UP: రూ.20, చాక్లెట్లతో ప్రలోభ.. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం
- ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం
- రూ.20.. చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి..
- 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం
- ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి
- 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.20, చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా వాయిస్తుండగా చూసేందుకని బాలిక అక్కడికి వచ్చింది. అయితే ఆ చిన్నారిని చూసిన నిందితుడు కామంతో రగిలిపోయి.. రూ.20, చాక్లెట్తో ప్రలోభపెట్టి రాత్రి చెరకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రాంకోలా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత.. పరారీలో ఉన్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Read Also: Health Tips: వయసు పెరిగే కొద్ది ఈ వ్యాధులు రావొచ్చు..కొన్ని నియమాలు పాటించండి
Also Read
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
తమ ఊరికి వచ్చిన పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా చూసేందుకు తాను కూడా అక్కడికి వెళ్లానని నిందితుడు ప్రమోద్ సాహ్ని పోలీసులకు చెప్పాడు. అక్కడే ఉన్న బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి 8 ఏళ్ల చిన్నారిని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న చెరకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. అమాయక బాధితురాలికి అతని పేరు తెలియదు.. చిన్నారి అతన్ని అంతగా గుర్తించలేదన్నారు. ఇంత దారుణమైన ఘటనకు పాల్పడి నిందితుడు హాయిగా జీవితం గడుపుదామనుకున్నాడు.. కానీ నేరస్థుడు ఎప్పటికైనా కటకటాల్లోకి వెళ్లాల్సిందేనని పోలీసులు తెలిపారు.
Read Also: Rakshith Atluri: సైకో సీన్ చూస్తూ ఆడియన్స్ ట్రాన్స్ లోకి వెళ్తారు: రక్షిత్ అట్లూరి ఇంటర్వ్యూ
తాజావార్తలు
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!