ఆహారాన్ని ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి అల్యూమినియం ఫాయిల్ను ప్యాకింగ్ చేయడానికి రెస్టారెంట్లతో పాటు.. ఇళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. అల్యూమినియం కవర్స్లో చుట్టబడిన రోటీస్ కానీ.. ఇతర వస్తువులు చాలా సమయం పాటు వేడిగా, తాజాగా ఉంటాయి. అయితే అల్యూమినియం కవర్స్ వాడకం మన ఆరోగ్యానికి మంచిదేనా..? ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సంవత్సరం వరకు గూగుల్(Google) అనేక ఉత్పత్తులు, యాప్లను నిలిపివేసింది. ఈ జాబితాలో క్రోమ్కాస్ట్ (Chromecast) అనే దానిని కూడా చేర్చారు. గూగుల్ వీడియో స్ట్రీమింగ్ పరికరం అయిన క్రోమ్కాస్ట్ని కూడా నిలిపివేయనుంది. ఈ సమాచారాన్ని మొదట 9To5 Google తెలిపింది. క్రోమ్కాస్ట్ను నిలిపివేసిన తర్వాత.. దాని స్థానంలో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టనున్నారని.. అది "Google TV స్ట్రీమర్"గా చెబుతున్నారు.
అక్క తమ్ముడు అదృశ్యమైన ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలి పీఎస్లో జరిగింది. తమ కోసం వెతకవద్దని చెప్పి తమ్ముడిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయింది అక్క. వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా కాలా మండలంకు చెందిన వారిగా గుర్తించారు. గచ్చిబౌలిలోని మజీద్ బండ ప్రభుపాద లేఅవుట్లో తన మేనమామ నరేష్ వద్ద నివాసం ఉంటున్నాడు.
వాట్సాప్లో త్వరలో సరికొత్త ఫీచర్ రానుంది. ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో యూజర్లు పెద్ద ఫైల్స్ను సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్-నేపాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. వరుసగా మూడో మ్యాచ్లో గెలిచింది భారత్. 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మీరు కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, కేంద్ర బడ్జెట్ 2024లో మీకు ఒక పెద్ద శుభవార్త అందించింది. బయటి దేశం నుంచి మన దేశంలోకి వచ్చే ఫోన్లపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. దీంతో విదేశాల నుంచి వచ్చే ఫోన్లు ఇప్పుడు ఆరు శాతం మేర తగ్గనున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో.. కేంద్ర ప్రభుత్వం షిప్మెంట్ ద్వారా బయటి నుండి వచ్చే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించింది.
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం మహారాష్ట్రలోని పూణెలో వెలుగు చూసింది. ఇక్కడ ఆసుపత్రి వైద్యులు నిస్సహాయ రోగిని ఆసుపత్రి నుండి తొలగించి రోడ్డుపై వదిలేశారు. రోడ్డు ప్రమాదంలో రోగి రెండు కాళ్లు పోయాయి. పూణెలో ఓ నిరుపేద వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. అనంతరం చికిత్స నిమిత్తం సమీపంలోని సాసూన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఒక వైద్యుడు.. పారామెడికల్ సిబ్బంది అతన్ని ఆసుపత్రి నుండి బయటకు తీసుకువచ్చి చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్న రహదారిపై వదిలిపెట్టారు. ఈ మేరకు మంగళవారం ఓ సామాజిక కార్యకర్త…
బ్రిటన్, పాకిస్థాన్ల ద్వంద్వ పౌరసత్వం కలిగిన రాడికల్ ఇస్లామిక్ బోధకుడు అంజెమ్ చౌదరికి జీవిత ఖైదు విధించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థను నడిపినందుకు మంగళవారం దోషిగా తేలింది. దీంతో.. అంతర్జాతీయ స్థాయిలో సంయుక్త విచారణ అనంతరం చౌదరికి యూకే(UK)లో జీవిత ఖైదు విధించారు. చౌదరి వయస్సు 57 సంవత్సరాలు. ఉగ్రవాద సంస్థ (ALM) అల్-ముహాజిరౌన్లో కేర్టేకర్ పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.
ఫిలిప్పీన్స్లోని ఓ మాల్లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది. ఈ పిల్లి అస్సలు పనికి తగ్గకుండా.. సెక్యూరిటీ సిబ్బందితో విధులు నిర్వహిస్తోంది. పిల్లి చేసే పనుల్లో అలసటే కనపడటం లేదు. ఈ పిల్లి విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పిల్లిని మాండలుయోంగ్ మెట్రో మనీలాలోని మాల్లో మెగావరల్డ్ కార్పొరేట్ సెంటర్ సెక్యూరిటీ జాబ్లో నియమించింది. ఆల్ డే సూపర్ మార్కెట్లోని గేట్ వద్ద సెక్యూరిటీ డ్యూటీ చేస్తుంది.
ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.20, చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా వాయిస్తుండగా చూసేందుకని బాలిక అక్కడికి వచ్చింది.