UP: రూ.20, చాక్లెట్లతో ప్రలోభ.. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం
- ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం
- రూ.20.. చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి..
- 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం
- ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి
- 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.20, చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా వాయిస్తుండగా చూసేందుకని బాలిక అక్కడికి వచ్చింది. అయితే ఆ చిన్నారిని చూసిన నిందితుడు కామంతో రగిలిపోయి.. రూ.20, చాక్లెట్తో ప్రలోభపెట్టి రాత్రి చెరకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రాంకోలా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత.. పరారీలో ఉన్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Read Also: Health Tips: వయసు పెరిగే కొద్ది ఈ వ్యాధులు రావొచ్చు..కొన్ని నియమాలు పాటించండి
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
తమ ఊరికి వచ్చిన పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా చూసేందుకు తాను కూడా అక్కడికి వెళ్లానని నిందితుడు ప్రమోద్ సాహ్ని పోలీసులకు చెప్పాడు. అక్కడే ఉన్న బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి 8 ఏళ్ల చిన్నారిని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న చెరకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. అమాయక బాధితురాలికి అతని పేరు తెలియదు.. చిన్నారి అతన్ని అంతగా గుర్తించలేదన్నారు. ఇంత దారుణమైన ఘటనకు పాల్పడి నిందితుడు హాయిగా జీవితం గడుపుదామనుకున్నాడు.. కానీ నేరస్థుడు ఎప్పటికైనా కటకటాల్లోకి వెళ్లాల్సిందేనని పోలీసులు తెలిపారు.
Read Also: Rakshith Atluri: సైకో సీన్ చూస్తూ ఆడియన్స్ ట్రాన్స్ లోకి వెళ్తారు: రక్షిత్ అట్లూరి ఇంటర్వ్యూ
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!