Myntra: భారత్ లో ఆన్లైన్ సేవలను అందించే మింత్రాకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఝలక్ ఇచ్చింది. ఫ్యాషన్, సంప్రదాయ దుస్తులకు నిలయంగా మారిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మింత్రా (Myntra) ఇప్పుడు విదేశీ పెట్టుబడుల నిబంధనలను (FDI Norms) ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించి దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించి మొత్తం రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) 1999 కింద కేసు నమోదు చేసింది ఈడీ. Mission Impossible […]
DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆమె అనేక అంశాలపై తనదైన శైలిలో వివరించారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ – కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల అసలైన రూపం బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ‘హైడ్ అండ్ సీక్’ రాజకీయ నాటకం కొనసాగుతోందని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత నిఘా, గోప్యత ఉల్లంఘనలపై రేవంత్ రెడ్డి […]
Mahesh Kumar Goud: ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన కీలక సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధివిధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై చర్చించామన్నారు. అలాగే తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయ బద్దంగా చేసిన తీరుపై పార్టీ అగ్ర నేతలకు వివరించామని, రెండు గంటలపాటు సమావేశం జరిగిందన్నారు. Mallikarjun Kharge: తెలంగాణ సర్వే నిర్వహించిన పద్ధతి […]
Mallikarjun Kharge: ఢిల్లీలో ఏఐసీసీ నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతోపాటు రాహుల్ గాంధీని తెలంగాణ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చలు చేపట్టారు. ఇక సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే పై ప్రశంసలు గుప్పించారు. ఇందులో భాగంగా.. తెలంగాణలో బలహీన వర్గాల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్లో […]
Students Study Tips: ఇది వరకు రోజులతో ప్రస్తుత విద్యార్థులు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. పరీక్షల్లో టాప్ మార్కులు సాధించే విద్యార్థులు కేవలం ఎక్కువగా చదవడం మాత్రమే కాకుండా, స్మార్ట్గా చదివి విజయం సాధిస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న విద్యార్థులు అనుసరించే స్టడీ టెక్నిక్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే.. చదినవి మరిచిపోకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఒత్తిడిని తగ్గించుకుంటూ, వారు తమ టార్గెట్లను చేరుకుంటున్నారు. మరి ఈ ఇంటెలిజెంట్ పిల్లలు పాటించే కొన్ని స్టడీ టిప్స్ గురించి తెలుసుకుందామా.. […]
Kidney Stones Alert: మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు అనేవి మినరల్స్, ఉప్పుల నిల్వలుగా ఏర్పడతాయి. ఇది మూత్రంలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల, ఆ పదార్థాలు క్రిస్టల్స్ రూపంలో తయారై మూత్రపిండాల్లో చేరి రాళ్లు (Kidney Stones)గా మారతాయి. ఒకవేళ వీటి పరిమాణం చిన్నదిగా ఉంటే మూత్ర మార్గంలో చేరినప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఇవి ఏర్పడటానికి కారణాల్లో వంశపారంపర్యం, డీహైడ్రేషన్, ఆరోగ్య పరిస్థితులు ఉన్నా, ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆహారంలో […]
Minister Seethakka: తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క నేడు నాంపల్లి స్పెషల్ కోర్టు ఎదుట హాజరయ్యారు. గత విచారణలో హాజరుకాలేకపోవడంతో కోర్టు NBW (Non-Bailable Warrant) జారీ చేసింది. దీనితో మంత్రి సీతక్క ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రెండు షూరీటీలు ఒక్కొక్కటి రూ.10,000 చొప్పున సమర్పించారు. దీంతో కోర్టు NBWను రీకాల్ చేసింది. 2021లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విస్తరించిన సమయంలో పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు చెల్లించలేక తీవ్ర […]
OnePlus Pad Lite: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్ప్లస్ (OnePlus) తన తాజా ట్యాబ్లెట్ OnePlus Pad Lite ను భారత్లో అధికారికంగా విడుదల చేసింది. గతంలో గ్లోబల్ మార్కెట్లో పరిచయమైన ఈ ట్యాబ్ను, కంపెనీ ఇప్పుడు భారత వినియోగదారుల కోసం మరింత ఆకర్షణీయమైన ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్ప్లస్ ఫోన్ యూజర్లకు ప్రత్యేక అనుభవాన్ని అందించేలా ఈ ట్యాబ్లెట్ను తీర్చిదిద్దారు. మరి ఈ కొత్త ట్యాబ్లెట్ గురించి పూర్తి వివరాలు చూద్దామా.. డిస్ప్లే: OnePlus Pad […]
Gold Prices: ప్రస్తుతం సామాన్యులు పసిడి కొనుగోలు చేయడం అంటే ప్రశ్నార్థంగా మారింది. దీనికి కారణం రోజురోజుకి పసిడి ధరలు అమాంతం పెరగడమే. అయితే, గత వారం రోజుల నుండి అమాంతం పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు (జులై 24) ఒక్కరోజే రూ.1,360 తగ్గి ప్రసిది కొనుగోలు దారులకు ఊరటను ఇచ్చింది. లక్ష రూపాయలు దాటిన బంగారం ధరలు పసిడి ప్రియులను భయపెట్టేలా పెరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ తగ్గింపు కాస్త ఊరట కలిగించింది. […]
Realme NARZO 80 Lite 4G: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (realme) బడ్జెట్ స్మార్ట్ఫోన్ ప్రియులకు మరో శుభవార్త ఇచ్చింది. తాజాగా realme NARZO 80 Lite 4G ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇటీవలే లాంచ్ అయిన C71 తర్వాత, ఇది కంపెనీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్. ఈ కొత్త మొబైల్ లో మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, భారీ బ్యాటరీ, లైట్ డిజైన్ వంటి ప్రత్యేకతలతో ఇది మరింత ఆకర్షణీయంగా ఉంది. మరి […]