IND vs SL ODI: భారత్తో వన్డే సిరీస్కు శ్రీలంక జట్టు ప్రకటన..
- భారత్-శ్రీలంక మధ్య 3 ODI మ్యాచ్ల సిరీస్ జరగనుంది.
- భారత్ తో వన్డే సిరీస్కు శ్రీలంక జట్టును ప్రకటించింది.
- శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL ODI: భారత్, శ్రీలంక మధ్య 3 ODI మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో తొలి వన్డే ఆగస్టు 2న జరగనుంది. తాజాగా భారత్ తో వన్డే సిరీస్కు శ్రీలంక జట్టును ప్రకటించింది. ఈ సిరీస్లో శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్, ఫాస్ట్ బౌలర్ దాషున్ షనకకు చోటు దక్కకపోవడం విశేషం. ఇక భారత్ తో వన్డే సిరీస్ కు శ్రీలంక జట్టును చూస్తే ఇలా ఉంది.
Viral video: చైనాలో భారత ఇన్ఫ్లుయెన్సర్ వెకిలిచేష్టలు.. మండిపడుతున్న నెటిజన్లు
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జెనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లాగే, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణన్, అకిల ధనన్థితజయ్. డి లు టీం లో ఉన్నారు. ఇకపోతే., ఆగస్టు 2 నుంచి భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 4న ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. కాగా, సిరీస్ లో మూడో, చివరి వన్డే ఆగస్టు 7న జరగనుంది. ఈ సిరీస్ లోని 3 వన్డేలు కొలంబోలో జరగనున్నాయి. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు వన్డే సిరీస్లో టీమ్ ఇండియాలో భాగం కానున్నారు.
Nirmala sitharaman: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం..
శ్రీలంకతో భారత జట్టు ప్రస్తుతం 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ను ఆడుతున్న తెలిసిందే. ఇప్పటి వరకు శ్రీలంకతో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో శ్రీలంక 43 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను DLS పద్దతిలో ఓడించింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 జూలై 30న జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు 2-0తో సిరీస్లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది .
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!