-
163 మోస్ట్ పాప్యులర్ వెబ్ సిరీస్ లలో… ఇండియా నుంచీ ‘ఆ ఒక్కటే’!
ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన సూపర్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’. ఇప్పటికే ఆన్ లైన్ లో అందర్నీ అలరించిన బయోపిక్ సిరీస్ తాజాగా మరో అరుదైన ఘనత స్వంతం చేసుకుంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ‘స్కామ్ 1992’ ఐఎండీబీ ఆల్ టైం లిస్టులో చొటు దక్కించుకుని సరికొత్తగా అప్లాజ్ అందుకుంటోంది! ఇంటర్నెట్ మూవీ డాటా బేస్ (ఐఎండీబీ) వెబ్ సైట్ రూపొందించిన ఆల్ టైం […] -
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ `హసీన్ దిల్ రుబా`
గత యేడాది ఫిబ్రవరిలో తాప్సీ పన్ను నటించిన తప్పడ్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఇన్ స్టెంట్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమాను మే నెలలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. తాజాగా తాప్సీ నటించిన మరో ఆసక్తికరమైన సినిమా నెట్ ఫ్లిక్స్ లో రాబోతోంది. తాప్సీ, హర్షవర్థన్ రాణే, విక్రాంత్ మెస్సీ ప్రధానపాత్రలు పోషించిన మూవీ హసీన్ దిల్ రుబా. సినిమా ప్రారంభమై కావడంతోనే యువత దృష్టి ఈ మూవీ మీద పడింది. […] -
పవన్-హరీష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది అప్పుడే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “సంచారి” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు పవన్ తన […] -
నెల్సన్ చిత్రంలో `మండేలా`!
ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన తమిళస్టార్ హీరో విజయ్ మాస్టర్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ బరిలో మాత్రం ఆ మూవీ విజయకేతనం ఎగరేసింది. ఆ తర్వాత విజయ్ ఏ సినిమాలో చేస్తాడనే దానిపై వచ్చిన రకరకాల సందేహాలకు తెర దించుతూ, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో విజయ్ మూవీ చేయబోతున్నాడని అధికారిక వార్త వచ్చింది. విజయ్ 65వ చిత్రమైన దీనిలో అతనితో పూజా హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. విశేషం […] -
టూ-వీలర్ ఢీకొట్టడంతో సీనియర్ నటి కండీషన్ ‘క్రిటికల్’!
‘గాన్ గాళ్’ సినిమా ద్వారా ఫేమస్ అయిన అమెరికన్ నటి లీసా బేన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె వాషింగ్టన్ నగరంలో అదుపు తప్పి వచ్చిన ఒక ద్విచక్ర వాహనం కారణంగా తీవ్ర గాయాలపాలైంది. లీసా బేన్స్ ప్రస్తుతం హాస్పిటల్ లో ఉంది. ఐసీయూలో చిక్సిత్స అందుకుంటోన్న ఆమె పరిస్థితి ఇంకా ఆందోళనకారంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. లీసా బేన్స్ వాషింగ్టన్ నగరంలోని లింకన్ సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఒక ఎలక్ట్రిక్ బైక్ పై వచ్చిన […] -
అభిమానులకు బాలకృష్ణ సందేశం!
జూన్ 10వ తేదీ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. కొన్ని దశాబ్దాలుగా అభిమానుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు బాలయ్య. ఎన్నో సంవత్సరాలు ఆయన సినిమా షూటింగ్ లోనే ఈ వేడుకను జరుపుకునే వారు. రాష్ట్రంలోనే కాదు రాష్ట్రేతర ప్రాంతంలో బాలకృష్ణ ఉన్నా… పుట్టినరోజును ఆయనను కలిసి, అభినందించి రావడం అనేది అభిమానులుకు ఆనవాయితీగా మారిపోయింది. అయితే కరోనా సమయంలో అలాంటి పనులను చేయవద్దంటూ బాలకృష్ణ హితవు పలుకుతూ ఓ సందేశాన్ని సోషల్ మీడియా మాధ్యమంగా అభిమానులకు తెలియచేశారు. […] -
సల్మాన్ నిర్మాతలకు ఊచించని భారీ నష్టం…!!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైగర్ 3’. గత ఏడాది లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పుడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. కానీ మళ్ళీ ముంబైలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కోవిడ్-19 కేసులు ఉధృతంగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం మరోసారి పూర్తిగా లాక్ డౌన్ విధించింది. దీంతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ‘టైగర్ 3’ సెట్ […] -
జాన్వీ కపూర్ హాట్ పిక్స్.. రచ్చ రేపుతోందిగా
-
రాజ్ తరుణ్ జీవితంలోకి కొత్త ఇల్లు…. నవ వధువు!
యువ కథానాయకుడు రాజ్ తరుణ్ దాంపత్య జీవితంలోకి త్వరలో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు రాజ్ తరుణ్. లాక్ డౌన్ టైమ్ లో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా మూవీ మొదట ఓటీటీలోనూ, ఆ తర్వాత ఈ యేడాది జనవరిలో థియేటర్లలోనూ విడుదలైంది. అలానే ఇటీవల అతను నటించిన పవర్ ప్లే మూవీ సైతం రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో స్టాండప్ రాహుల్ అనే సినిమాలో […] -
28 రోజుల పాటూ హాస్పిటల్లో సీనియర్ నిర్మాత… కరోనా వల్ల కాదట!
బాలీవుడ్ సీనియర నిర్మాత, దర్శకుడు పహ్లజ్ నిహ్లాని కొంత కాలం క్రితం అనారోగ్యం పాలయ్యారు. తీవ్రంగా అస్వస్థతకి గురైన ఆయన 28 రోజులు పాటూ హాస్పిటల్ మంచంపై ఉన్నారు. చావుని అతి దగ్గరగా చూసొచ్చాని ఆయన చెబుతున్నారు. అసలు తాను అనారోగ్యం పాలైనట్టు పరిశ్రమలో ఎవరికీ తెలియదని పహ్లజ్ చెప్పారు. ఎందుకంటే, ఇండస్ట్రీ ఎవరు బ్రితికినా, చనిపోయినా పట్టించుకోదని నిర్వేదంగా మాట్లాడారు. అంతే కాదు, కరోనా కల్లోలం నడుమ మనిషి మరణం మరింత సాధారణమైపోయిందని వాపోయారు. పహ్లజ్ […]
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!