ టోర్నమెంట్లో తమ సత్తా చాటాలని ఆకాంక్షిస్తున్న కాటేరమ్మ కొడుకులైన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి నిన్న జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోల్కతా నుంచి నగరానికి చేరుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు నేరుగా… -
Iran vs USA War: హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్.. ఇరాన్ గడ్డపైకి వెళ్లి మరీ పైలట్ను కాపాడుకున్న అగ్రరాజ్యం
Iran vs USA War: పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా శుక్రవారం అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15ఈ స్టైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని ఆకాశంలోనే ఇరాన్ కూల్చేసింది. ఈ విమానంలోని పైలట్ ఆచూకీపై 36 గంటల మేర అనిశ్చితి నెలకొంది. తాజాగా గల్లంతైన పైలట్ను అమెరికా ఎట్టకేలకు గుర్తించింది. ఎఫ్-15ఈ (F-15E) ఈగిల్ యుద్ధ విమానానికి చెందిన వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ క్షేమంగా… -
Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Pakistan Fuel Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం పాకిస్థాన్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఆ దేశ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు తీవ్రమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చి దిద్దుబాటు చర్యలు షురూ చేసింది. సామాన్యులను శాంతింపజేసేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అర్ధరాత్రి సంచలన ప్రకటన చేశారు. పెట్రోల్ ధరను ఏకంగా 80 పాకిస్థానీ రూపాయలు తగ్గించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఆ దేశంలో పెట్రోల్ ధర రూ.378కి చేరుకుంది. గురువారం రోజున ప్రభుత్వం పెట్రోల్పై 43 శాతం, డీజిల్పై 55 శాతం… -
Donald Trump: యుద్ధం తెచ్చిన ఊహించని ముప్పు.. ట్రంప్ సామ్రాజ్యం కూలిపోనుందా?
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి సొంత దేశంలో అధ్వనంగా మారుతోంది. ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాలు, ఆయన ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలకు కారణమయ్యాయి. ఇరాన్ యుద్ధ క్షేత్రంలో పరిస్థితి తన అదుపులోనే ఉందని ప్రపంచానికి చాటిచెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నప్పటికీ.. వాస్తవానికి ఆయన సొంత ప్రభుత్వంలోనే అశాంతి తీవ్రమైంది. ఇరాన్లో ‘రిజీమ్ చేంజ్’ (ప్రభుత్వ మార్పు) తీసుకురావాలని కలలుగన్న ట్రంప్కు, ఇప్పుడు తన సొంత ప్రభుత్వంలోనే అస్థిరత సెగ […] -
Iran US Israel War: ‘మధ్యప్రాచ్యాన్ని నరకంగా మారుస్తాం’.. ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..
Iran US Israel War: మధ్యప్రాచ్యంలో ప్రత్యక్ష యుద్ధంతో పాటు మాటల వార్ నడుస్తోంది. ఇటీవల ఇరాన్ తీరు మార్చుకోకపోతే విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ స్పందిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితి వేగంగా ఉద్రిక్తంగా మారవచ్చని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. ఖతమ్ అల్-అన్బియా (ఇరాన్ సైనిక కేంద్ర ప్రధాన కార్యాలయం) ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి మాట్లాడుతూ.. ఒకవేళ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, మధ్యప్రాచ్యం మొత్తం అమెరికా, ఇజ్రాయెల్లకు నరకంగా మారుతుందన్నారు. ఇరాన్ను… -
CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!
CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 6న బాసర సరస్వతి ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.225 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి సమగ్ర మాస్టర్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం కాగా, ఆలయాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రహదారులు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆలయ పరిసరాల్లో పర్యావరణ… -
Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్రావు మాస్ రియాక్షన్..
Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి చేశారని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అన్నారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ను తలపిస్తోందన్నారు. ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల పైనే ముప్పేట…
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?