Devineni Avinash: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తమ వ్యతిరేకతను ఈ సంతకాల ద్వారా తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడలోని తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో సంతకాల సేకరణ చేపట్టామని, ఇప్పటికే 96 వేలకు పైగా సంతకాలు సేకరించామని అవినాష్ వెల్లడించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా 60 వేలకు పైనే […]
Champion: స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ (Champion). ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇకపోతే రిలీజ్ దగ్గర పడుతుండంతో ‘ఛాంపియన్’ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘గిర గిర గింగిరాగిరే..’ […]
POCO C85 5G: పోకో (POCO) సంస్థ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త 5G స్మార్ట్ఫోన్ POCO C85 5Gను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ యువతను లక్ష్యంగా చేసుకొని అద్భుతమైన ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ 6.9 అంగుళాల HD+ స్క్రీన్తో వస్తుంది. ఇది గేమింగ్, కంటెంట్ చూడడానికి మంచి అనుభవాన్ని అందించే 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఇది ట్రిపుల్ TÜV Rheinland ధృవీకరణలను కూడా […]
HMD 100, HMD 101: HMD సంస్థ భారత ఫీచర్ ఫోన్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ రెండు కొత్త 2G మోడళ్లను విడుదల చేసింది. HMD 100, HMD 101 పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కాంపాక్ట్ మొబైల్స్. ఈ రెండు ఫోన్లు 1.77 అంగుళాల డిస్ప్లేతో అందుబాటులో ఉన్నాయి. HMD 100 సాధారణ, బలమైన డిజైన్ను కలిగి ఉండి రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుంది. ఇది 800 […]
Sumalatha Johnny Master: తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత ఘన విజయం సాధించారు. 29 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్ను ఓడించారు. మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో సుమలత ఎలాంటి గ్రూప్లు, పెద్దల మద్దతు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. మరోవైపు జోసెఫ్ ప్రకాశ్కు సీనియర్, ప్రముఖ డాన్స్ మాస్టర్లు అండగా నిలిచారు. శేఖర్ మాస్టర్, […]
Jolla Phone: ఫిన్లాండ్కు చెందిన టెక్నాలజీ సంస్థ జోల్లా (Jolla) సుదీర్ఘ విరామం అనంతరం మార్కెట్లోకి కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫోన్కు జోల్లా ఫోన్ (Jolla Phone) అని నామకరణం చేశారు. దీనిని “స్వతంత్ర యూరోపియన్ డూ ఇట్ టుగెదర్ (DIT) లైనక్స్ ఫోన్” (Independent European Do It Together (DIT) Linux Phone)గా అభివర్ణిస్తున్నారు. ఇది 2013లో వచ్చిన ఒరిజినల్ మోడల్కు కొనసాగింపుగా రూపొందించబడింది. అలాగే మార్చగలిగే వెనుక […]
Vantara: తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన అంతర్జాతీయ ప్రమాణాల జూ పార్క్ ప్రాజెక్ట్ మరో కీలక దశను చేరుకుంది. రాష్ట్రంలో నిర్ణయించిన నాల్గో నగరంలో ఏర్పాటు చేయబోయే ఈ జూ కోసం, ప్రపంచ స్థాయి జంతు సంరక్షణ, పునరావాసంలో ప్రసిద్ధి చెందిన ముఖేష్ అంబానీ సంస్థ వంతరా (Vantara)తో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా నూతన జూ రూపకల్పన, సాంకేతిక నైపుణ్యాలు, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసులపై […]
Hydra: హైదరాబాద్ మహానగరంలోని మియాపూర్లో భారీ స్థాయి భూకబ్జాలను అడ్డుకుని ప్రభుత్వ ఆస్తిని కాపాడింది హైడ్రా. సుమారు రూ.600 కోట్ల విలువ గల 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి పూర్తిగా స్వాధీనం చేసింది. ఈ కబ్జాలు మియాపూర్ ముక్తామహబూబ్ కుంటకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 44/5లోని కుంట భూభాగంలో ఈ కబ్జా చేసుకుంది. కబ్జా చేయడానికి కబ్జాదారులు దానిని 44/4 సర్వే నెంబర్గా చూపించి అక్రమ మార్పులు చేసినట్లు హైడ్రా దర్యాప్తులో బయటపడింది. […]
Public Holiday List 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల వివరాలు విడుదల చేసింది. వచ్చే ఏడాది (2026)కి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 సాధారణ సెలవులు (General Holidays), 26 ఐచ్ఛిక సెలవులను (Optional Holidays) ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆదేశాల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SPL.E) డిపార్ట్మెంట్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2026 సంవత్సరంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ […]
Atal–Modi Suparipalana Bus Yatra: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వేదికగా ఈనెల 11వ తేదీన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో రాష్ట్ర అభివృద్ధి, మంచి పాలన, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రయోజన కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం ప్రధాన లక్ష్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ధర్మవరం నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 11 నుంచి 25 వరకు […]