తాజాగా జమ్మూకశ్మీర్లో ఓ పెళ్లి కొడుకు ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు. మరికొద్ది నిమిషాలలో అతను వివాహం చేసుకున్నప్పటికీ ఓటు వేయడానికి వచ్చాడు. అప్పటికే ముస్తాబాయి పెళ్లి కొడుకు శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలోని గందర్ బల్ పట్టణంలోని పోలింగ్ స్టేషన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. Also Read: Revanth Reddy: ఓటు వేద్దాం.. ఈ దేశపు తలరాతను మారుద్దాం: రేవంత్ రెడ్డి అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయడం ప్రతి పౌరుడి విధి […]
భారతదేశంలో అనేకమంది అదృష్టం కలిసి రాకుండా ఉండటం వల్ల వారు ఉన్న చోటనే ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికేస్తున్నారు. సరైన ఆర్థిక స్తోమత, అలాగే చదువు ఉంటే మాత్రం భారతదేశం ఎన్నో సంపన్న దేశాలను మించి ఉండేది. మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన కచ్చితంగా చిన్న చిన్న విధి వ్యాపారాలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా రోడ్ల పక్కన ఉండే తినుబండారాలు, బట్టల దుకాణాలు ఇలా అనేక రకాలైన చిరు వ్యాపారాలు కనబడతాయి. నిజానికి ఒకసారి […]
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లో సోమవారం నాలుగో దశ లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్సభ ఎన్నికలతోపాటు., అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక సోమవారం నాడు జరగబోయే నాలుగో దశలో ఏపీ (25), తెలంగాణ (17), బీహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ & కాశ్మీర్ (1) లోక్సభ నియోజకవర్గాలలో ఎన్నికలు […]
ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్కు వెళ్లే ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై అధికారులు ఈ సిరా చుక్కను వేస్తారు. ఓటరు ఎన్నికల రోజున ఓటు వేసినట్లు నిర్ధారించడానికి, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా నిరోధించడానికి ఈ గుర్తు ఉపయోగించబడుతుంది. గోరుతో పాటు చర్మంపై వేసిన ఈ చుక్క సిరా వెంటనే తుడిపేయడానికి అంతసులువు కాదు. 15 – 30 సెకన్లలో ఆరిపోతుంది. అయితే, ఇది కొన్ని రోజులు మాత్రమే మన చేతి […]
Voters from Banglore to AP: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివసించే తెలుగు వారు ఓట్లు వేయడానికి సొంతరాష్ట్రానికి వెళ్తారు. విదేశాల నుంచి కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్ కు ఓటు వేసేందుకు వచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే వేలాది మంది ఆంధ్రప్రదేశ్ లోని స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇక భారత్ ఐటీ హబ్గా ఉన్న బెంగళూరు వందల వేల మంది ప్రవాసులకు నిలయంగా […]
ఈ మధ్యకాలంలో తరచుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటి ద్వారా అనేకమంది ప్రాణాలు కోల్పోతుండగా.., మరికొందరు అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో అనేక రోడ్ యాక్సిడెంట్ వీడియోస్ చాలానే చూసాం. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ నగరంలో కూడా ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Kami Rita Sherpa: […]
54 ఏళ్ల నేపాలీ పర్వతారోహకుడు, గైడ్ కామి రీటా షెర్పా ఆదివారం ఉదయం 29వ సారి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి మరోసారి చరిత్ర సృష్టించారు. ‘ఎవరెస్ట్ మ్యాన్’ గా పేరొందిన కామి రీటా, గత ఏడాది ఒక వారంలోనే రెండుసార్లు ప్రపంచంలోని ఎత్తైన శిఖరం యొక్క శిఖరానికి చేరుకోవడం ద్వారా తన సొంత రికార్డును బద్దలు కొట్టాడు. ఇది అతని 28వ విజయవంతమైన అధిరోహణ. Also Read: Telugu students in US: అమెరికాలో ఇద్దరు తెలుగు […]
అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. జలపాతంలో మునిగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి, రోహిత్ మణికంఠ లేపాల అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలోని ఫజిల్ క్రీక్ ఫాల్స్ వద్ద చోటుచేసుకుంది. మే 8వ తేదీన 16 మంది స్నేహితుల బృందం స్నాతకోత్సవం కోసం ఈ జలపాతం వద్దకు వెళ్లారు. ఈ ఘటన జరిగినప్పుడు రాకేష్, రోహిత్ జలపాతంలో ఈత కొడుతున్నప్పుడు […]
నాసా సూర్యుని ఉపరితలంపై రెండు పేలుళ్లను నమోదు అయ్యాయి. ఇవి శుక్రవారం, శనివారం శక్తివంతమైన సౌర మంటలను విడుదల చేశాయి. నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సౌర విస్ఫోటనాలను నమోదు చేసింది. ఇవి విద్యుదయస్కాంత శక్తి తరంగాలను భూమి వైపు పంపాయి. సూర్యుడు మే 10-11, 2024 న రెండు బలమైన సౌర మంటలను విడుదల చేశాడు. మే 10 న 9:23 p.m., మే 11 న 7:44 a.m. వద్ద గరిష్ట స్థాయికి […]
పంజాబ్లోని జాతీయ రహదారి NH-1పై తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర వెంబడించారు. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భయంతో వాహనం నడుపుతూ జరిగిన ఘటనను చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ నెట్వర్క్ లలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ట్విటర్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: Char Dham […]