IND vs SL ODI: భారత్తో వన్డే సిరీస్కు శ్రీలంక జట్టు ప్రకటన..
- భారత్-శ్రీలంక మధ్య 3 ODI మ్యాచ్ల సిరీస్ జరగనుంది.
- భారత్ తో వన్డే సిరీస్కు శ్రీలంక జట్టును ప్రకటించింది.
- శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL ODI: భారత్, శ్రీలంక మధ్య 3 ODI మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో తొలి వన్డే ఆగస్టు 2న జరగనుంది. తాజాగా భారత్ తో వన్డే సిరీస్కు శ్రీలంక జట్టును ప్రకటించింది. ఈ సిరీస్లో శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్, ఫాస్ట్ బౌలర్ దాషున్ షనకకు చోటు దక్కకపోవడం విశేషం. ఇక భారత్ తో వన్డే సిరీస్ కు శ్రీలంక జట్టును చూస్తే ఇలా ఉంది.
Viral video: చైనాలో భారత ఇన్ఫ్లుయెన్సర్ వెకిలిచేష్టలు.. మండిపడుతున్న నెటిజన్లు
Also Read
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జెనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లాగే, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణన్, అకిల ధనన్థితజయ్. డి లు టీం లో ఉన్నారు. ఇకపోతే., ఆగస్టు 2 నుంచి భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 4న ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. కాగా, సిరీస్ లో మూడో, చివరి వన్డే ఆగస్టు 7న జరగనుంది. ఈ సిరీస్ లోని 3 వన్డేలు కొలంబోలో జరగనున్నాయి. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు వన్డే సిరీస్లో టీమ్ ఇండియాలో భాగం కానున్నారు.
Nirmala sitharaman: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం..
శ్రీలంకతో భారత జట్టు ప్రస్తుతం 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ను ఆడుతున్న తెలిసిందే. ఇప్పటి వరకు శ్రీలంకతో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో శ్రీలంక 43 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను DLS పద్దతిలో ఓడించింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 జూలై 30న జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు 2-0తో సిరీస్లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది .
తాజావార్తలు
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!